Paddy procurement
Telangana - తెలంగాణ
అవసరాలకు మించి 8లక్షల గన్నీలు అందుబాటులో ఉన్నాయి : మంత్రి గంగుల
ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మద్దతు ధర చెల్లించి ధాన్యం సేకరిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని వెల్లడించారు. ఇప్పటివరకు రూ.10,500 కోట్ల విలువ చేసే 51 లక్షల...
Telangana - తెలంగాణ
తెలంగాణ రైతులకు శుభవార్త..ధాన్యం కొనుగోలు చేసిన 2 రోజులకే ఖాతాల్లో డబ్బులు
తెలంగాణ రైతులకు మంత్రి హరీష్ రావు తీపికబురు చెప్పారు. సిద్దిపేట నంగునూర్ (మం) సిద్దన్నపేట మార్కెట్ యార్డ్ లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు చేసిన 2 రోజుల్లో రైతుల ఖతాల్లో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో రైతులకు శుభవార్త.. 17న ఈ ఏడాది రైతు భరోసా
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు శుభవార్త చెప్పింది. ధాన్యం కొనుగోలు విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ మొదటి వారం నుంచి రాష్ట్రంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పౌరసరఫరాల శాఖలతో సీఎం జగన్ నిర్వహించిన సమీక్షలో పలు...
Telangana - తెలంగాణ
దేశంలోఎక్కడ లేని సమస్య తెలంగాణలో ఎందుకు : కిషన్రెడ్డి
కేంద్ర ప్రభుత్వం రైస్ మిల్లర్ల దగ్గర ఉన్న బియ్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగులు చేయడం లేదని కిషన్రెడ్డి మండిపడ్డారు. ధాన్యం కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కిషన్రెడ్డి స్పష్టం చేశారు....
భారతదేశం
తెలంగాణ ప్రభుత్వం పేదలకు బియ్యం అందకుండా అన్యాయం చేసింది : పీయూష్ గోయల్
తెలంగాణలోని ధాన్యం సేకరణపై ఇంకా టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. తాజాగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. తెలంగాణలో వడ్లు, బియ్యం సేకరణ చేయాలని ఎఫ్సీఐకి అనుమతి ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంతో వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. పేదలకు...
Telangana - తెలంగాణ
టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం… నిలదీసిన రైతులు
వరి కోతలు ముగిసి రోజులు గడుస్తున్నా... ఇంకా వడ్లు కల్లాల్లోనే ఉన్నాయి. దీంతో రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. తమ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ లు చేస్తున్నారు రైతులు. ప్రభుత్వం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చినా... అందుకు తగ్గట్లు కొనుగోలు జరగడం లేదని రైతులు...
Telangana - తెలంగాణ
రైతులకు శుభవార్త.. తడిసిన ధాన్యం కొంటామని హామీ ఇచ్చిన కేసీఆర్
ఆరుగాలయం కష్టించి పండించిన పంట కళ్లముందే నీటి పాలైతే రైతులు తట్టుకోలేరు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చిన వరి ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో కష్టపడి పండించిన నీటి పాలైందని రైతన్నలు కన్నీరు పెట్టుకున్న క్రమంలో వారికి కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పాడు. రైతులు...
Telangana - తెలంగాణ
BREAKING : సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని ఈ లేఖలో బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణలో పండిన ప్రత్తి గింజలను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని లేఖలో వివరించారు బండి...
Telangana - తెలంగాణ
రైతుల జీవితాలతో కేసీఆర్ సర్కార్ చెలగాలం ఆడుతోంది: కిషన్ రెడ్డి
ధాన్యం కొనుగోళ్ల గురించి తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని... రైతుల జీవితాలతో కేసీఆర్ సర్కార్ చెలగాలం ఆడుతోందని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వంద కేజీల ధాన్యానికి 60 కేజీల బియ్యం, 15 కేజీల నూకలతో కూడిన బియ్యాన్ని ఎఫ్సీఐ అనుమతిస్తుందని...యాసంగికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా.... నెల రోజుల...
Telangana - తెలంగాణ
ధాన్యం కొనుగోలుకు రూ. 12వేల కోట్ల రుణం తీసుకోనున్న తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణలో ధాన్యం కొనుగోలు కొలిక్కి వచ్చింది. కేంద్రం కొనుగోలు చేయలేని పక్షంలో రాష్ట్రమే కొనుగోలు చేస్తుందని ఇటీవల సీఎం కేసీఆర్ వెల్లడించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయ్యాయి. రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణలో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు...
Latest News
వాలెంటైన్స్ డే రోజు ఆ రొమాంటిక్ టచ్ ఉంటేనే మజా వస్తుంది..!!
ప్రేమ అనేది రెండు మనసుల కలయిక.. ఒక తియ్యని అనుభూతి ప్రేమనుకు ఎంతగా ప్రేమిస్తామో అంతగా ఆ ప్రేమ మనల్ని ప్రేమిస్తుంది అని ప్రేమికుల నమ్మకం.ఒక...
వార్తలు
రొమాంటిక్ ఫిగర్ కొత్త దారి అయినా హిట్ తెస్తుందా.!
గతంలో రొమాంటిక్ యూత్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు శిరీష్ మరియు అను ఇమ్మాన్యూయేల్ సినిమా ఊర్వశివో రాక్షసివో బ్రేక్ ఈవెన్ అందుకోలేక బోల్తాపడింది. ఈ సినిమా కోసం ప్రమోషన్స్ అన్నీ...
Life Style
శృంగారం లో పాల్గొంటే ఆయుష్షు పెరుగుతుందా.. పరిశోధనలో షాకింగ్ విషయాలు..
మనం ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం మంచి ఆహారం తీసుకుంటే సరిపోదు.. శృంగారం కూడా తప్పనిసరి అంటున్నారు నిపుణులు..అంటే ఎటువంటి చిరాకులు లేకుండా అది కాపడుతుంది.. అందుకే భార్య భర్తలు రోజు చేసిన తప్పులేదని...
వార్తలు
లైమ్ లైట్ లో లేని హీరోయిన్ లేటెస్టుగా గా అందాల విందు.!
ఈరోజుల్లో సినిమా అవకాశం అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. దానికి డైరెక్టర్స్ లను , ప్రొడ్యూసర్స్ లను కలవాలి. లేదా కనీసం వారి అసిస్టెంట్స్ ను , అసిస్టెంట్ డైరెక్టర్ అన్నా...
Telangana - తెలంగాణ
ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూనే.. తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ...