SAJJALA RAMAKRISHNA

సజ్జల నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు: పయ్యావుల

చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇస్తూ నేడు హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సీఐడీకి, వైసీపీ ప్రభుత్వానికి, చంద్రబాబు తప్పుచేశాడని పదే పదే మీడియా ముందు చౌకబారు ఆరోపణలు చేసేవారికి చెంపపెట్టు అంటూ టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. చంద్రబాబుకు బెయిల్ లభించిన అనంతరం ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో...

సజ్జలకు కళ్లు, చెవులతో పాటు మెదడు కూడా పనిచేయడంలేదు : పట్టాభిరామ్‌

మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్. ఇవాళ ఆయన టీడీపీపై వైసీపీ చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన లిస్ట్‌ను ఎల్‌ఈడీ స్క్రీన్‌లో చూపిస్తూ వివరించారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్‌ మాట్లాడుతూ.. చంద్రబాబుపై జగన్ రెడ్డి, అతని జేబు సంస్థ సీఐడీ పెట్టిన కేసులు తప్పని నిరూపించడానికి టీడీపీ...

చంద్రబాబు, పురంధేశ్వరి ముఠాది రాక్షసత్వం : సజ్జల

దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన 100 రూపాయల స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీ పార్వతిని ఆహ్వానించకపోవడంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల...

చంద్రబాబును మించిన 420 మరొకరు ఉండరు : సజ్జల

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై మరోసారి ఫైర్ అయ్యారు. ఏపి ప్రభుత్వ ప్రధాన సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ఏం చేశామో చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. ఏమీ చేయలేకపోయామని తనకు తాను తిట్టుకోవాల్సిన చంద్రబాబుకి ప్రజలకు మంచి...

అవినాష్‌ ను అరెస్ట్‌ చేసేందుకు కేంద్ర బలగాలు రాలేదు – సజ్జల

అవినాష్‌ ను అరెస్ట్‌ చేసేందుకు కేంద్ర బలగాలు రాలేదని పేర్కొన్నారు సజ్జల. అవినాష్‌ ను అరెస్ట్‌ చేసేందుకు కేంద్ర బలగాలు రావటం ఏంటి?? అని ఆగ్రహించారు. ఎంపీ అవినాష్‌ ఏమైనా దోషినా?? శిక్ష పడితే పారిపోతున్నాడా?? అని ప్రశ్నించారు. తనకు ఉన్న హక్కు ప్రకారం కోర్టును ఆశ్రయిస్తే ఏదో జరిగిందన్నట్లు ఎందుకు చెబుతున్నారని నిప్పులు...

తెలంగాణ కాంగ్రెస్‌లో చంద్రబాబు స్లీపర్ సెల్స్ ఉన్నాయి – సజ్జల

చంద్రబాబుది మొదట్నుంచీ రెండు నాల్కల ధోరణేనని... తెలంగాణ కాంగ్రెస్‌లో చంద్రబాబు స్లీపర్ సెల్స్ ఉన్నాయని రేవంత్‌ రెడ్డిని ఉద్దేశించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు సజ్జల. చంద్రబాబు ఏపీ వాడు కాదు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు తెలంగాణలోనే ఉన్నాయని సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో తెలంగాణకు వెళ్లి అక్కడి ప్రజలతో చంద్రబాబు...

డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీలో లేడు..అందుకే చర్యలు తీసుకోం – సజ్జల

నిన్న వైసీపీ పై డీఎల్ రవీంద్రారెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై సజ్జల స్పందించారు. డీఎల్ రవీంద్రారెడ్డి పార్టీకి చాలా కాలంగా దూరంగా ఉన్నారు..డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీలో ఉన్నట్లు మేము భావించడం లేదని వివరించారు. అందుకే చర్యలు తీసుకోవటం లేదన్నారు. డీఎల్ రవీంద్రారెడ్డితో ఎవరు మాట్లాడించారో ఆయన మాటలు వింటే...

చంద్రబాబు ఏపీ వాడు కాదు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు తెలంగాణలోనే ఉన్నాయి – సజ్జల

చంద్రబాబు ఏపీ వాడు కాదు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు తెలంగాణలోనే ఉన్నాయని సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో తెలంగాణకు వెళ్లి అక్కడి ప్రజలతో చంద్రబాబు ఆడుకుంటున్నారని.. సీఎం వైఎస్ జగన్‌కు ఏపీలోనే ఉండాలనే విషయమై స్పష్టత ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు ఏ రాష్ట్రంలో ఉన్నాడో కూడా తెలియడం లేదని.. తెలంగాణలో...

తెలంగాణ ప్రజలతో చంద్రబాబు ఆటలు ఆడుతున్నాడు – సజ్జల

తెలంగాణ ప్రజలతో చంద్రబాబు ఆటలు ఆడుతున్నాడని సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్‌ ఇచ్చాడు. చంద్రబాబు ఏ రాష్ట్రంలో ఉన్నాడో కూడా తెలియడం లేదని.. తెలంగాణలో ప్రజలకు సేవ చెయ్యాలి అంటే మంచిది ఏపీలో కూడా చేస్తామంటే ఇంకా మంచిదని వివరించారు. రాజకీయాలు అంటే చంద్రబాబుకు ఆట అని..ఇప్పుడు ఎన్నికలు కాబట్టి తెలంగాణకు వెళ్ళాడని ఆగ్రహించారు. ఏమి చెయ్యాలో...

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించే ప్రసక్తే లేదు – సజ్జల కీలక ప్రకటన

ఏపీ ప్రభుత్వం సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగిస్తున్నామన్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. సిబ్బందిని తొలగిస్తూ అధికారులు ఆదేశాలు ఇవ్వడంపై సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని...
- Advertisement -

Latest News

Barrelakka : తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన బర్రెలక్క..

Barrelakka Sirisha : శిరీష అలియాస్ బర్రెలక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సారి తెలంగాణ చరిత్రలోనే డిగ్రీ చదివిన ఒక యువతి శిరీష...
- Advertisement -

అవుకు రెండో టన్నెల్ ను ప్రారంభించిన సీఎం జగన్

ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ అదిరిపోయే శుభవార్త చెప్పారు. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఆవుకు రెండో టన్నెల్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆవుకు మండలం...

ఓటీటీలోకి కిరణ్‌ అబ్బవరం ‘రూల్స్‌ రంజన్‌’

హిట్ ప్లాఫ్​లతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేసినా కంటెంట్ మాత్రం ఒకదానితో ఒకటి పోలిక లేకుండా డిఫరెంట్​గా ఉండేలా...

AP : KGBV పార్ట్‌ టైమ్ PGTల జీతాలు భారీగా పెంపు

జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ మరో కీలక నిర్నయం తీసుకుంది. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైమ్ పీజీటీల జీతాలను ప్రభుత్వం భారీగా పెంచింది రూ. 12,000 నుంచి రూ....

ఒంటిగంట వరకు 36.68 శాతం పోలింగ్‌ నమోదు

రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రముఖులు కూడా సామాన్యులతో కలిసి క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారు....