smart watch

స్మార్ట్ వాచ్ లు వాడేవాళ్ళు ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి..

ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్లతో పాటు వాచ్ లను కూడా ఎక్కువగా వాడుతున్నారు.ఒకప్పుడు వాచ్ అంటే కేవలం టైం చూడటానికి వాడే వారు కానీ ఇప్పుడు స్మార్ట్‌ వాచ్‌ల రాకతో వాచ్‌కి అర్థమే మారిపోయింది.. బాడీ టెంపరేచర్‌ నుంచి ఆక్సిజన్‌ లెవల్స్‌ వరకు, గుండె కొట్టుకునే తీరు నుంచి ఎంత దూరం నడిచారు అన్న విషయాలను...

స్మార్ట్‌ వాచ్‌లు డేంజరా..?హెచ్చరిస్తున్న నిపుణులు..

ఇంతకుముందు వాచ్‌ అంటే పెట్టుకుంటే చేయి వాచిపోయే అంత పెద్దదిగా.. నెంబర్లు, ముల్లులతో ఉండేది. ఇప్పుడు అంతా డిజిటల్‌ హవా నడుస్తోంది. వాచ్‌లో టైమ్‌ మాత్రమే కాదు.. మన టైమ్‌ ఎలా ఉందో కూడా చూసుకోవచ్చు. బీపీ, హార్ట్‌బీట్, పంచ్‌ పవర్‌, ఆక్సీజన్ లెవల్స్‌, ఫోన్‌ కాల్‌ రిసీవ్‌ చేసుకోవడం వాయమ్మో ఇలా చాలానే...

అదిరిపోయే ఫీచర్‌లతో రెడ్‌మి స్మార్ట్‌ వాచ్‌!

చైనీస్‌ దిగ్గజం షావోమీ కొత్తగా రెడ్‌ మీ వాచ్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇది రెడ్‌మి బ్రాండ్‌ నుంచి వచ్చిన మొదటి రెడ్‌మి స్మార్ట్‌ వాచ్‌ | Redmi Smart Watch కావడం విశేషం. ఈ స్మార్ట్‌ వాచ్‌లో ఎన్నో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం. ఈ రెడ్‌ మీ వాచ్‌ ప్రస్తుతం మార్కెట్‌లో...

మీ స్మార్ట్‌ వాచ్‌తోనే బ్లడ్‌లోని ఆక్సిజన్‌ లెవల్‌ తెలుసుకోండి!

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మన శరీరంలో ఆక్సిజన్‌ లెవల్స్‌ చాలా ముఖ్యంగా మారింది. ఒకవేళ బాడీలో ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోతే అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రిల్లో జాయిన్‌ అయ్యి, ఆక్సిజన్‌ అందించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది తెలుసుకోవడానికి ఏ కాస్త సమయం గడిచినా, ఆక్సిజన్‌ అందక ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు కూడా మనం చూస్తూనే...

రూ.3,999కే నాయిస్ క‌ల‌ర్‌ఫిట్ ప్రొ 3 స్మార్ట్ వాచ్‌.. ఫీచ‌ర్లు అదిరాయ్‌..!

నాయిస్ కంపెనీ క‌ల‌ర్‌ఫిట్ ప్రొ 3 పేరిట ఓ నూత‌న స్మార్ట్ వాచ్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 1.55 ఇంచుల క‌ల‌ర్ టచ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 24 * 7 హార్ట్ రేట్ ట్రాకింగ్‌ను అందిస్తున్నారు. బ్ల‌డ్ ఆక్సిజ‌న్ (ఎస్పీవో2) సెన్సార్ కూడా ఉంది. 14 ర‌కాల స్పోర్ట్స్ మోడ్స్ ల‌భిస్తాయి....

రూ.3799కే అమేజ్‌ఫిట్ కొత్త స్మార్ట్‌వాచ్‌..!

హువామీ కంపెనీ అమేజ్‌ఫిట్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌వాచ్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. అమేజ్‌ఫిట్ బిప్ ఎస్ లైట్ పేరిట ఆ వాచ్ విడుద‌లైంది. ఇందులో 1.28 ఇంచుల క‌ల‌ర్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి వాట‌ర్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. ఇందులో ఉన్న బ్యాట‌రీ 30 రోజుల వ‌ర‌కు బ్యాక‌ప్‌ను ఇస్తుంది. 8 ర‌కాల...

