Rahul Gandhi news

మణిపుర్ తగులబడుతోంటే.. మోదీ జోకులేశారు : రాహుల్ గాంధీ

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి మండిపడ్డారు. నెలల తరబడి అల్లర్లతో మణిపుర్ రాష్ట్రం తగలబడుతోంటే.. ప్రధాని మాత్రం పార్లమెంటులో జోకులేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో మోదీ మాట్లాడిన తీరును రాహుల్‌ తీవ్రంగా తప్పుబట్టారు. లోక్ సభలో గురువారం రోజున 2 గంటల 13...

రాహుల్‌ గాంధీకి ఆ ఇల్లే కేటాయిస్తారా?

కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు తొలగిపోవడంతో ఆయన లోక్‌సభలో తిరిగి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇండియా కూటమి నేతలు రాహుల్​కు ఘన స్వాగతం పలికారు. అయితే ఎంపీగా ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించిన నేపథ్యంలో గతంలో ఆయన ఖాళీ చేసిన ఇంటిని తిరిగి ఆయనకు అప్పగిస్తారా? లేదా? అనే దానిపై ప్రస్తుతం...

పరువునష్టం కేసులో మరోసారి రాహుల్‌ గాంధీకి నిరాశ

పరువునష్టం దావాలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి మరోసారి నిరాశ ఎదురైంది. మోదీ అనే ఇంటి పేరున్నవారి విషయంలో చేసిన వ్యాఖ్యకు గానూ సూరత్‌లోని న్యాయస్థానం విధించిన రెండేళ్ల శిక్షపై స్టే ఇవ్వడానికి సెషన్స్‌ కోర్టు ఇదివరకే నిరాకరించిన విషయం తెలిసిందే. దీనిపై గుజరాత్‌ హైకోర్టులోనూ రాహుల్ కు చుక్కెదురైంది. రాహుల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ గురువారం...

రాహుల్ గాంధీకి ఊరట.. ఆ కేసులో స్టే ఇచ్చిన పట్నా కోర్టు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ఊరట లభించింది. 'మోదీ' ఇంటిపేరు కేసులో ఆయనపై దిగువ కోర్టు జారీ చేసిన సమన్లపై పట్నా హైకోర్టు స్టే విధించింది. మోదీ  ఇంటి పేరును కించపర్చారంటూ బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, రాజ్యసభ సభ్యుడు సుశీల్‌ కుమార్‌ మోదీ దాఖలు చేసిన పిటిషన్‌పై మార్చి 30న పట్నాలోని ఎంపీ/...

రాహుల్​కు సూరత్ కోర్టు షాక్.. పరువునష్టం కేసులో స్టే పిటిషన్ కొట్టివేత

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీకి గుజరాత్‌లోని సూరత్‌ కోర్టులో చుక్కెదురైంది. తనకు పడిన శిక్షపై స్టే విధించాలని చేసిన అభ్యర్థనను కోర్టు కొట్టివేసింది. దీంతో రాహుల్‌ గాంధీపై శిక్ష కొనసాగనుంది. రాహుల్​ దాఖలు చేసిన పిటిషన్​పై సూరత్ సెషన్స్ కోర్టు.. ఏప్రిల్​ 13న ఇరువర్గాల వాదనలు విన్నది. ఆ సమయంలో రాహుల్...

రాహుల్ గాంధీపై అనర్హత వేటు.. జర్మనీ రియాక్షన్ ఏంటంటే..?

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై లోక్​సభ సచివాలయం అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంతో దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగింది. విపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారం దేశంలోనే కాదు అంతర్జాతీయంగానూ చర్చనీయాంశమైంది. ఇటీవలే రాహుల్ గాంధీ అనర్హత వేటుపై అమెరికా స్పందించింది. తాజాగా జర్మనీ...

అదానీ, మోదీ మధ్య ఉన్న సంబంధమేంటి.. నేను ప్రశ్నించడం ఆపను : రాహుల్ గాంధీ

మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పరువునష్టం దావా కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లోక్ సభ సచివాలయం రాహుల్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసి అనర్హత వేటు వేసింది. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ ‘‘నేను దేశ ప్రజల వాణిని వినిపించేందుకు పోరాడుతున్నాను. ఎంత...

రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం దావా.. OBCలను అవమానించారంటూ..

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీపై బీజేపీ రాజ్యసభ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2019లో ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యల చేసినందుకు రాహుల్​పై పట్నా కోర్టులో దావా వేశానని తెలిపారు. ఈ దావా విచారణ నేపథ్యంలో రాహుల్​ ఈ ఏడాది ఏప్రిల్​ 12న పట్నా కోర్టుకు హాజరుకావాల్సి ఉందని...

నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. 1942 మాదిరి ఉద్యమం అవసరమే..! : రాహుల్ గాంధీ

దేశంలో నిత్యం పెరిగిపోతోన్న నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరిపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. మోదీ నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలంటే 1942లో చేపట్టిన ‘విజయమో.. వీరస్వర్గమో’ వంటి నినాదానికి మరోసారి పిలుపునివ్వాల్సిన అవసరం ఉందన్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతోపాటు నియంతృత్వాన్ని దేశం నుంచి...

దేశంలో నియంత పాలన.. ప్రశ్నిస్తే దాడులే : రాహుల్ గాంధీ

శతాబ్ద కాలంగా నిర్మించుకున్న భారత దేశాన్ని మన కళ్ల ముందే ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై గళం ఎత్తితే ప్రభుత్వం అణిచివేస్తోందని ఆరోపించారు. శుక్రవారం దిల్లీలో ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించి రాహుల్.. భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. "ప్రజాస్వామ్యం...
- Advertisement -

Latest News

తెలంగాణలో జనసేన ప్రభావమెంత?

తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. అధికారం బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారని చెప్పవచ్చు. హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని...
- Advertisement -

ఉజ్వల పథకం లబ్దిదారులకు గుడ్ న్యూస్.. సబ్సీడీ పెంచిన కేంద్రం..!

ఢిల్లీలో ఇవాళ కేంద్ర  క్యాబినేట్ నిర్ణయాలను ప్రకటించారు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి.   ప్రధానంగా ఉజ్వల పథకం కింద సబ్సీడీ రూ.200 నుంచి రూ.300 వరకు పెంచారు.  ఆంధ్రప్రేదేశ్-తెలంగాణ...

అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలపై రెండోరోజు ఈసీ సమీక్ష

నగరంలో కేంద్ర ఎన్నికల సంఘం రెండో రోజు ప్రకటన పర్యటన కొనసాగుతోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేకృత్వంలో నీ ఈసీ బృందం. ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు...

భూ కుంభకోణం కేసులో లాలూకు స్వల్ప ఊరట

భూ కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో దిల్లీ కోర్టు తాజాగా ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. ఇదే కేసులో ఆయన సతీమణి...

పొత్తులో ఎత్తులు..పవన్ కవర్ చేస్తున్నారు.!

రాష్ట్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  నాలుగో విడత వారాహి యాత్ర  ప్రారంభమైంది. వారాహి యాత్రను అవనిగడ్డ నుంచి ప్రారంభించారు. టిడిపి, జనసేన పొత్తు తర్వాత జరుగుతున్న సభపై భారీ అంచనాలు...