smart watch
ఇంట్రెస్టింగ్
స్మార్ట్ వాచ్ లు వాడేవాళ్ళు ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి..
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్లతో పాటు వాచ్ లను కూడా ఎక్కువగా వాడుతున్నారు.ఒకప్పుడు వాచ్ అంటే కేవలం టైం చూడటానికి వాడే వారు కానీ ఇప్పుడు స్మార్ట్ వాచ్ల రాకతో వాచ్కి అర్థమే మారిపోయింది.. బాడీ టెంపరేచర్ నుంచి ఆక్సిజన్ లెవల్స్ వరకు, గుండె కొట్టుకునే తీరు నుంచి ఎంత దూరం నడిచారు అన్న విషయాలను...
వార్తలు
స్మార్ట్ వాచ్లు డేంజరా..?హెచ్చరిస్తున్న నిపుణులు..
ఇంతకుముందు వాచ్ అంటే పెట్టుకుంటే చేయి వాచిపోయే అంత పెద్దదిగా.. నెంబర్లు, ముల్లులతో ఉండేది. ఇప్పుడు అంతా డిజిటల్ హవా నడుస్తోంది. వాచ్లో టైమ్ మాత్రమే కాదు.. మన టైమ్ ఎలా ఉందో కూడా చూసుకోవచ్చు. బీపీ, హార్ట్బీట్, పంచ్ పవర్, ఆక్సీజన్ లెవల్స్, ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోవడం వాయమ్మో ఇలా చాలానే...
టెక్నాలజీ
అదిరిపోయే ఫీచర్లతో రెడ్మి స్మార్ట్ వాచ్!
చైనీస్ దిగ్గజం షావోమీ కొత్తగా రెడ్ మీ వాచ్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది రెడ్మి బ్రాండ్ నుంచి వచ్చిన మొదటి రెడ్మి స్మార్ట్ వాచ్ | Redmi Smart Watch కావడం విశేషం. ఈ స్మార్ట్ వాచ్లో ఎన్నో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
ఈ రెడ్ మీ వాచ్ ప్రస్తుతం మార్కెట్లో...
టెక్నాలజీ
మీ స్మార్ట్ వాచ్తోనే బ్లడ్లోని ఆక్సిజన్ లెవల్ తెలుసుకోండి!
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మన శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ చాలా ముఖ్యంగా మారింది. ఒకవేళ బాడీలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోతే అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రిల్లో జాయిన్ అయ్యి, ఆక్సిజన్ అందించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది తెలుసుకోవడానికి ఏ కాస్త సమయం గడిచినా, ఆక్సిజన్ అందక ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు కూడా మనం చూస్తూనే...
టెక్నాలజీ
రూ.3,999కే నాయిస్ కలర్ఫిట్ ప్రొ 3 స్మార్ట్ వాచ్.. ఫీచర్లు అదిరాయ్..!
నాయిస్ కంపెనీ కలర్ఫిట్ ప్రొ 3 పేరిట ఓ నూతన స్మార్ట్ వాచ్ను భారత్లో విడుదల చేసింది. ఇందులో 1.55 ఇంచుల కలర్ టచ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. 24 * 7 హార్ట్ రేట్ ట్రాకింగ్ను అందిస్తున్నారు. బ్లడ్ ఆక్సిజన్ (ఎస్పీవో2) సెన్సార్ కూడా ఉంది. 14 రకాల స్పోర్ట్స్ మోడ్స్ లభిస్తాయి....
టెక్నాలజీ
రూ.3799కే అమేజ్ఫిట్ కొత్త స్మార్ట్వాచ్..!
హువామీ కంపెనీ అమేజ్ఫిట్ సిరీస్లో కొత్త స్మార్ట్వాచ్ను భారత్లో విడుదల చేసింది. అమేజ్ఫిట్ బిప్ ఎస్ లైట్ పేరిట ఆ వాచ్ విడుదలైంది. ఇందులో 1.28 ఇంచుల కలర్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ను అందిస్తున్నారు. ఇందులో ఉన్న బ్యాటరీ 30 రోజుల వరకు బ్యాకప్ను ఇస్తుంది. 8 రకాల...
