munugodu

తెలంగాణపై పవన్ ఫోకస్..ఆ 32 స్థానాల్లో పోటీ..బీజేపీతో పొత్తు లేదా?

ఏపీ రాజకీయాలపై పూర్తిగా ఫోకస్ చేసి..అక్కడ సత్తా చాటాలనే దిశగా పనిచేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్..తెలంగాణలో కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారు. కాకపోతే తెలంగాణలో జనసేనకు పెద్ద బలం లేదు. కానీ ఇక్కడ కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములని ప్రభావితం చేయవచ్చు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో. అందుకే ఆ సీట్లలో పోటీ చేయాలని...

మునుగోడులో ఇచ్చిన హామీలపై రేపు కేటీఆర్ సమీక్ష

తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రేపు మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌నున్నారు. దేశం మొత్తం ఉత్కంఠ రేపిన మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే... కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యం...

ఎడిట్ నోట్: ఇదేం రచ్చ..!

తెలంగాణలో టి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిల మధ్య పోరు నడుస్తూనే ఉంది..మునుగోడు ఉపఎన్నిక ముగిసిన సరే..రెండు పార్టీల మధ్య రాజకీయ రచ్చ ఆగడం లేదు. రెండు పార్టీలు సైతం రాజకీయం చేయడంలో బాగా బిజీగా ఉన్నాయి..పార్టీల పరంగానే కాదు...ప్రభుత్వాల పరంగా పోరు జరుగుతుంది. ఓ వైపు తెలంగాణ వర్సెస్ కేంద్రం అన్నట్లు వార్ నడుస్తోంది. మరోవైపు తెలంగాణ గవర్నమెంట్...

కేసీఆర్ పొత్తుల ఎత్తులు..కమలం కూడా?

రాజకీయాల్లో పొత్తులు అనేవి ఒకోసారి కలిసొస్తాయి..ఒకోసారి అంతగా కలిసిరావు. అలా అని పొత్తులు అనేది రాజకీయాల్లో కీలకం కాకుండా ఉండవు. అవసరాన్ని బట్టి, సమయాన్ని బట్టి పొత్తులు ఉండాలి. అప్పుడే రాజకీయంగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆ సక్సెస్ కొట్టడానికి కే‌సి‌ఆర్ మళ్ళీ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు సింగిల్‌గా...

ఎడిట్ నోట్: ‘హస్తానికి’ రాహుల్ అభయ ‘హస్తం’..!

మునుగోడు ఉపఎన్నిక వల్ల రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో పెద్దగా హైలైట్ కాలేదు. అయితే మీడియా మునుగోడుపై ఫోకస్ చేసి..రాహుల్ యాత్రకు పెద్ద కవరేజ్ ఇవ్వలేదు గాని..రాహుల్ యాత్ర తెలంగాణలో విజయవంతంగానే సాగింది..ఆయన యాత్ర జరిగిన ప్రాంతాల్లో జనం నుంచి అనూహ్య స్పందన వచ్చింది..కాకపోతే మీడియా కవరేజ్ లేకపోవడం వల్ల రాష్ట్ర...

మునుగోడులో నైతికంగా బీజేపీదే గెలుపు – కిషన్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నిక ఫలితంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. మునుగోడులో నైతికంగా బీజేపీదే గెలుపు అని తేల్చి చెప్పారు. ఎన్నికల్లో టీఆర్ఎస్‌ అక్రమాలకు పాల్పడిందని ఆగ్రహించారు. అయినా ప్రజలు బీజేపీ పక్షాన నిలిచారని వెల్లడించారు. స్వల్ప ఓట్ల తేడాతోనే ఓడిపోయాం.. ఇక ఆట మొదలైంది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించేదాకా విశ్రమించామని పేర్కొన్నారు...

చెప్పిన విధంగానే, మునుగోడును దత్తత తీసుకుంటా: కేటీఆర్‌

మునుగోడులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి విజయ దుందుభి మ్రోగించారు. అయితే.. ఈ నేపథ్యంలో ఢిల్లీ బాస్‌లకు చెంపపెట్టులాంటి తీర్పునిచ్చిన మునుగోడు చైతన్యానికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల హామీలో భాగంగా తాను ఇచ్చిన మాట ప్రకారం మునుగోడు అభివృద్ధికి కృషి చేస్తానని ట్విటర్ ద్వారా కేటీఆర్...