భారత్ లో విడుదలైన అమేజ్‌ఫిట్ వెర్జ్ లైట్ స్మార్ట్ వాచ్ …!

ప్రస్తుత కాలంలో స్మార్ట్ వాచ్ లు ఫిట్నెస్ బ్యాండ్ వాడకం ఎక్కువ జరుగుతోంది. దేశ ప్రజల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. ఇందుకు తగ్గట్టు గత సంవత్సరం ఆగస్టు నెలలో ఏకంగా రూ.6999 తో భారత మార్కెట్లోకి వచ్చిన అమేజ్‌ఫిట్ వెర్జ్ లైట్ స్మార్ట్ వాచ్ ఈ రోజు మళ్ళీ...

చాలా త‌క్కువ ధ‌ర‌ల‌కే జియోనీ కొత్త స్మార్ట్‌వాచ్‌లు..!

మొబైల్స్ త‌యారీదారు జియోనీ త‌క్కువ ధ‌ర‌ల‌కే 3 కొత్త స్మార్ట్ వాచ్‌ల‌ను భార‌త్‌లో సోమ‌వారం విడుద‌ల చేసింది. జియోనీ వాచ్ 4 (జీఎస్‌డ‌బ్ల్యూ 4), వాచ్ 5 (జీఎస్‌డ‌బ్ల్యూ 5), సెనొరిటా స్మార్ట్‌వాచ్ (జీఎస్‌డ‌బ్ల్యూ 3) పేరిట ఈ మూడు వాచ్‌లు విడుద‌ల‌య్యాయి. వీటిలో ప‌లు ఆకట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. జియోనీ వాచ్ 4 (జీఎస్‌డ‌బ్ల్యూ...

షావోమీ స్మార్ట్‌వాచ్ డిజైన్, ఫీచర్లు వ‌చ్చేసాయి..

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ షావోమీ స్మార్ట్‌వాచ్‌పై పనిచేస్తున్నట్టు ఇటీవల వెల్లడించిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ఆ వాచ్‌కు సంబంధించిన డిజైన్‌ను బయటపెట్టింది. దీనిని చూస్తుంటే యాపిల్ వాచ్ నుంచి స్ఫూర్తి పొంది ఈ డిజైన్‌ను తీసుకొచ్చినట్టు అనిపిస్తోంది. బ్లాక్, సిల్వర్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. వీటి ఫొటోలతోపాటు స్మార్ట్‌వాచ్‌కు చెందిన...
- Advertisement -

Latest News

రెవెన్యూ శాఖలో పలు సంస్కరణలు చేసింది మా ప్రభుత్వమే : మంత్రి ధర్మాన

ప్రపంచంలో ఎవ్వరికీ లేి ఇబ్బందులు మనకు వచ్చాయని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. సీసీఎల్ఏ...
- Advertisement -

జగన్ పిచ్చి తగ్గాలంటే లండన్ మందుల డోసు సరిపోదు : లోకేశ్‌

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ప్రజావేదికను కూల్చి అమరావతిని నాశనం చేశాడని మండిపడ్డారు. చంద్రబాబు కట్టినది ఏదీ మిగలకూడదని అనుకుంటున్నాడని, సైకో జగన్ విధ్వంసంతో...

తెలంగాణ అభివృద్ధిని రెండు కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయి : మోడీ

ప్రధాని నరేంద్ర మోదీ నేడు పాలమూరు జిల్లాకు విచ్చేశారు. ఈ మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న మోదీ అక్కడ్నించి హెలికాప్టర్ లో భూత్పూరు పయనమయ్యారు. పాలమూరు పర్యటన సందర్భంగా ఆయన రూ.13,545 కోట్ల...

నిరుద్యోగులకు శుభవార్త ..విద్యుత్ శాఖలో 670 ఉద్యోగాలు..!

నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి. తెలంగాణలోని విద్యుత్ సంస్థల్లో త్వరలో 670 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో కొత్తగా...

కరప్షన్, కమీషన్ బీఆర్ఎస్, కాంగ్రెస్ సిద్దాంతం : మోడీ

పాలమూరు ప్రజాగర్జన సభలో ప్రధాని నరేంద్ర మోడీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా  బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ మరో చేతిలో ఉందని.. తెలంగాణ అభివృద్ధి ఈ రెండు పార్టీలు అడ్డుకుంటున్నాయి. రాజకీయ...