new rule

ఓటీటీల విషయంలో కేంద్రం కొత్త నిబంధన!

మనం ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు సినిమా మొదట్లో వచ్చే యాడ్ మీకందరికీ గుర్తుండే ఉంటుంది. " పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం. క్యాన్సర్ కి కారకం" అంటూ వచ్చే యాడ్ ని చూసే ఉంటారు. థియేటర్లలోనే కాకుండా టీవీలలోను ఇలాంటి యాడ్స్, హెచ్చరికలు కనిపిస్తుంటాయి. అయితే ఈ యాడ్స్ ఓటిటిలో మాత్రం కనిపించవు. అయితే...

ఆఫర్‌ అదిరిందిగా..! 18-25 ఏళ్లలోపు యువతకు ఉచితంగా కండోమ్స్‌ పంపిణీ..! 

దేశంలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వీటికి ప్రొటెక్షన్‌ వాడకపోవడం ప్రధాన సమస్య. చాలామంది కండోమ్స్‌ కొనడానికి సంకోచిస్తారు.. మనీ సమస్య ఒకటి అయితే.. మెడికల్‌ షాప్‌కు వెళ్లి అడగటానికి మొహమాటం. వెరసి అనేక రకాల సమస్యలకు దారితీస్తుంది. ఫ్రాన్స్ ప్రభుత్వం తమ దేశంలోని యువత కోసం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఆ...

ట్రాఫిక్ కొత్త రూల్ ఏంటో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుందంతే..!!

ఈ మధ్య ట్రాఫిక్ లో కొత్త రూల్స్ వస్తున్నాయి..కొత్త ఫైన్ లను కూడా పోలీసులు వేస్తున్నారు..కొన్ని చట్టంలో లేని రూల్స్ ను వేస్తున్నారు.మొన్నటి వరకూ బండికి లైసెన్స్‌ లేదనో, హెల్మెట్ లేదనో ఫైన్ వెయ్యడం అందరికి తెలిసిందే..ఇలా రకరకాల కారణాలతో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు ఫైన్ విధించడం చూశాం. కానీ ఓ పోలీసు అధికారి...

స్కూల్స్ కు ఆ రోజు సెలువు ఇవ్వాల్సిందే.. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు..

తెలుగు రాష్ట్రాలలో మే నెలలో అన్నీ పరీక్షలను నిర్వహించారు..ఇటీవల వాటి ఫలితాలను కూడా విడుదల చేశారు..కాగా, ఈ నెల నుంచి పాఠశాలలను పునః ప్రారంభించారు. ఏపీ విషయానికొస్తే.. 2022-2023 విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యింది.జూలై 5 నుంచి 2023 ఏప్రిల్ వరకూ పాఠశాలలు జరగనున్నాయి. ప్రతి రెండో శనివారం సెలవు దినాలుగా ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు...

లక్షల్లో ట్రాన్సాక్షన్ చేస్తున్నారా?..అయితే ఇది తప్పక తెలుసుకోవాలి..

డిజిటల్ పేమెంట్ చేస్తున్న వాళ్ళు ఈ మధ్య ఎక్కువ అయ్యారు..చిన్న ఎమౌంట్ నుంచి పెద్ద ఎమౌంట్ వరకూ ఆన్ లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అలా ఎక్కువ మొత్తంలో డబ్బులను ట్రాన్స్ ఫర్ చేస్తున్న వారికి అలర్ట్.. ఆదాయపన్ను శాఖ కొత్తగా కొన్ని రూల్స్ తీసుకొచ్చింది. వాటి ప్రకారం.. ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షలు...

ఉద్యోగం లేని మాజీ భర్తకు భార్య భరణం ఇవ్వాల్సిందే : హైకోర్టు తీర్పు..

ప్రతినెల రూ. 3 వేలు భరణంగా చెల్లించాలని కింది కోర్టు ఆదేశం హైకోర్టులో సవాలు చేసిన భార్య సివిల్ కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు   భరణం చెల్లించాల్సిందేనంటూ విస్పష్ట తీర్పు భార్యాభర్తలు విడిపోయినప్పుడు భర్త నుంచి భార్య భరణం కోరడం పరిపాటి. అయితే, మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి మాత్రం భార్య నుంచి భరణం...

పెళ్లి ఖర్చులు తల్లిదండ్రులు వద్ద వసూలు చేయొచ్చు

వివాహ ఖర్చులను తల్లిదండ్రుల నుంచి కూతురు వసూలు చేసుకోవచ్చని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు స్పష్టం చేసింది. భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో పనిచేసే భును రామ్ కుమార్తె రాజేశ్వరి అవివాహితురాలు. తన తండ్రికి పదవీ విరమణ ప్రయోజనాల కింద రూ.55లక్షలు వస్తాయని, అందులో నుంచి తన పెళ్లి ఖర్చుల నిమిత్తం రూ.20లక్షలను భిలాయ్ స్టీల్ ప్లాంట్ నుంచే...

చాలా సంవత్సరాల నుండి మీ పీఎఫ్ అకౌంట్ క్లోజ్ చేసుందా..? అయితే మీకో గుడ్ న్యూస్..!

చాలా కాలం నుండి మీ పీఎఫ్ అకౌంట్ క్లోజ్ చేసుందా..? అయితే మీకు శుభవార్త. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పీఎఫ్ నుంచి ఉపసంహరించుకున్న సభ్యులు రూ. 500 డిపాజిట్ చేసి మళ్ళీ వాళ్ళ యొక్క అకౌంట్ ని స్టార్ట్ చెయ్యచ్చని అంది. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. చాలా రోజుల నుండి...

పింఛన్లు, పథకాల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త నిబంధన…!

  సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇకపై పింఛన్లు, పథకాల కోసం దరఖాస్తు చేసుకునేవాళ్లంతా.. ఆధార్‌కార్డు అప్‌డేట్ హిస్టరీని కూడా తప్పని సరి చేసింది. పింఛన్లు పొందేందుకు పుట్టిన తేదీలు మార్చుకుంటున్నారని తేలడంతో.. ప్రభుత్వం ఈ నిబంధన తీసుకొచ్చింది. ఇప్పటికే సామాజిక పింఛన్లు పొందేవారి వయోపరిమితిని ప్రభుత్వం 65 ఏళ్ల...

ఏపీలోని ‘అమ్మ ఒడి’ పథకానికి మరో నిబంధన..

వచ్చే ఏడాది జనవరి నుంచి అమలు చేయనున్న ‘అమ్మఒడి’ పథకానికి ప్రభుత్వం మరో ఆంక్ష విధించింది. ఈ పథకం కింద విద్యార్థి తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడికి విద్యా సాయం కింద ఏడాదికి రూ. 15 వేల చొప్పున ప్రభుత్వం అందించనుంది. 1 వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు...
- Advertisement -

Latest News

Barrelakka : తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన బర్రెలక్క..

Barrelakka Sirisha : శిరీష అలియాస్ బర్రెలక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సారి తెలంగాణ చరిత్రలోనే డిగ్రీ చదివిన ఒక యువతి శిరీష...
- Advertisement -

అవుకు రెండో టన్నెల్ ను ప్రారంభించిన సీఎం జగన్

ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ అదిరిపోయే శుభవార్త చెప్పారు. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఆవుకు రెండో టన్నెల్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆవుకు మండలం...

ఓటీటీలోకి కిరణ్‌ అబ్బవరం ‘రూల్స్‌ రంజన్‌’

హిట్ ప్లాఫ్​లతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేసినా కంటెంట్ మాత్రం ఒకదానితో ఒకటి పోలిక లేకుండా డిఫరెంట్​గా ఉండేలా...

AP : KGBV పార్ట్‌ టైమ్ PGTల జీతాలు భారీగా పెంపు

జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ మరో కీలక నిర్నయం తీసుకుంది. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైమ్ పీజీటీల జీతాలను ప్రభుత్వం భారీగా పెంచింది రూ. 12,000 నుంచి రూ....

ఒంటిగంట వరకు 36.68 శాతం పోలింగ్‌ నమోదు

రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రముఖులు కూడా సామాన్యులతో కలిసి క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారు....