south korean flight emergency door opened in air

విమానం గాల్లో ఉండగానే తలుపు తెరిచిన వ్యక్తి

ఓ విమానం గాల్లో ఉండగానే అందులోని ఓ వ్యక్తి అత్యవసర ద్వారాన్ని పాక్షికంగా తెరవడం తీవ్ర కలకలం రేపింది. క్యాబిన్‌లోకి భారీగా గాలి వీయడంతో అందులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. చివరకు విమానం సురక్షితంగా దిగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఏసియానా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం శుక్రవారం దక్షిణ కొరియాలోని...
- Advertisement -

Latest News

బ్రేకింగ్ న్యూస్ : బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కి ఈడీ సమన్లు..!

దేశవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో క్రికెట్ బెట్టింగ్ రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరూ బెట్టింగ్ వలలో పడుతున్నారు....
- Advertisement -

ASIAN GAMES 2023: సెమీస్ కు చేరిన బంగ్లాదేశ్… ఇండియాతో అమీ తుమీ !

ఆసియన్ గేమ్స్ 2023 లో భాగంగా ఇప్పటికే మహిళల క్రికెట్ లో గోల్డ్ మెడల్ సాధించి దేశం గర్వించేలా చేశారు ఇండియా జట్టు.. ఇక ఇప్పుడు పురుషుల క్రికెట్ జట్టు వంతు వచ్చింది.....

బ్రేకింగ్ : బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కి ఈడీ సమన్లు..!

ఈ మధ్య కాలంలో యువత బెట్టింగ్ వలలో పడి మోసపోతున్నారు. కొంత మంది ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా ఈ తంతు కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్...

తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల

కేంద్ర  క్యాబినేట్ నిర్ణయాలను ప్రకటించారు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి. తెలంగాణకు సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ, జాతీయ పసుపు బోర్డుకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. తెలంగాణలో ములుగు...

తెలంగాణలో జనసేన ప్రభావమెంత?

తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. అధికారం బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారని చెప్పవచ్చు. హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని బిఆర్ఎస్ గట్టిపట్టుతో ఉంది. ఈసారైనా విజయాన్ని...