sai reddy
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
బాబుకు సాయిరెడ్డి హెల్ప్..ఇంచార్జ్లు లేని టీడీపీ..!
గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం ముందు టీడీపీ తేలిపోయిన విషయం తెలిసిందే. ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైంది. అయితే ప్రతిపక్షంలో ఉంటూ వైసీపీపై పోరాటం చేసి బలపడాల్సిన టీడీపీ కేసులకు భయపడటం, అధికార వైసీపీ దెబ్బకు టీడీపీ నేతలు బయటకు రాలేదు. కొందరు ఓడిపోయిన నేతలు అడ్రెస్ లేకుండా వెళ్లిపోవడం, లేదా వేరే పార్టీల్లోకి జంప్ చేయడం...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
సైకిల్కు సాయి శాపాలు..అప్పుడు గంటా వద్దు..ఇప్పుడు రివర్స్.!
తెలుగుదేశం పార్టీపై, చంద్రబాబు, లోకేష్లని ప్రతిరోజూ మీడియా సమావేశం పెట్టి తిట్టే వైసీపీ నాయకులు ఉన్నారు. వారు చేసే విమర్శలకు కౌంటర్లు ఇచ్చేవారు ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం బాబు, లోకేష్ని మాత్రం తీవ్రంగా దూషించేది మాత్రం విజయసాయిరెడ్డి ఒక్కరే. ఇక ఆయన ఏ బాష వాడుతారో అందరికీ తెలిసిందే. పరుష పదజాలంతో...
వార్తలు
సాయిరెడ్డి వర్సెస్ టీడీపీ..ఫోన్ దొంగతనంపై రచ్చ..!
ఏపీలో నేతలు రాజకీయ విమర్శలు దాటేసి..ఏకంగా బూతులు తిట్టుకునే వరకు వెళ్ళిన విషయం తెలిసిందే. బూతులు అంటే..అలాంటి..ఇలాంటి బూతులు కాదు..పచ్చి బూతులు. ఇక ఈ బూతుల పర్వం ఎవరు మొదలుపెట్టారనేది అందరికీ తెలిసిందే. ఇంకా ఎవరు మొదలుపెట్టిన గాని..అన్నీ పార్టీలు ఇప్పుడు అదే తరహాలో ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీ వర్సెస్ వైసీపీ పోరు మరీ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వెన్నుపోటుకు 23 ఏళ్ళు..విజయసాయి సంచలనం !
టీడీపీ అన్నా చంద్రబాబు అన్నా ఇంతెత్తున మండిపడే విజయసాయి రెడ్డి తాజగా మరో సారి చంద్రబాబు మీద విరుచుకు పడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో విమర్శలు చేశారు. "వెన్నుపోటుకు 23 ఏళ్ళు, 23 సంవత్సరాల క్రితం ఇదే రోజున తెలుగుదేశం పార్టీ వ్యవస్తాపకులు ఎన్టీఆర్ గారిని చంద్రబాబు & కో వెన్నుపోటు...
Latest News
హైదరాబాద్ వాసులకు మరో 10 రోజులు ట్రా‘ఫిక్ సమస్య
హైదరాబాద్లో మూడ్రోజులుగా ట్రాఫిక్ సమస్యతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రధాన రహదారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఓవైపు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
నష్టాల్లో ఉన్న ఆదానీకి 60 ఎకరాలు ఇచ్చిన జగన్ ప్రభుత్వం !
నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న రామాయపట్నం పోర్టులో రెండు క్యాప్టివ్ బెర్తుల నిర్మాణానికి జెఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కు 250 ఎకరాలని లీజు ప్రాతిపాదికన కేటాయిస్తూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం...
వార్తలు
హైదరాబాద్ కి ఇక సెలవు అంటున్న సమంత..!
టాలీవుడ్ స్టార్ నటి సమంత గత ఏడాది యశోద సినిమాతో మెప్పించారు. మయోసిటీస్ వ్యాధిబారిన పడిన ఈమె పూర్తిగా కోలుకున్నాక సినిమాలపై దృష్టి సారిస్తున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండ ఖుషి సినిమా షూటింగ్లో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఫిబ్రవరి 17న వైయస్సార్ నేస్తం..వారందరికీ రూ.5 వేల చొప్పున ఖాతాల్లో జమ
సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 17న వైయస్సార్ నేస్తం కింద 65,537 మంది జూనియర్ న్యాయవాదులకు రూ. 5000 చొప్పున సాయం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఫిబ్రవరి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
శ్రీకాకుళంలో ఒంటరి యువతిపై గ్రామ వాలంటీర్ అత్యాచారం..
తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా నివసిస్తున్న దళిత యువతపై గ్రామ వాలంటీరు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాధితురాలు గర్భం దాల్చిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. మందస పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,...