ott release
వార్తలు
ఓటీటీలోకి హిందీ ఛత్రపతి.. ఎప్పుడంటే..?
ఛత్రపతి రీమేక్తో టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ రీమేక్ నార్త్ ఆడియెన్స్ను మెప్పించలేకపోయింది. ఒరిజినల్లోని మ్యాజిక్ను రీ క్రియేట్ చేయడంలో విఫలమైంది. థియేటర్లలో డిజాస్టర్ టాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది.ఆగస్ట్ 18 నుంచి జీ5 ఓటీటీలో ఛత్రపతి మూవీ స్ట్రీమింగ్...
వార్తలు
ఓటిటి లోకి బ్లాక్ బస్టర్ మూవీ … రికార్డులు సృష్టించేనా !
ఓంకార్ తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చిన అశ్విన్ బాబు నెమ్మదిగా హీరోగా నిలదొక్కుకోవడానికి తన ప్రయత్నం చేస్తున్నాడు. కెరీర్ లో ఇప్పటి వరకు కొన్ని సినిమాలు చేసినా వాటిలో చాలా తక్కువ మాత్రమే ఇతనికి యావరేజ్ ఫలితాన్ని అందించినా, నటుడిగా మాత్రం మంచి మార్కులు సంపాదించలేకపోయాయి. అయినప్పటికి వరుసగా మంచి మంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ...
ఇంట్రెస్టింగ్
“బిచ్చగాడు 2” మూవీ రిలీజ్ అయ్యేది ఆ ఓటిటి లోనే !
తమిళ మరియు తెలుగు ప్రేక్షకులకు తన టాలెంట్ తో బాగా దగ్గరైన హీరో, దర్శకుడు మరియు సంగీత దర్శకుడు విజయ్ ఆంథోనీ తాజాగా బిచ్చగాడు 2 సినిమాతో థియేటర్ లలోకి వచ్చాడు. ఇంతకు ముందు ఇదే టీం తో వచ్చిన బిచ్చగాడు మూవీ అమ్మ సెంటిమెంట్ తో ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకించి...
వార్తలు
Avatar 2: ఓటీటీలోకి అవతార్ 2.. ప్రీ బుకింగ్ ధర తెలిస్తే షాక్..!
Avatar 2 - ప్రముఖ హాలీవుడ్ లెజెండ్రీ దర్శకుడు జేమ్స్ కామరూన్ తెరకెక్కించిన తాజా చిత్రం అవతార్ 2.. గత ఏడాది విడుదలైన ఈ సినిమా తాజాగా మార్చి 28వ తేదీ నుంచి డిజిటల్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ మూవీ రెంట్ ప్రైస్ ను కూడా చిత్ర బృందం ప్రకటించింది. భారీ...
వార్తలు
అప్పుడే.. ‘బలగం’ ఓటీటీలోకి వచ్చేసింది..
తెలుగులో మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సినిమాలు చాలా తక్కువగానే వస్తున్నాయని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పల్లె పద్దతులు, జీవన స్థితిగతులను చూపిస్తూ మూవీలు ఈ మధ్య కాలంలోనే అప్పుడప్పుడూ వస్తున్నాయి. అలాంటి చిత్రమే 'బలగం'. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో కనిపించే సామాన్య పరిస్థితుల నేపథ్యంతో రూపొందిన ఈ మూవీని టాలీవుడ్లో...
వార్తలు
కేజీయఫ్ 2 ఓటిటి రిలీజ్ డేట్ కి ముహూర్తం ఖరారు..?
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీలో యష్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించారు. హోంబలే ఫిలిమ్స్ ఈ మూవీని భారీ బడ్జెట్ తో రూపొందించగా, రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్ వంటివారు నటించారు.350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ...
