new jersey
Sports - స్పోర్ట్స్
టీమిండియా కొత్త జెర్సీ ఇదే..ఫోటోలు ఇదిగో
టీమిండియా కొత్త జెర్సీ తళుక్కుమంది. ప్రపంచ కప్ కోసం రూపొందించిన కొత్త జెర్సీలో టీమిండియా ప్లేయర్లు మెరిసిపోతున్నారు. ఈ కిట్ ను బిసిసిఐ విడుదల చేయగా, జెర్సీని చూసిన భారత అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ జెర్సీ వేసుకున్న రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, హర్మన్ ప్రీత్ కౌర్, రేణుక సింగ్, షఫాలి వర్మ,...
రాజకీయం
బీజేపీ, టీఆర్ఎస్పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీజేపీ, టీఆర్ఎస్పై పరోక్షంగా సెటైర్లు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో లిక్కర్ స్కామ్లో తన ప్రమేయం లేదని కవిత కూడా క్లారిటీ ఇచ్చింది. అయినా...
ipl
IPL 2022 : సన్ రైజర్స్ కొత్త జెర్సీ విడుదల
ఐపీఎల్ 2022 కోసం ఫ్రొంఛైజీలు సిద్దం అవుతున్నాయి. మరో రెండు రోజుల్లో మెగా వేలం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అన్ని ఫ్రొంఛైజీల యాజమాన్యాలు రెడీ అవుతున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఈ ఐపీఎల్ ను కొత్తగా ప్రారంభించాలని చూస్తుంది. అందుకే చాలా మంది ఆటగాళ్లును కూడా దూరం పెట్టింది. కోచ్ లను మార్చింది....
అంతర్జాతీయం
క్యాసినోలో గెలిచిన డబ్బు కోసం దారుణం.. భారత సంతతి ఫార్మా సీఈఓ దారుణ హత్య
క్యాసినోలో డబ్బు గెలుచుకోవడమే పాపమైంది. తన హత్యకు కారణమైంది. దాదాపు 80 కిలోమీటర్లు వెంబడించిన దుండగుడు డబ్బుల కోసం కాల్చి చంపాడు. అమెరికాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే భారత సంతతికి చెందిన తెలుగు వ్యక్తి శ్రీరంగ అర్వపల్లి(54) వ్యక్తి న్యూజెర్సీ ప్లెయిర్ బోరోలో నివాసం ఉంటున్నారు. 2014...
రాజకీయం
నాలుగు శాతం చావులకి అమెరికన్లు సిద్ధం అయిపోయారా ??
ప్రపంచాన్ని గడగడలాడించిన అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ దెబ్బకి విలవిలలాడుతోంది. వైరస్ కి మందు లేకపోవడంతో పాటుగా అమెరికా దేశంలో వాతావరణం వైరస్ బలపడటానికి బాగా సహాయం చేస్తుంది. దీంతో ప్రపంచంలోనే ఎక్కువ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అమెరికాలో నమోదు అయ్యాయి. పైగా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రజలను అప్రమత్తం చేసి లాక్...
corona
కరోనా వల్ల 11మంది భారతీయ అమెరికన్ల మృతి – 16మంది పాజిటివ్
వాషింగ్టన్ - కనీసం 11మంది భారతీయులు కొవిడ్-19 బారిన పడి మృతి చెందారని, ఇంకా 16మందికి కరోనా పాజిటివ్గా తేలిందని అమెరికా అధికారవర్గాలు తెలిపాయి. 4 లక్షలకు పైగా పాజిటివ్ కేసులతో, 4వేలకు పైగా మృతులతో అమెరికా అల్లాడుతోంది.
చనిపోయిన 11మందీ మగవారేనని, అందరూ న్యూయార్క్, న్యూజెర్సీకి చెందినవారని తెలుస్తోంది. నలుగురు న్యూయార్క్ నగరంలో టాక్సీ...
క్రైమ్
విమానాన్ని ఆటో పైలట్ మోడ్లో పెట్టి.. 15 ఏళ్ల బాలికతో..!
మనిషికి డబ్బు ఉండగానే కాదు.. కాసింత బుద్ధి కూడా ఉండాలి. మంచి బుద్ధి ఉండాలి. అది లేకపోతే.. ఎంత డబ్బు ఉన్నా వేస్ట్. డబ్బు ఉంది కదా అని అహంకారంతో ఏది పడితే అది చేస్తే.. సమాజం చూస్తూ ఊరుకోదు. దానికి తగ్గ శిక్ష అనుభవించాల్సిందే. ఓ వ్యక్తి.. కోటీశ్వరుడు.. కానీ బుద్ధే వంకర.....
Latest News
ఎద పొంగులతో చెమటలు పట్టిస్తున్న ఐశ్వర్య మీనన్..!
నార్త్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇప్పుడు సౌత్ ఇండియన్ హీరోయిన్లు కూడా ఈ మధ్యకాలంలో అందాల జాతర చేస్తూ యువతను ఆకట్టుకుంటున్నారు. నడుము వొంపుసొంపులను...
Union Budget
బడ్జెట్ లైవ్ను ఎలా చూడాలి..? బడ్జెట్ ప్రతులను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి..?
ఇక కేంద్ర బడ్జెట్ రాబోతోంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. లోక్సభ ఎన్నికల ముందు సర్కార్ బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. ఇదే ప్రభుత్వానికి ఆఖరి బడ్జెట్ కావడంతో...
agriculture
మునగ పంటలో ఎరువుల యాజమాన్యం..!!
మునగ పోషకాలకు పుట్టినిల్లు అందుకే వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారు. మార్కెట్లో మునగకు నిత్యం డిమాండ్ ఉంటుంది.అనేక మంది రైతులు తమ పంటపొలాల్లో మునగను సాగు చేస్తున్నారు. మునగ సాగులో సరైన యాజమాన్య పద్ధతులు...
గ్యాలరీ
Shriya: రెచ్చిపోయిన శ్రియ.. అందాల జాతరలో ఇది అంతకుమించి!
టాలీవుడ్ హీరోయిన్ శ్రియా సరన్..గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ ల హవా కొనసాగుతోందని చెప్పాలి. ముఖ్యంగా వారిలో టాప్ పొజిషన్లో ఉన్నది...
Telangana - తెలంగాణ
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మరోసారి నోటీసులు
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈనెల 29న ముంబయి ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని నోటీసులు జారీ చేసినట్లు మంగళ్హాట్ పోలీసులు తెలిపారు. ఆ ర్యాలీలో రాజాసింగ్...