rape accused was killed in assam

కోర్టు నుంచి హత్యాచారం కేసు నిందితుడు పరారీ.. కొట్టి చంపిన స్థానికులు

ఓ యువతిపై అత్యాచారం చేశాడు. ఆపై ఆమెను దారుణంగా హత్య చేశాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. పోలీసులు అతణ్ని కోర్టులో ప్రవేశపెట్టడానికి తీసుకెళ్లారు. సందు చూసి అక్కణ్నుంచి తప్పించుకున్నాడు. అప్పటి నుంచి ఊరూరా తిరుగుతూ ఓ గ్రామానికి చేరుకున్నాడు. తెలిసిన వారు కనిపించడంతో ఓ వాగు వద్ద దాక్కున్నాడు. కానీ గమనించిన స్థానికులు...
- Advertisement -

Latest News

నవ భారత నిర్మాణం కోసం మోదీ కృషి చేస్తున్నారు : ఎంపీ లక్ష్మణ్‌

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి.. మహిళా బిల్లును పాస్ చేయించిన ప్రధాని మోదీకి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు. నవ భారత నిర్మాణం...
- Advertisement -

ఇండోర్‌ వన్డేకు వర్షం అడ్డంకి. నిలిచిపోయిన భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌.

భార‌త్, ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రుగుతున్న రెండో వ‌న్డేకు వ‌రుణుడు మ‌ళ్లీ అంత‌రాయం క‌లిగించాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 9వ ఓవ‌ర్ పూర్త‌య్యాక వాన మొద‌లైంది. దాంతో, ఇరుజ‌ట్ల ఆట‌గాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కు ప‌రుగెత్తారు. అప్ప‌టికీ...

హైదరాబాద్ విద్యార్థినిపై ప్రధాని మోడీ ప్రశంసలు

ప్రతి నెల మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో పలువురు వ్యక్తుల గురించే మాట్లాడే ప్రధాని మోదీ.. 2023 సెప్టెంబర్ 24 న హైదరాబాద్ విద్యార్థినిపై ప్రశంసలు కురింపించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ...

ఎమ్మెల్యే టికెట్‌పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన రాజయ్య

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన జనగామ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఎన్ని రూమర్స్ వచ్చినా గాబరా పడొద్దని. . బీఆర్ఎస్...

ఆ ఘనత ప్రధాని మోదీదే : కిషన్‌ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ గురువు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అని బీజేపీ స్టేట్ చీఫ్, మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గురువు చెప్పినట్టు శిష్యుడు కేసీఆర్ తల ఊపుతున్నాడని ఎద్దేవా చేశారు. 75...