వార్తలు
సినీ అభిమానులకు ఇక పండగే.. ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే
ఈ మధ్య కాలంలో సినిమాలు థీయేటర్స్ లలో ఎంత హిట్ అవుతున్నాయో.. అంత కంటే.. ఎక్కువ హిట్ ఓటీటీల్లోనూ అవుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో థీయేటర్స్ మూత పడటంతో చాలా మంది ఓటీటీ ల వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో ఓటీటీల క్రేజ్ విపరీతంగా పెరిగింది. సినిమాలు థీయేటర్ లలో విడుదల అయిన 3...
వార్తలు
Virata Parvam : ఓటీటీలో రానా విరాటపర్వం.. భారీ ధరకు డీల్!
టాలీవుడ్ స్టార్ హీరో రానా, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా చేసిన సినిమా విరాట పర్వం. వేణు ఊడుగులు దర్శకత్వం వహించిన సినిమా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా గత ఏడాదే థీయేటర్ లలో విడుదల కావాల్సింది. కానీ కరోనా వైరస్ వ్యాప్తి, థీయేటర్స్ పై ఆంక్షలతో వాయిదా పడుతూ...
వార్తలు
నేడు థీయేటర్లో, ఓటీటీలో విడుదల చిత్రాలు ఇవే
తెలుగు రాష్ట్రాల సినిమా ప్రేక్షకులకు గుడ్ న్యూస్ ఈ రోజు రెండు భారీ సినిమాలు ఓటీటీలో విడుదల అవుతున్నాయి. అలాగే ఒక వెబ్ సిరీస్ కూడా ఓటీటీ లో విడుదల అవుతుంది. వీటితో పాటు పలు చిన్న సినిమాలు నేడు థీయేటర్స్ లో విడుదల అవుతున్నాయి. ముందుగా ఓటీటీలో విడుదల అయ్యే వాటి గురించి...
వార్తలు
ఈ వారం ఓటీటీ లో విడుదల అయే సినిమా ఇవే
ఈ వారం పలు ఓటీటీ లలో స్టార్ హీరో సినిమా లతో పాటు మొత్తం పది సినిమా లు ఓటీటీ లలో సందడి చేస్తున్నాయి. సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ హీరో గా వస్తున్న దృశ్యం - 2 సినిమా తో పాటు సుప్రిం హీరో సాయి ధరమ్ రిపబ్లిక్ సినిమా. అలాగే ఆకాశ్...
Latest News
తెలంగాణలో జనసేన ప్రభావమెంత?
తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. అధికారం బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారని చెప్పవచ్చు. హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని...
Telangana - తెలంగాణ
ఉజ్వల పథకం లబ్దిదారులకు గుడ్ న్యూస్.. సబ్సీడీ పెంచిన కేంద్రం..!
ఢిల్లీలో ఇవాళ కేంద్ర క్యాబినేట్ నిర్ణయాలను ప్రకటించారు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి. ప్రధానంగా ఉజ్వల పథకం కింద సబ్సీడీ రూ.200 నుంచి రూ.300 వరకు పెంచారు. ఆంధ్రప్రేదేశ్-తెలంగాణ...
Telangana - తెలంగాణ
అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలపై రెండోరోజు ఈసీ సమీక్ష
నగరంలో కేంద్ర ఎన్నికల సంఘం రెండో రోజు ప్రకటన పర్యటన కొనసాగుతోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేకృత్వంలో నీ ఈసీ బృందం. ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు...
భారతదేశం
భూ కుంభకోణం కేసులో లాలూకు స్వల్ప ఊరట
భూ కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో దిల్లీ కోర్టు తాజాగా ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో ఆయన సతీమణి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పొత్తులో ఎత్తులు..పవన్ కవర్ చేస్తున్నారు.!
రాష్ట్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర ప్రారంభమైంది. వారాహి యాత్రను అవనిగడ్డ నుంచి ప్రారంభించారు. టిడిపి, జనసేన పొత్తు తర్వాత జరుగుతున్న సభపై భారీ అంచనాలు...