రామ్ గోపాల్ వర్మ కామెడీ కి అంతు లేదా..!!

రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు మంచి సినిమాలు తీశారు, కాని ఇప్పుడు మాత్రం అన్ని రకాల అవలక్షణాలు తో తన ఇమేజ్ ను ఎంత డామేజ్ కావాలో అంతగా అయ్యాడు. ఇక తాను వోడ్కా వేసుకొని అమ్మాయిలతో సయ్యాటలు, వాళ్ల చుట్టూ తిరుగుతూ పొర్లు దండాల వీడియోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేసాయి. ఇక...

కారుదే మునుగోడు..చరిత్రలో నిలిచే విజయం..!

యావత్ తెలంగాణ ప్రజలే కాదు..పక్కనే ఉన్న ఆంధ్ర ప్రజలు సైతం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న మునుగోడు ఉపఎన్నికలో గెలుపు ఎవరిదో తేలిపోయింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో పైచేయి సాధించిన బీజేపీని నిలువరించి అధికార టీఆర్ఎస్ అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది. మొదట రౌండ్లలో టీఆర్ఎస్‌కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. అయితే 2,3 రౌండ్లలో...

మునుగోడు ‘కౌంటింగ్’కు కౌంట్‌డౌన్ స్టార్..!

తెలంగాణ ప్రజలే కాదు..పక్కనే ఉన్న ఏపీ ప్రజలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మునుగోడు ఉపఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది..మరికొన్ని గంటల్లో కౌంటింగ్ మొదలుకానుంది. దాదాపు 2.41 లక్షల ఓటర్లు ఉన్న మునుగోడులో..2.25 లక్షల మంది ఓటర్లు ఉపఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాదాపు 93 శాతం పోలింగ్ నమోదైంది. ఆదివారం 8...
- Advertisement -

Latest News

శ్రీదేవికి టికెట్ ఇవ్వనని జగన్ ఎప్పుడో చెప్పారు – డిప్యూటీ సీఎం నారాయణ

ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఆసరా మూడవ విడత కార్యాక్రమంలో పాల్గొన్నారు డిప్యూటీ సిఎం నారాయణ స్వామి, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్,...
- Advertisement -

అదానీ, మోదీ మధ్య ఉన్న సంబంధమేంటి.. నేను ప్రశ్నించడం ఆపను : రాహుల్ గాంధీ

మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పరువునష్టం దావా కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లోక్ సభ సచివాలయం రాహుల్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు...

అదానీ-మోడీ సంబంధంపై మాట్లాడినందుకే వేటు వేశారు – రాహుల్‌ గాంధీ

అదానీ-మోడీ సంబంధంపై మాట్లాడినందుకే వేటు వేశారని ఫైర్‌ అయ్యారు రాహుల్‌ గాంధీ. భారత్‌లో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని.. ఇందుకు ప్రతి రోజూ ఒక ఉదాహరణ దొరుకుతోందని తెలిపారు. అదానీ షెల్ కంపెనీల్లో రూ....

Samantha : స్టైలిష్ లుక్ లో సమంత కిల్లింగ్ లుక్స్.. ఫొటోలు వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన సామ్.. హైదరాబాద్, ముంబయి, చెన్నై, కేరళ...

అక్కడ జీడిపప్పు కేజీ 30 రూపాయలు మాత్రమే..! ఎగబడి కొంటున్న జనం

జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా ఇవన్నీ..రిచ్‌ ఫుడ్స్‌.. వీటిలో పోషకాలు రిచ్‌గానే ఉంటాయి.. వీటి కాస్ట్‌ కాస్ట్‌లీగానే ఉంటుంది. కేజీ కొనాలంటే.. ఇక ఆ ఏరియా, క్వాలిటీని బట్టి.. 1000 రూపాయలు కూడా ఉండొచ్చు....