monkeys

కోతుల కోసం.. 32 ఎకరాల భూమిని రాసిచ్చారట.. అక్షరాల లక్షలు విలువ చేసే ఆస్తి వానరుల సొంతం..!!

ఇళ్ల మధ్య, పొలంలో కోతులు వస్తేనే మనం ఊరుకోం.. ఆగం ఆగం చేస్తున్నాయి.. వాటి భయపెట్టి వెళ్లగొడతాం..కానీ అక్కడ ఏకంగా కోతుల పేరిట ఆస్తులు రాసిచ్చారు. కుక్కలు, పిల్లుల మీద ఆస్తి రాయడం మనం వినే ఉంటాం.. ఇప్పుడు కోతుల వంతు వచ్చింది. మహారాష్ట్రలోని ఓ గ్రామంలో కోతుల పేరిట 32 ఎకరాల భూమి...

ముగిసిన‌ కోతుల- కుక్క‌ల పంచాయితి.. కోతుల‌ను బంధించిన పోలీసులు

కోతి పిల్ల‌ను చంపాయ‌న్న ప‌గ‌తో 250 కుక్కు పిల్ల‌ల‌ను కోతులు చంపిన ఘ‌ట‌న తెలిసిందే. ఈ ఘ‌ట‌న నాగ్ పూర్ లోని మ‌జ‌ల్ గావ్ లో జ‌రిగింది. ఈ ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. అయితే కుక్కు పిల్లలు లేక‌పోవ‌డం తో స్కూల్ కు వెళ్తున్న చిన్న పిల్ల‌ల‌పై కోతులు దాడి చేయ‌డం...

ఈ కోతికున్న దేశభక్తిని చూస్తే ఆశ్చర్యపోవాలంతే..!

సాధారణంగా మనుషులు వారు నివసించే దేశం పట్ల భక్తిని కలిగి ఉంటారు. కానీ, మనం తెలుసుకోబోయే ఈ స్టోరీలో మంకీ కూడా దేశభక్తి కలిగి ఉంది. అవునండీ.. మీరు చదివింది నిజమే. ఈ కోతి దేశం పట్ల ప్రేమను వ్యక్తపరుస్తుంది కూడా. అందుకుగాను జాతీయ జెండాను ఆవిష్కరిస్తుంది. ఈ ఘటన మనదేశంలోనే జరిగింది. వివరాల్లోకెళితే.....

పసిపాపను పొట్టన పెట్టుకున్న కోతుల గుంపు !

ఒక పసి పాపను కోతుల గుంపు చంపేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే తమిళనాడులోని తంజావూరు జిల్లాలో రాజా, భువనేశ్వరి అనే భార్యాభర్తలకు వారం క్రితమే ఇద్దరు కవలలు జన్మించారు. అయితే శనివారం మధ్యాహ్నం నాడు భువనేశ్వరి స్నానం చేసేందుకు గాను బాత్రూం లోకి వెళ్ళింది ఆమె బాత్రూంలో...

ఆన్లైన్ క్లాసులు.. కోతులు ఎంత శ్రద్ధగా వింటున్నాయో..!?

ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులు అనివార్యంగా మారిపోయిన విషయం తెలిసిందే. ఇక ఆన్లైన్ క్లాసుల నేపథ్యంలో ఎన్నో చిత్రవిచిత్రమైన ఘటనలు తెరమీదికి వస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియా పుణ్యమా అని అవి నెటిజన్లను ఆకర్షిస్తూ అంతట పారిపోతున్నాయి. ఇప్పుడు మరో ఆసక్తికర ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది....

వావ్; కోతుల సామాజిక దూరం చూడండి…!

కరోనా రాకుండా ఉండాలి అంటే సామాజిక దూరం అనేది చాలా అవసరం. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటుగా అందరూ ఇదే విషయాన్ని పదే పదే చెప్తున్నారు. అయినా సరే చాలా మంది దాన్ని లైట్ తీసుకోవడం గమనార్హం. అయితే కోతుల గుంపు మాత్రం ఆహారం తినడానికి సామాజిక దూరం పాటించడం గమనార్హం. దీనికి సంబంధించిన...

వైరల్ వీడియో;కోతులు ఎంత క్యూట్ గా భయపడుతున్నాయో చూడండి…!

మన జీవితంలో జంతువుల నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు. వాటి నుంచి మనం నేర్చుకునేవి మన నిజ జీవితంలో ఏ సందర్భంలో కూడా నేర్చుకునే అవకాశ౦ ఉండదు. కుక్కలు, కోతులు, సింహాలు ఇలా కొన్ని జాతులు మనకు నిత్య౦ ఏదోక సందర్భంలో ఏదొకటి నేర్పిస్తునే ఉంటాయి అనేది వాస్తవం. ఈ మధ్య లాక్ డౌన్ సందర్భంగా...

వైరల్ వీడియో; కోతి హగ్ చూడండి ఎంత అందంగా ఉందో…!

హగ్... చాలా మంది ఎదుటి వారి నుంచి ఆశించేది. ప్రేమగా ఇచ్చే హగ్ లో ఉన్న మాధుర్యం దేనిలో కూడా ఉండదు అనేది వాస్తవం. ఎవరు అయినా సరే ఎంత కోపంగా అయినా ఉండనివ్వండి ఒక మంచి హగ్ ఇస్తే కూల్ అవుతారని అంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఒక ఫోటో....

కరోనాకి మందు వచ్చింది… కోతులపై సక్సెస్!

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలంతా... కరోనా వైరస్ కు మందు కనుక్కోవడంలోనే తలమునకలయ్యారు. ఈ విషయంలో అగ్రరాజ్యం, చిన్న రాజ్యం అనే తారతమ్యాలు లేవు. అయితే... ఏ దేశం వల్ల ఈ కరోనా వైరస్ పుట్టిందో.. ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందిందో ఆ దేశమే ఒక వ్యాక్సిని కనుగొంది! అవును... ప్రస్తుతం చైనా శాస్త్రవేత్తలు...
- Advertisement -

Latest News

BREAKING : డిసెంబర్‌ 4న సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినేట్‌ సమావేశం

BREAKING : సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినేట్‌ సమావేశం జరుగనుంది. డిసెంబర్ 4 వ తేదీ మధ్యాహ్నం 2గంటలకు..డా.బిఆర్.అంబేద్కర్...
- Advertisement -

మహానంది క్షేత్రంలో మళ్లీ ఎలుగుబంటి కలకలం

నంద్యాల మహానంది క్షేత్రంలో ఎలుగుబంటి కలకలం రేపింది. టోల్ గేట్ వద్ద ఉన్న అరటి తోటల్లో నుంచి మహానంది క్షేత్రంలోకి ఎలుగు బంటి వచ్చింది. దీంతో ఎలుగు బంటిని చూసి భయాందోళనలకు గురయ్యారు...

విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం

విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం రేపింది. దుర్గగుడి దగ్గరి స్కానింగ్ సెంటర్ దగ్గర పాము కనపడటంతో భయాందోళనకు గురయ్యారు అమ్మవారి భక్తులు. అయితే.. దేవస్థానం అధికారులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వటం...

తెలంగాణలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదు – సీఈఓ వికాస్ రాజ్

తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది...తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదని ఎన్నికల సంఘం అధికారి వికాస్‌ రాజ్‌ వెల్లడించారు. తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల...

తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% – ఎన్నికల సంఘం

తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల సంఘం అధికారి వికాస్‌ రాజ్‌ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ పై సీఈఓ వికాస్ రాజ్ ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు....