NPS scheme
Schemes
ఎన్పీఎస్ ఖాతాదారులకు అలర్ట్… ఇక నుండి కొత్త రూల్స్..!
ఉద్యోగస్తులు రిటైర్ అయిన తర్వాత ఏ సమస్య రాకుండా ఉండాలని ముందు నుండి కూడా జాగ్రత్త పడుతూ ఉంటారు. లేకపోతే వృద్ధాప్యం లో ఎంతో కష్ట పడాల్సి వస్తుంది. వృద్ధాప్యం లో హాయిగా ఉండడానికి అవ్వదు. అందుకోసమే ఉద్యోగులకు బాసటగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా...
వార్తలు
నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్తో… ఎన్నో లాభాలు..!
నేషనల్ పెన్షన్ సిస్టమ్ కాంట్రిబ్యూషన్ రిటైర్మెంట్ సేవింగ్స్ స్కీమ్. ఈ స్కీమ్ తో భవిష్యత్తులో వచ్చే అవసరాలని తీర్చుకునేందుకు అవుతుంది. ఈ స్కీమ్ ఆర్థిక భరోసా ఇస్తుంది. రిటైర్మెంట్ కోసం పొదుపు చెయ్యచ్చు. 2004లో పెన్షన్ రంగ సంస్కరణల్లో భాగంగా నేషనల్ పెన్షన్ సిస్టమ్ని ప్రవేశపెట్టింది ఇండియన్ గవర్నమెంట్. చాలా రకాల లాభాలను మనం...
Schemes
ఎన్పీఎస్ వినియోగదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్..
నేషనల్ పెన్షన్ సిస్టమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఉద్యోగుల కోసం ఈ స్కీమ్.. రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన పెన్షన్ అందుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న సమయంలో ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన మొత్తానికి మెరుగైన ఆదాయం, పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ఎన్పీఎస్ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహిస్తుంది.....
Schemes
National Pension Scheme : ఎస్పీఎస్ స్కీమ్ రూల్స్ మారాయి..!
National Pension Scheme | NPS : ఎన్పీఎస్ స్కీమ్ లో డబ్బులు పెట్టిన.. పథకంలో చేరాలని భావిస్తున్నా.. ఈ విషయాలని తప్పక తెలుసుకోవాలి. పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ PFRDA - Pension Fund Regulatory and Development Authority ఎక్కువ మంది సబ్స్క్రైబర్లను ఆకర్షించేందుకు స్కీమ్ రూల్స్ను సవరించింది....
Latest News
బ్రేకింగ్ న్యూస్ : బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కి ఈడీ సమన్లు..!
దేశవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో క్రికెట్ బెట్టింగ్ రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరూ బెట్టింగ్ వలలో పడుతున్నారు....
Cricket
ASIAN GAMES 2023: సెమీస్ కు చేరిన బంగ్లాదేశ్… ఇండియాతో అమీ తుమీ !
ఆసియన్ గేమ్స్ 2023 లో భాగంగా ఇప్పటికే మహిళల క్రికెట్ లో గోల్డ్ మెడల్ సాధించి దేశం గర్వించేలా చేశారు ఇండియా జట్టు.. ఇక ఇప్పుడు పురుషుల క్రికెట్ జట్టు వంతు వచ్చింది.....
వార్తలు
బ్రేకింగ్ : బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కి ఈడీ సమన్లు..!
ఈ మధ్య కాలంలో యువత బెట్టింగ్ వలలో పడి మోసపోతున్నారు. కొంత మంది ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా ఈ తంతు కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్...
Telangana - తెలంగాణ
తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల
కేంద్ర క్యాబినేట్ నిర్ణయాలను ప్రకటించారు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి. తెలంగాణకు సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ, జాతీయ పసుపు బోర్డుకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. తెలంగాణలో ములుగు...
Telangana - తెలంగాణ
తెలంగాణలో జనసేన ప్రభావమెంత?
తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. అధికారం బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారని చెప్పవచ్చు. హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని బిఆర్ఎస్ గట్టిపట్టుతో ఉంది. ఈసారైనా విజయాన్ని...