Nethanna bheema scheme starts from August 7th

ఈనెల 7న నేతన్న బీమా పథకం ప్రారంభం:

ఆగస్టు 7న నేతన్న బీమా పథకం ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం రోజున కొత్త బీమా పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా నేతన్నకు బీమా పథకం ప్రవేశపెడుతున్న ఏకైక సర్కార్ తెలంగాణయేనని అన్నారు. రైతు బీమా తరహాలోనే నేతన్న బీమా...
- Advertisement -

Latest News

తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ.. పాలమూరు సభలో మోదీ వరాలు

తెలంగాణలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలపై వరాల జల్లు కురిపించారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డును, ములుగులో సమ్మక్క-సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు....
- Advertisement -

2 రోజుల్లోనే మధ్యాహ్న భోజనం పథకం బిల్లులు విడుదల

అంగన్వాడి టీచర్లకు అదిరిపోయే శుభవార్త అందింది. అంగన్వాడి టీచర్లు మరియు సహాయకుల మధ్యాహ్న భోజనం పథకం బిల్లులు రెండు రోజుల్లో ఖాతాలలో జమ చేస్తామని మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేశారు....

రోజాపై వ్యాఖ్యలు..బండారు సత్యనారాయణ మూర్తి అరెస్ట్ ?

విశాఖ జిల్లాలోని పరవాడ (మం) వెన్నెలపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బండారు సత్య నారాయణ ఇంటికి భారీగా పోలీసులు వచ్చారు.. బండారు సత్యనారాయణ అరెస్టుకు రంగం సిద్ధం...

మంత్రి జగదీశ్వర్ రెడ్డికి డిపాజిట్ వస్తే నా పేరు మార్చుకుంటా – కోమటిరెడ్డి

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన స్టేట్‌ మెంట్‌ ఇచ్చారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్వర్ రెడ్డికి కనీసం డిపాజిట్ వస్తే నా పేరు మార్చుకుంటానని ఛాలెంజ్‌ చేశారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి...

ఇవాళ మచిలీపట్నంలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర

ఇవాళ మచిలీపట్నంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నిర్వహించనున్నారు. మచిలీపట్నం లో మహాత్మాగాంధీ కి నివాళులర్పించనున్న పవన్ కళ్యాణ్.. అనంతరం వారాహి యాత్ర లో పాల్గొంటారు. ఇందులో భాగంగానే.....