Statue
భారతదేశం
నేతాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ
న్యూ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాస్ చంద్ర బోస్ హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అవిష్కరించారు. నేతాజీ సుభాస్ చంద్ర బోస్ 125 వ జయంతి సందర్భంగా ఇండియా గేట్ వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. గ్రానైట్ రాయితో 25 అడుగుల ఎత్తు ఉన్న...
భారతదేశం
బ్రేకింగ్ : విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉత్తరా ఖండ్ పర్యటన లో ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ కేదార్ నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి వచ్చిన వెంటనే ప్రధాని మోడీ ని అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కేదరేంద్రునికి మోడీ ప్రత్యేక పూజలు చేశారు. అలాగే అర్చకులు ప్రధాని...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
స్క్రాప్ మెటీరియల్తో తండ్రీ కొడుకు కలిసి 14 అడుగుల మోదీ విగ్రహాన్ని తీర్చిదిద్దారు..!
సాధారణంగా విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేదా కాంస్యంతో తీర్చిదిద్దుతారు. కానీ ఆ తండ్రికొడుకులు మాత్రం ఆటోమొబైల్ పార్ట్స్కు చెందిన స్క్రాప్ మెటీరియల్తో విగ్రహాన్ని తీర్చిదిద్దారు. అందుకు గాను వారు ఎన్నో ప్రాంతాలు తిరిగారు. ఎన్నో టన్నుల మెటీరియల్ను సేకరించారు. చివరకు ఎన్నో రోజుల పాటు శ్రమించి మోదీ విగ్రహాన్ని తీర్చిదిద్దారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
విగ్రహాల ద్వంసం మీద స్పందించిన పవన్.. పథకం ప్రకారమే !
హిందూ దేవతా విగ్రహాల ధ్వంసం ప్రభుత్వ వైఫల్యమేనని పవన్ కళ్యాణ్ అన్నారు. పాకిస్థాన్ దేశంలోనే ఆలయాల ధ్వంసం గురించి చదువుతున్నామని కానీ మన రాష్ట్రంలో దేవతా విగ్రహాల ధ్వంసాన్ని చూస్తున్నామని అనంరు. దేవుడిపై భారం వేయడం ముఖ్యమంత్రి ఉదాసీనతను తెలియచేస్తోందని పవన్ అనంరు. రాష్ట్రంలో దేవుడి విగ్రహం ధ్వంసంతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారని...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వైసీపీ ఎమ్మెల్యే…!
టీడీపీ పేరు చెప్తే వైసీపీకి పైకి చెప్పలేని కోపం. అసలు టీడీపీ ప్రస్తావన తీసుకుని రావడానికి కూడా వైసీపీ నేతలు ఇష్టపడే పరిస్థితి ఉండదు. అలాంటిది వైసీపీ ఎమ్మెల్యే ఒకరు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం సంచలనంగా మారింది. గుంటూరు జిల్లా తెనాలిలో ఈ పరిణామం చోటు చేసుకుంది. అసలు జరిగింది...
సినిమా
దాసరి విగ్రహావిష్కరణకు ముహుర్తం ఖరారు
శతాధిక చిత్ర దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణ రావు విగ్రహావిష్కరణ ఏర్పాట్లు జరుగుతున్నాయ్యాయి. ఆయన స్వస్థలం పాలకొల్లులో దాసరి విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. దాసరి విగ్రహ నిర్మాణ కమిటి ఆధ్వర్యంలో జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున విగ్రహావిష్కరణ జరుపనున్నారు. దాసరి ప్రియ శిష్యుడు, నటుడు, నిర్మాత డా. మోహన్ బాబు విగ్రహ ఆవిష్కరణ...
Latest News
జంపింగులకు హస్తం చెక్..ఆ సీట్లలో కారుకు ఓటమే?
ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో కనిపించిన ఆధిపత్య పోరు...ఇప్పుడు అధికార టీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తోంది. ఎక్కడకక్కడ టీఆర్ఎస్ నేతల మధ్య రచ్చ నడుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ...
వార్తలు
మీనా కుటుంబాన్ని పరామర్శించిన రజినీకాంత్
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో, పలు చిత్రాల్లో నటించిన ప్రముఖ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ మంగళవారం రాత్రి కన్నుమూశారు. చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు విద్యాసాగర్....
గ్యాలరీ
Sunny Leone : బట్టలు విప్పి రచ్చ చేసిన సన్నీ లియోనీ..ఫోటో వైరల్
బాలీవుడ్ తార సన్నీలియోన్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. మాజీ పోర్న్ స్టార్ అయిన ఈ సుందరి తొలుత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. స్పెషల్ సాంగ్స్ చేసి అనతి...
వార్తలు
“జబర్దస్త్” కు అనసూయ గుడ్ బై?
యాంకర్ అనసూయ జబర్దస్త్ ప్రోగ్రామ్ కు గుడ్ బై చెప్పనట్లు తెలుస్తోంది. తాజాగా తన ఫేస్ బుక్, ఇన్స్టా స్టోరీలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. దీన్ని బట్టి చూస్తుంటే ఆమె జబర్దస్త్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వివాదాలు తేలవు ? అనంత బాబు అంతేనయా!
రంపచోడవరం నియోజకవర్గంకు సంబంధించి ఇటీవల నిర్వహించిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ స్థాయి ప్లీనరీలో ఓ వివాదం చోటు చేసుకుంది. ఆ ప్లీనరీలో వివాదాస్పద నేత భజనకే కార్యకర్తలు పరిమితం అయ్యారు అని, ఎవ్వరూ ప్రజా...