New Delhi
భారతదేశం
ఆ పేరు మార్చుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి భవన్ లోని మొఘల్ గార్డెన్స్ పేరు మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది. మొఘల్ గార్డెన్స్ అందాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధికెక్కాయి. కాగా, కేంద్ర ప్రభుత్వం మొఘల్ గార్డెన్స్ పేరు మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రఖ్యాత ఉద్యానవనం పేరును అమృత్ ఉద్యాన్ గా మార్చింది. 75 వసంతాల...
Sports - స్పోర్ట్స్
IND VS SA : నేడే సఫారీలతో ఫైనల్ పోరు..ధావన్ బిగ్ స్కెచ్
IND VS SA : నేడే సఫారీలతో ఫైనల్ పోరులో ధావన్ సేన తలపడనుంది. ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచి.. రెండు జట్లు సిరీస్ పై కన్నేశాయి. ఇక ఇవాళ ఢిల్లీలో మూడో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నాం 1.30 కి ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్ లో గెలిచేందుకు.. ధావన్...
Telangana - తెలంగాణ
ఢిల్లీ “ఇండియా గేట్” వద్ద బతుకమ్మ వేడుకలు..ఫోటోలు వైరల్
ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద “కర్తవ్య పథ్” లో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా “బతుకమ్మ” వేడుకలు జరిగాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి వచ్చిన మహిళలు మధ్యాహ్నం నుంచే “బతుకమ్మ”లను అందగా పలురకాల పూలతో పేర్చడంతోపాటు,...
ఇంట్రెస్టింగ్
ఫాలోవర్స్కోసం.. భార్య స్నానం చేసే వీడియోను నెట్టింట పెట్టిన భర్త..
సోషల్ మీడియాను ఒక పరిమితి వరకూ వాడుకుంటే.. ఎంటర్టైన్ అవ్వొచ్చు..కాస్తో కూస్తో నాలెడ్జ్ కూడా పెంచుకోవచ్చు. ఇక మంటి కంటెంట్ ఉంటే.. ఫాలోవర్స్ వస్తారు..? ఇన్కమ్ కూడా ఉంటుంది. సోషల్ మీడియా విపరీతంగా పెరిగిన ఈ కాలంలో చాలా మంది వాటిలోనే మునిగి తేలుతున్నారు. తమ టాలెంట్ను ఉపయోగించి వీడియోలు చేస్తూ అందులో పోస్టు...
భారతదేశం
దేశంలోనే తొలి ‘వర్చువల్ స్కూల్’ ప్రారంభం.. పాఠశాల ప్రత్యేకతలివే!
దేశంలోనే తొలి వర్చువల్ స్కూల్ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. విద్యావ్యవస్థను బలోపేతం చేయడానికి మరో ముందడుగు వేశారు. భౌతికంగా పాఠశాలలకు వెళ్లలేని వారి కోసం ఈ స్కూల్ ఎంతో ఉపయోగకరం కానుంది. ఢిల్లీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కు అనుసంధానంగా ఈ పాఠశాల అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. అలాగే ఈ పాఠశాలలో ప్రత్యేకమైన...
భారతదేశం
వర్షాకాల సమావేశాలు: అగ్నిపథ్పై చర్చకు విపక్షాలు డిమాండ్
పార్లమెంట్లో వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో విపక్షాలు వాయిదా తీర్మానాలు చేశారు. అగ్నిపథ్ స్కీమ్పై చర్చించాలని డిమాండ్ చేశారు. అగ్నిపథ్ స్కీమ్ ద్వారా నిరుద్యోగులు నష్టపోతున్నారని, కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్లో సవరణలు చేయాలని విపక్షాలు ఆరోపణలు చేశారు. నిబంధన 297 కింద కాంగ్రెస్ సీపీఎం, ఎంపీలు తీర్మానాలు అందజేశారు. సాయుధ...
భారతదేశం
వ్యవ‘సాయం’పై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ (ఏఆర్డీబీఎస్)కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక నిర్ణయం తీసుకున్నారు. అగ్రికల్చర్ సెక్టార్, ఇరిగేషన్ ప్రాజెక్ట్, తదితర మౌలిక సదుపాయాల కోసం దీర్ఘ కాలిక రుణాన్ని అందించాలని సూచించారు. ఏఆర్డీబీఎస్-2022 నేషనల్ కాన్ఫరెన్స్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు. చిన్న చిన్న...
భారతదేశం
పార్లమెంట్లో ధర్నాలు, దీక్షలు నిషేధం
త్వరలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలో రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ధర్నాలు, నిరాహార దీక్షలు, సమ్మె, మతపరమైన వేడుకలను పార్లమెంట్ ఆవరణలో నిర్వహించొద్దని పేర్కొంది. దీంతో ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ‘విశ్వగురు మరో కొత్త ఆయుధం...
క్రైమ్
ఎయిర్పోర్టులో గన్నులున్న బ్యాగులతో దంపతులు ప్రత్యక్షం.. ఏం చేశారంటే?
దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు ఇద్దరు దంపతులను అరెస్ట్ చేశారు. వియాత్నం నుంచి భారత్కు విమానంలో వచ్చిన ఈ దంపతులు తమ వెంట తెచ్చుకున్న బ్యాగులో 45 గన్స్ లను తీసుకొచ్చారు. ఈ బ్యాగ్ను చెక్ చేసిన కస్టమ్స్ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు....
భారతదేశం
ఎడిట్ నోట్ : దేశ రాజధానిలో ఉద్రిక్తతలు..కారణం ఇదే ?
ఘర్షణాత్మక వైఖరి నుంచి ఇరు వర్గాలూ తగ్గి, విరమించుకుని పరస్పర సామరస్య పూర్వక ధోరణికి రావాల్సిన సమయంలో మళ్లీ ఉద్రిక్తతలకు దారి తీసే విధంగా కొన్ని చర్యలు కేంద్రం కానీ లేదా ఢిల్లీ అధికారులు కానీ చేపట్టడం నిజంగానే బాధాకరం అని అంటోంది కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధి వర్గం. నిన్నటి వేళ దేశ రాజధానిలో...
Latest News
నాని “దసరా” కోసం నలుగురు స్టార్ హీరోలు..!
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ "దసరా". ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా...
Telangana - తెలంగాణ
డెక్కన్ మాల్ కూల్చివేతకు మరో ఐదు రోజులు – మంత్రి తలసాని
ఇటీవల సికింద్రాబాద్ డెక్కన్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దెబ్బతిన్న డెక్కన్ మాల్ కూల్చివేత పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ పనులను...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మార్చిలోనే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్ అయినట్లు సమాచారం అందుతోంది. మార్చి రెండో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైనట్లు సమాచారం.
మార్చి మూడు, నాలుగు...
Telangana - తెలంగాణ
Telangana Secratariate : తాజ్ మహల్ గా కనిపిస్తున్న కొత్త సచివాలయం..వీడియో వైరల్
తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చింది. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతుండగా, ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా తెల్లవారుజామున...
వార్తలు
ఆ సెంటిమెంట్ బాలయ్యకు కలిసొచ్చేనా..?
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలకే కాదు హీరోయిన్లకు , హీరోలకు కూడా కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఆ సెంటిమెంట్స్ ను వారు తమ చిత్రాలు విడుదలైనప్పుడు లేదా చేసేటప్పుడు ఫాలో...