SS Thaman
వార్తలు
“గుంటూరుకారం” నుండి క్రేజీ న్యూస్…మహేష్ ఫ్యాన్స్ కు పండగే !
మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం "గుంటూరు కారం". ఈ సినిమా పైన ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో అటు క్లాస్ ఇటు మాస్ ఇద్దరినీ సంతృప్తి పరిచే అంశాలున్నాయని చిత్ర బృందం బలంగా నమ్ముతోంది....
వార్తలు
త్రివిక్రమ్ – మహేష్ కాంబో: ఫస్ట్ సాంగ్ “ధమ్ మసాలా” విడుదల రేపే !
ప్రిన్స్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మోస్ట్ వాంటెడ్ మూవీ "గుంటూరు కారం", ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. కాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ ను రేపు విడుదల చేస్తున్నాం అంటూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది...
ఇంట్రెస్టింగ్
BIG UPDATE: “భగవంత్ కేసరి” ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్ !
నందమూరి బాలకృష్ణ మరియు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తొలిసారి నిర్మితమవుతున్న తొలి చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుండి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ తో పాటుగా శ్రీలీల, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, అర్జున్ రాంపాల్ లాంటి...
ఇంట్రెస్టింగ్
“స్కంద” మూవీ నుండి “కల్ట్ మామ” సాంగ్ రిలీజ్ !
ఈ రోజు వినాయకచవితిని పురస్కరించుకుని కొన్ని సినిమాల మేకర్స్ తమ తమ సినిమాల నుండి అప్డేట్స్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగానే తాజాగా ఒక వాంటెడ్ మూవీ నుండి అద్భుతమైన అప్డేట్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. టాలీవుడ్ హీరో రామ్ పోతినెని మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి...
ఇంట్రెస్టింగ్
“భగవంత్ కేసరి” నుండి గణేష్ ఆంథమ్ లిరికల్ సాంగ్ విడుదల … !
https://youtu.be/wHYKdQIZswc?si=a7yvnyaUClqvGNyt
బాలకృష్ణ, శ్రీలీల, కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్ మరియు శరత్ కుమార్ లాంటి భారీ తారాగణం కలిసి నటిస్తున్న చిత్రం "భగవంత్ కేసరి". ఈ సినిమాను అపజయం అంటే ఏమిటో తెలియని డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒక కొత్త సబ్జెక్టు ను తీసుకుని డీల్ చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తి అయినట్లుగా చిత్ర...
ఇంట్రెస్టింగ్
“బ్రో” మూవీ నుండి లేటెస్ట్ అప్డేట్… “జాణవులే సాంగ్ రిలీజ్” !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ లు కలిసి నటిస్తున్న తమిళ రీమేక్ మూవీ వినోదయ సీతం ను తెలుగులో బ్రో పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు విలక్షణ నటుడు మరియు దర్శకుడు సముథ్రఖని కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. కాగా ఇప్పటి వరకు ఈ సినిమా నుండి...
వార్తలు
ట్రోల్స్ పై గట్టి కౌంటర్ ఇచ్చిన ఎస్ ఎస్ థమన్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం బ్రో.. సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జూలై 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న...
ఇంట్రెస్టింగ్
పవన్ “బ్రో”: 10 లక్షల వ్యూస్ తో దూసుకుపోతున్న మై డియర్ మార్కండేయ సాంగ్…
పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ లు నటిస్తున్న తాజాగా చిత్రం "బ్రో"... ఈ సినిమాకు తమిళ నటుడు మరియు దర్శకుడి సముథ్రఖని దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నాడు. లేటెస్ట్ గా ఈ సినిమా నుండి ఒక సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది. "మై డియర్ మార్కండేయ" అంటూ సాగే ఈ...
ఇంట్రెస్టింగ్
వారెవ్వా: యూట్యూబ్ లో అదరగొడుతున్న పవన్ “బ్రో” టీజర్…
నిన్న సాయంత్రం 6 .45 గంటలకు పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ లు కలిసి నటిస్తున్న తమిళ రీమేక్ సినిమా బ్రో టీజర్ విడుదల అయింది. ఈ టీజర్ విడుదల అయిన కొన్ని గంటలలోనే ఏకంగా 17 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇంకా మరిన్ని వ్యూస్ ను సాధించే...
ఇంట్రెస్టింగ్
పవన్ కళ్యాణ్ “బ్రో” మూవీ టీజర్ రిలీజ్…
https://twitter.com/peoplemediafcy/status/1674406254700298240?s=20
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు నిన్నటి నుండి ఎంతగానో ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ ల కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ వాంటెడ్ మూవీ బ్రో నుండి కొత్త అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాకు దర్శకుడిగా తమిళ నటుడు మరియు దర్శకుడు సముథ్రఖని వ్యవహరిస్తున్నాడు. కాగా...
Latest News
కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరుగుతుందో చూద్దాం : కేసీఆర్
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు...
Telangana - తెలంగాణ
తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత
తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. తాజాగా ఫలితాలు కూడా వెలువడ్డాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా కొలువు దీరనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర...
Telangana - తెలంగాణ
రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఆ తర్వాత జరిగే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడో శాసనసభ...
భారతదేశం
గుడ్ న్యూస్.. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం ఉచిత వైద్యం.. నాలుగు నెలల్లో అమలు!
కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఇక నుంచి ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది....
Telangana - తెలంగాణ
తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం: కేటీఆర్
తెలంగాణలో స్పష్టమైన అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెడుతూనే ప్రజల్లోనే...