otr scheme

రేపు పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన.. ఓటీఎస్ ప‌థ‌కానికి శ్రీ‌కారం

రేపు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు లో సీఎం వైఎస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి పర్యటించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న లో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి శ్రీకారం చుట్టనున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహ‌న్ రెడ్డి. ఈ ప‌ర్య‌ట‌న లో భాగంగానే... రేపు ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు...
- Advertisement -

Latest News

సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. ఈ నెల 19 నుంచి హరితోత్సవం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ నెల 19...
- Advertisement -

జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండితే ఓటు.. వార్షిక ఓటర్ల జాబితా సవరణకు ఈసీ ఆదేశం

ఈ ఏడాదికి సంబంధించి వార్షిక ఓటర్ల జాబితా సవరణ చేయాలని రాష్ట్రాల ఎన్నికల ముఖ్య అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 2024...

ఫ్రెండ్ పార్టీలో మహేశ్ బాబు సందడి.. ఫొటోలు వైరల్

మహేశ్ బాబు ఎక్కడుంటే అక్కడ సందడి ఉంటుందని అందరికీ తెలిసిందే. చూడ్డానికి సైలెంట్​గా ఉన్నా.. టైం చూసి పంచ్​లు వేస్తాడు. ఇక ఫ్రెండ్ సర్కిల్​ ఉంటే ఈ సూపర్ స్టార్ అల్లరి అంతా...

ఆ రాష్ట్రంలో అందరికీ ‘ఫ్రీ’గా హై స్పీడ్ ఇంటర్నెట్​ ​

పేదవారికి కూడా ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఓ వినూత్న కార్యక్రమానికి నాంది పలికింది కేరళ సర్కార్. ఏకంగా 20 లక్షల కుటుంబాలకు ఉచిత ఇంటర్నెట్​ అందించేందుకు ముందుకొచ్చింది. అందులో భాగంగా...

ఈ నెల 25న కాంగ్రెస్‌లో చేరనున్న పొంగులేటి, జూపల్లి !

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్‌ హాట్‌ గా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. మాజీ ఎంపీ...