PRC issue
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
AP PRC : ఉద్యమ బాటలో ఉపాధ్యాయులు .. కార్యాచరణ ప్రకటన
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీ సమస్య ఇంకా తీరలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉద్యమ బాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వంతో పీఆర్సీ విషయంలో తాడోపేడో తెల్చుకోవడానికి సిద్ధం అయ్యారు. శనివారం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాలు విజయవాడలో సమావేశం అయ్యాయి. సందర్భంగా ఉపాధ్యాయులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేయడానికి కార్యాచరణను...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
చర్చలు సఫలం.. సమ్మె విరమించిన ఉద్యోగులు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీ రగడకు పులిస్టాప్ పడింది. శనివారం రాష్ట్ర ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో ఉద్యోగ సంఘాలు సమ్మె విరమిస్తామని ప్రకటించారు. కాగ నేటి నుంచి రాష్ట్రంలో అన్ని విభాగాల ఉద్యోగులు సమ్మె చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే సమ్మె జరగకుండా ఆపాలని.. ఉద్యోగ సంఘాలతో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
BREAKING NEWS: ఎస్మా ప్రయోగించిన ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం మెల్లిగా ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తోంది. ఓ వైపు ఉద్యోగులతో చర్చలు జరుపుతూనే.. మరో వైపు చర్చలు సఫలం కాకపోతే చర్యలు తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దం అవుతోంది. ఎస్మా చట్టాన్ని ప్రయోగించేందుకు సిద్దం అయినట్లు తెలుస్తోంది.
తాజాగా ఏపీలోని గనుల శాఖలో ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. ఈమేరకు గనుల...
వార్తలు
ఉద్యోగ సంఘాలతో చర్చలపై మంత్రి నాని ఏమన్నారంటే..?
ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్తో సమావేశం కానున్నది మంత్రుల కమిటీ. పీఆర్సీ అంశాలు ఉద్యోగుల నిరసనలపై చర్చించనున్్నది. క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు మంత్రి పేర్నినాని. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ ఉద్యోగ సంఘాలతో జరిపే చర్చలు ఉద్యోగులకు సంతృప్తిని ఇచ్చే విధంగా ఉంటాయని భావిస్తున్నట్టు తెలిపారు. ఉద్యోగ సంఘాలతో చర్చల అనంతరం ఉద్యమాన్ని...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఎటుతేలని పీఆర్సీ రగడ.. నేడు ప్రభుత్వంతో మరోసారి చర్చలు
పీఆర్సీ నివేదికపై శుక్రవారం రాత్రి మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి, ఉద్యోగ సంఘాలు సమావేశం అయ్యాయి. అయితే ఈ సమావేశంలో పీఆర్సీ అంశంపై ఎటు తేలలేదు. దీంతో ఈ రోజు ఉదయం 11 గంటలకు మరోసారి మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు సమావేశం కానున్నాయి. దీని తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు మరో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
Breaking : మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల సమావేశం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీతో చర్చించాలని నిర్ణయం తీసుకున్నాయి. కాగ కాసేపటి క్రితం పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సమావేశం అయి.. ప్రభుత్వంతో చర్చలకు వెళ్లలా.. వద్ద అనే అంశంపై చర్చించాయి. ఈ సమావేశంలో పీఆర్సీ పై ప్రభుత్వం నియమించిన కమిటీతో చర్చించాలని స్టీరింగ్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పీఆర్సీ ఇష్యూ: స్టీరింగ్ కమిటీ నేతల ముఖ్య సమావేశం
ఏపీలో పీఆర్సీ సమస్య ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య ఘర్షణకు కారణమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీ తమకు సమ్మతంగా లేదని ఉద్యోగ సంఘాలు నిరసన, ఆందోళనలు చేపట్టాయి. నిన్న లక్షలాది మందితో ఛలో విజయవాడ కూడా సక్సెస్ అయింది. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని.. ఉద్యోగులను కోరతుంది.
ఇదిలా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
Breaking: ఎల్లుండి నుంచి ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పెన్ డౌన్
ఉద్యోగులు తలపెట్టిన ఛలో విజయవాడ సక్సెస్ అయింది. పోలీసులు ఎన్ని నిర్భందాలు విధించినా... ఉద్యోగుల పెద్ద ఎత్తున విజయవాడకు తరలివచ్చారు. సుమారు 70 వేల మంది వరకు విజయవాడకు వచ్చినట్లు సమాచారం. విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డు కనుచూపు మేరలో ఉద్యోగులతో కనిపించింది. పోలీసులు ఉద్యోగులను అడ్డుకున్నా.. మారువేశంలో విజయవాడ చేరుకుని కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు.
ఇదిలా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఉపాధ్యాయులపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు.. మీ పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్లలో చదివిస్తారా..?
ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయులు వారి పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్లలో చదివిస్తారా..? అంటూ ప్రశ్నించారు. లక్షల రూపాయలు వేతనంగా తీసుకుంటూ.. వారి పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్నారని మండిపడ్డారు. టీచర్లు పాఠాలు చెప్పే స్కూళ్లలో వారి పిల్లల్ని ఎందుకు చదివించడం లేదని ప్రశ్నించారు. మీరు...
రాజకీయం
ఘర్షణ వాతావరణం వద్దు.. చర్చలకు రండి : మంత్రి బొత్స
రాష్ట్రంలో ఉద్యోగులు ఘర్షణ వాతావరణం తీసుకురావద్దని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొత్స సత్య నారాయణ అన్నారు. చర్చలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయనే విషయాన్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని ఆయన అన్నారు. ఉద్యోగ సంఘాలు పట్టుదలకు వెళ్తే లాభం ఉండదని అన్నారు. చర్చలకు వచ్చి.. సమస్యలు పరిష్కారించుకోవాలని సూచించారు. కాగ ఈ రోజు కూడా...
Latest News
రెండో రోజు 16.32 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ
తెలంగాణలో వానాకాలం సీజన్ కు సంబంధించిన రైతుబంధు నిధుల పంపిణీ మంగళవారం నుంచి మొదలైంది. మొత్తం 68,94, 486 మంది రైతులకు పెట్టుబడి సాయం అందనుంది....
Telangana - తెలంగాణ
జంపింగులకు హస్తం చెక్..ఆ సీట్లలో కారుకు ఓటమే?
ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో కనిపించిన ఆధిపత్య పోరు...ఇప్పుడు అధికార టీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తోంది. ఎక్కడకక్కడ టీఆర్ఎస్ నేతల మధ్య రచ్చ నడుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతల...
వార్తలు
మీనా కుటుంబాన్ని పరామర్శించిన రజినీకాంత్
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో, పలు చిత్రాల్లో నటించిన ప్రముఖ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ మంగళవారం రాత్రి కన్నుమూశారు. చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు విద్యాసాగర్....
గ్యాలరీ
Sunny Leone : బట్టలు విప్పి రచ్చ చేసిన సన్నీ లియోనీ..ఫోటో వైరల్
బాలీవుడ్ తార సన్నీలియోన్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. మాజీ పోర్న్ స్టార్ అయిన ఈ సుందరి తొలుత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. స్పెషల్ సాంగ్స్ చేసి అనతి...
వార్తలు
“జబర్దస్త్” కు అనసూయ గుడ్ బై?
యాంకర్ అనసూయ జబర్దస్త్ ప్రోగ్రామ్ కు గుడ్ బై చెప్పనట్లు తెలుస్తోంది. తాజాగా తన ఫేస్ బుక్, ఇన్స్టా స్టోరీలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. దీన్ని బట్టి చూస్తుంటే ఆమె జబర్దస్త్...