presidential elections
ముచ్చట
ఎడిట్ నోట్: నెక్స్ట్ ఏంటి?
రాజకీయంగా కేసీఆర్ వేసే ఎత్తులు పసిగట్టడం చాలా కష్టమని చెప్పొచ్చు...ఆయన రాజకీయంగా వేసే వ్యూహాలు ప్రత్యర్ధులకు తెలిసేలోపే అసలు విషయం ముగిసిపోతుంది...అంటే అంతలా కేసీఆర్ వ్యూహాలు ఉంటాయి..అయితే ఇదంతా ఒకప్పుడు మాత్రమే...ఇప్పుడు కేసీఆర్ వ్యూహాలు తెలుసుకోవడం కాదు కదా...ముందే ఆయన వ్యూహాలు ఫెయిల్ అయిపోతున్నాయి. పెద్దగా వర్కౌట్ అవ్వడం లేదు. వరుసగా రెండోసారి అధికార...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
దక్షిణ భారతం ప్రత్యేక దేశమా ? ఎవరు కోరుకుంటున్నారు ఉత్తర కుమారా !
ఉత్తర భారతం, దక్షిణ భారతం కలిసే ఉంటాయి. ప్రజలూ సంస్కృతులూ ఎన్నడూ కలిసే ఉంటాయి..భాష సంబంధిత సౌందర్యం ఎన్నడూ కలిసే ఉంటుంది. మరి! ఓ వర్గం మీడియాకు కానీ లేదా ఓ వర్గం నాయకులకు కానీ దేశం లో అత్యున్నత పదవిని ఇవ్వనంత మాత్రాన అదొక ప్రాంతీయ వివక్ష అన్న అర్థం వచ్చేవిధంగా మాట్లాడుతున్నారు....
వార్తలు
వైసీపీ టాక్స్ : ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి బాబూ !
ఈ కథనం సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చకు అనుగుణంగా రాసింది మాత్రమే ! ఇరు వర్గాల వాదనలూ ఇవాళ విభిన్నంగా ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో జగన్ మాటే నెగ్గుతోంది అన్నదే వాస్తవం. ఆ మాటకు వస్తే చంద్రబాబు మాట మాత్రం కేంద్రం వినిపించుకోవడం లేదు అని కూడా తెలుస్తోంది. రాజధాని నుంచి రాష్ట్రపతి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
సోషల్ మీడియా టాక్స్ : రాష్ట్రపతి ఎన్నికలు ..బాబు ఎఫెక్ట్
రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఆఖరికి వైసీపీ మాటే నెగ్గింది. ఓ విధంగా ఈ రహస్యం సాయిరెడ్డికి ముందే తెలుసు అని కొన్ని మీడియాలు కోడై కూశాయి. కానీ ఆ కాకి గోలనూ, కోడి కూతలనూ తాము పెద్దగా పట్టించుకోలేదు అని వైసీపీ అంటోంది. తాము అనుకున్న విధంగా రాజకీయం నడిపామని కూడా ఆనందం వ్యక్తం...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రాష్ట్రపతి : హమ్మయ్య జగనన్న సేఫ్ !
రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి అభ్యర్థిత్వం ఖరారులో మొదటి నుంచి ఊగిసలాడే కొనసాగుతోంది. మొదట వినిపించిన పేర్లు ఆఖరిదాకా లేకుండా పోయాయి. ఆఖరికి మొన్నటిదాకా స్వపక్ష, విపక్ష అభ్యర్థిత్వాల ఖరారులో పెద్ద డైలమానే నెలకొంది. ఇప్పుడు ఎన్డీఏ తరఫున ద్రౌపదీ ముర్మూ బరిలో ఉన్నారు. అదేవిధంగా విపక్ష పార్టీల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా ఉంటారని తేలిపోయింది....
భారతదేశం
రాజధాని ఊసు : ఎవరీ ద్రౌపదీ ముర్మూ ?
కొత్త తరం నేతలకు ప్రోత్సాహం అందించాలన్న సంకల్పంలో భాగంగా ఒడిశా ప్రాంతానికి చెందిన గిరిజన మహిళ ద్రౌపదీ ముర్మూను ఎంపిక చేశామని బీజేపీ అగ్ర నాయకత్వం చెబుతోంది. ఇప్పటికే రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణభ్ ముఖర్జీ కూడా తూర్పు ప్రాంతానికి చెందిన వారే ! ఆయన స్వస్థలం : పశ్చిమ బెంగాల్. మరోసారి ఇదే ప్రాంతానికి...
వార్తలు
అమెరికాలో ట్రంప్ జోస్యమే ఫలిస్తోందా…?
అమెరికా అధ్యక్ష పీఠానికి జరిగిన ఎన్నికలు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిని రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు జరుగుతున్న కౌంటింగ్లోనూ అంతే ఉత్కంఠ, ఆసక్తి నెలకొన్నాయి. మొత్తంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చిన్న చితకా పార్టీలు కూడా పోటీలో ఉన్నప్పటికీ.. ప్రధానంగా డొనాల్డ్ ట్రంప్.. జో బైడెన్ల మధ్య తీవ్ర పోరు సాగుతోంది....
Latest News
భారతదేశంలోని ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు..
మన దేశం గురించి ఎన్నో చెప్పాలి..మన సాంస్కృతులు దేశ ఖ్యాతిని పదింతలు చేస్తున్నాయి..మన దేశ ఆచార వ్యవహారాల పై విదేశాల్లో మంచి స్పందన ఉంది..భారతదేశం యొక్క...
Independence Day
భారత దేశంలోని ఆహార వాస్తవాల గురించి ఈ నిజాలు మీకు తెలుసా?
భారత దేశం ఇప్పుడు ఒక్కో రంగంలో అభివృద్ధి చెందుతోంది.. అయితే ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో ఆహార కొరత ఉంది.. దాంతో అక్కడ ప్రజలు ఆకలితో చనిపోయే వారి సంఖ్య నానాటికీ పెరుగుతుంది..ఈ సమస్యను...
భారతదేశం
బిహార్ సీఎంగా నీతీశ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్!
ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ రాజీనామాతో బిహార్లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. భాజపాతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ అధినేత నీతీశ్ ఆర్జేడీ-లెఫ్ట్-కాంగ్రెస్ సారథ్యంలోని మహాఘట్బంధన్తో జట్టుకట్టారు. దీంతో బిహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. బుధవారం...
వార్తలు
అభిమానులతో మహేశ్ ‘ఒక్కడు’ చూసిన భూమిక.. కేరింతలతో మార్మోగిన థియేటర్..
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన బ్లాక్ బాస్టర్ పిక్చర్ ‘ఒక్కడు’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎం.ఎస్.రాజు ప్రొడ్యూస్...
Telangana - తెలంగాణ
ఆలస్యంగా ఖైరతాబాద్ గణపతి విగ్రహ తయారీ.. కారణమదే..!
హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలతో ప్రముఖ ఖైరతాబాద్ గణేష్ విగ్రహా తయారీ మరింత ఆలస్యం కానుంది. వినాయక చవితి పండుగకు వారం రోజుల ముందే భక్తులకు దర్శనం ఇచ్చే గణనాథుడు రెండు రోజుల...