Nanajipur waterfalls in Hyderabad
offbeat
Waterfalls : హైదరాబాద్ లో వీకెండ్ విహారానికి బెస్ట్ స్పాట్ ఇదే..
ఉరుకులు పరుగుల జీవితం.. వారమంతా తినడానికి కూడా తీరకలేనంత బిజీ షెడ్యూల్ తో అందరు యాంత్రికంగా తయారవుతున్నారు. కానీ వీకెండ్ వచ్చిందంటే మాత్రం రోబో జీవితాలకు గుడ్ బై చెప్పి హాయిగా జాలీగా గడపుతుంటారు. అయితే వీకెండ్ లో కొందరు ఇంట్లోనే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే మరికొందరు మాత్రం సరదాగా బయటకు వెళ్లాలనుకుంటారు.
వీకెండ్...
Latest News
గిరిజనుల అక్షరాస్యత పెంచుతాం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణకు కేంద్రం ప్రభుత్వం వరాలు కురిపించిన విషయం తెలిసిందే. తెలంగాణకు పంబంధించిన మూడు అంశాలను కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. జాతీయ పసుపు బోర్డు గ్రీన్ సిగ్నల్...
భారతదేశం
బ్రేకింగ్ న్యూస్ : బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కి ఈడీ సమన్లు..!
దేశవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో క్రికెట్ బెట్టింగ్ రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరూ బెట్టింగ్ వలలో పడుతున్నారు. చాలా మంది యువకులు డబ్బులను పోగొట్టుకుంటున్నారు....
Cricket
ASIAN GAMES 2023: సెమీస్ కు చేరిన బంగ్లాదేశ్… ఇండియాతో అమీ తుమీ !
ఆసియన్ గేమ్స్ 2023 లో భాగంగా ఇప్పటికే మహిళల క్రికెట్ లో గోల్డ్ మెడల్ సాధించి దేశం గర్వించేలా చేశారు ఇండియా జట్టు.. ఇక ఇప్పుడు పురుషుల క్రికెట్ జట్టు వంతు వచ్చింది.....
వార్తలు
బ్రేకింగ్ : బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కి ఈడీ సమన్లు..!
ఈ మధ్య కాలంలో యువత బెట్టింగ్ వలలో పడి మోసపోతున్నారు. కొంత మంది ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా ఈ తంతు కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్...
Telangana - తెలంగాణ
తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల
కేంద్ర క్యాబినేట్ నిర్ణయాలను ప్రకటించారు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి. తెలంగాణకు సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ, జాతీయ పసుపు బోర్డుకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. తెలంగాణలో ములుగు...