వార్తలు
భారత్ లో విడుదలైన అమేజ్ఫిట్ వెర్జ్ లైట్ స్మార్ట్ వాచ్ …!
ప్రస్తుత కాలంలో స్మార్ట్ వాచ్ లు ఫిట్నెస్ బ్యాండ్ వాడకం ఎక్కువ జరుగుతోంది. దేశ ప్రజల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. ఇందుకు తగ్గట్టు గత సంవత్సరం ఆగస్టు నెలలో ఏకంగా రూ.6999 తో భారత మార్కెట్లోకి వచ్చిన అమేజ్ఫిట్ వెర్జ్ లైట్ స్మార్ట్ వాచ్ ఈ రోజు మళ్ళీ...
టెక్నాలజీ
చాలా తక్కువ ధరలకే జియోనీ కొత్త స్మార్ట్వాచ్లు..!
మొబైల్స్ తయారీదారు జియోనీ తక్కువ ధరలకే 3 కొత్త స్మార్ట్ వాచ్లను భారత్లో సోమవారం విడుదల చేసింది. జియోనీ వాచ్ 4 (జీఎస్డబ్ల్యూ 4), వాచ్ 5 (జీఎస్డబ్ల్యూ 5), సెనొరిటా స్మార్ట్వాచ్ (జీఎస్డబ్ల్యూ 3) పేరిట ఈ మూడు వాచ్లు విడుదలయ్యాయి. వీటిలో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.
జియోనీ వాచ్ 4 (జీఎస్డబ్ల్యూ...
టెక్నాలజీ
షావోమీ స్మార్ట్వాచ్ డిజైన్, ఫీచర్లు వచ్చేసాయి..
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ షావోమీ స్మార్ట్వాచ్పై పనిచేస్తున్నట్టు ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ వాచ్కు సంబంధించిన డిజైన్ను బయటపెట్టింది. దీనిని చూస్తుంటే యాపిల్ వాచ్ నుంచి స్ఫూర్తి పొంది ఈ డిజైన్ను తీసుకొచ్చినట్టు అనిపిస్తోంది. బ్లాక్, సిల్వర్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. వీటి ఫొటోలతోపాటు స్మార్ట్వాచ్కు చెందిన...
Latest News
Nikhil : ‘స్పై’ మూవీలో హీరో నిఖిల్ న్యూ లుక్ రిలీజ్
‘కార్తికేయ2’ సినిమాతో హీరో నిఖిల్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత 18 పేజెస్తో మరో హిట్ అందుకున్నాడు. డిఫరెంట్ కంటెంట్తో కూడిన...
వార్తలు
మిస్ డ్ కాల్ తో క్షణాల్లో పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.. ఎలాగంటే?
పీఎఫ్ అనేది అన్ని ప్రైవేట్ కంపెనీలు వారి ఉద్యోగులు కల్పించే హక్కు. ఉద్యోగుల జీతాల్లోంచి కొంత మొత్తాన్ని కట్ చేసి, కొంత యాడ్ చేసి దాస్తారు. పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు ఆసరాగా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ కాంట్రాక్టు లెక్చరర్లకు శుభవార్త..ఇక 12 నెలల జీతం చెల్లింపు
ఏపీ కాంట్రాక్టు లెక్చరర్లకు శుభవార్త చెప్పింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చలర్ల జీతాల పై తాజాగా కీలక ప్రకటన చేసింది జగన్మోహన్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రాజకీయాలకు గుడ్ బై చెబుతా – కోటం రెడ్డి సంచలన ప్రకటన
రాజకీయాలకు గుడ్ బై చెబుతానని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన ప్రకటన చేశాడు. వైసిపి అధిష్టానం కొత్త డ్రామాకు తెరలేపిందని ఫైర్ అయ్యారు. నా తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కి...
Telangana - తెలంగాణ
గవర్నర్ విషయంలో..కోర్టు.. కేసీఆర్ కు తగిన బుద్ది చెప్పింది – విజయశాంతి
గవర్నర్ విషయంలో..కోర్టు.. కేసీఆర్ కు తగిన బుద్ది చెప్పిందని విమర్శలు చేశారు విజయ శాంతి. రాజ్యాంగం పట్ల, చట్టపరమైన విధుల పట్ల మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఏపాటి గౌరవం ఉందో......