Mogalthuru
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
కృష్ణం రాజు మృతి.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం..2 ఎకరాల్లో !
కృష్ణం రాజు మృతి నేపథ్యంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప గో జిల్లాలో కృష్ణం రాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు మంత్రులు రోజా, చెళ్లుబోయిన వేణు, చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ.. కృష్ణం రాజు సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తుగా మొగల్తూరు తీర...
వార్తలు
అప్పుడు తండ్రి.. ఇప్పుడు పెదనాన్న కోసం అలాంటి పని చేస్తున్న ప్రభాస్..!!
రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతున్నారు. ఇకపోతే ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు సెప్టెంబర్ 11వ తేదీన స్వర్గస్తులైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దాదాపు 12 సంవత్సరాల తర్వాత తమ పూర్వికుల స్వగ్రామం అయిన మొగల్తూరుకు సెప్టెంబర్ 28 వ...
Latest News
BREAKING : డిసెంబర్ 4న సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినేట్ సమావేశం
BREAKING : సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినేట్ సమావేశం జరుగనుంది. డిసెంబర్ 4 వ తేదీ మధ్యాహ్నం 2గంటలకు..డా.బిఆర్.అంబేద్కర్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మహానంది క్షేత్రంలో మళ్లీ ఎలుగుబంటి కలకలం
నంద్యాల మహానంది క్షేత్రంలో ఎలుగుబంటి కలకలం రేపింది. టోల్ గేట్ వద్ద ఉన్న అరటి తోటల్లో నుంచి మహానంది క్షేత్రంలోకి ఎలుగు బంటి వచ్చింది. దీంతో ఎలుగు బంటిని చూసి భయాందోళనలకు గురయ్యారు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం
విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం రేపింది. దుర్గగుడి దగ్గరి స్కానింగ్ సెంటర్ దగ్గర పాము కనపడటంతో భయాందోళనకు గురయ్యారు అమ్మవారి భక్తులు. అయితే.. దేవస్థానం అధికారులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వటం...
Telangana - తెలంగాణ
తెలంగాణలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదు – సీఈఓ వికాస్ రాజ్
తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది...తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదని ఎన్నికల సంఘం అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల...
Telangana - తెలంగాణ
తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% – ఎన్నికల సంఘం
తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల సంఘం అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పై సీఈఓ వికాస్ రాజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు....