PM Modi says sorry to Rajasthan people
భారతదేశం
ఐ యామ్ సారీ.. మాట్లాడలేకపోతున్నా : ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్ పర్యటనలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్ ప్రజలకు మోదీ క్షమాపణలు చెప్పారు. బహిరంగ సభకు ఆలస్యంగా రావడంతో ప్రసంగించలేకపోతున్నానని మైక్ తీసి పక్కన పెట్టారు. నిబంధనలకు అనుగుణంగా ప్రధాని వ్యవహరించిన తీరుపట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అసలేం జరిగిందంటే.. రాజస్థాన్ పర్యటనలో శిరోహిలోని అబూ రోడ్డులో నిర్వహించిన ర్యాలీలో...
Latest News
Breaking : తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు
తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 15...
వార్తలు
అమిగోస్’ నుంచి బాబాయ్ హిట్ సాంగ్ రీమిక్స్
బింబిసార సినిమాతో విజయాన్ని అందుకున్న నందమూరి కల్యాణ్ రామ్ తాజాగా అమిగోస్ అనే చిత్రంలో నటిస్తున్నారు. కల్యాణ్ రామ్ హీరోగా 'అమిగోస్' సినిమా రూపొందింది. అయితే.. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన...
వార్తలు
రాజమౌళి వ్యాఖ్యల ను ఫాలో అవుతున్న పఠాన్ డైరెక్టర్.!
షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ బాక్సాఫీస్ వద్ద సునామీగా మారిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద పఠాన్ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన షారుక్ ఖాన్ మూవీ బాక్సాఫీస్ను...
Telangana - తెలంగాణ
చేతనైతే హుజూరాబాద్ కు మెడికల్ కాలేజీ తీసుకురా : కేటీఆర్
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో భారత రాష్ట్ర సమితి నిర్వహించిన బహిరంగసభలో మంత్రి కేటీఆర్ తోపాటు ఇతర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గుంగుల కమలాకర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలపై...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై చర్యలు…బాలినేని శ్రీనివాసరెడ్డి
పార్టీకి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే సీఎం జగన్ వారిపై చర్యలు తీసుకుంటారని వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. తన ఫోన్ ను ట్రాప్ చేస్తున్నారంటూ సొంత పార్టీపైనే తీవ్ర అసంతృప్తి...