story

‘శివ పుత్రుడు’ షూటింగ్‌లో అలా జరిగింది.. ఆశ్చర్యపోయే విషయం చెప్పిన సంగీత..

ప్రముఖ తమిళ దర్శకుడు బాలా దర్శకత్వంలో వచ్చిన ‘పితామగన్’ పిక్చర్ సూపర్ హిట్ అయింది. తెలుగులో ‘శివ పుత్రుడు’గా విడుదలైన ఈ చిత్రంలో కథానాయకులుగా విక్రమ్, సూర్య నటించగా, కథానాయికలుగా సంగీత, లైలా నటించారు. ఇందులో విక్రమ్ నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు లభించింది. కాగా, ఈ చిత్ర షూటింగ్ లో జరిగిన...

‘సీతారామం’ స్టోరికి బీజం ఎక్కడ పడిందో చెప్పిన దర్శకుడు హను రాఘవపూడి..

హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ కలిసి సంయుక్తంగా నిర్మించిన బ్లాక్ బాస్టర్ మూవీ ‘సీతారామం’, మలయాల స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ జంటగా నటించిన ఈ పిక్చర్ ప్రేక్షకులకు అమితంగా నచ్చింది. వసూళ్లలో రికార్డు క్రియేట్ చేసిన ఈ ఫిల్మ్ ప్రజెంట్...

ఆ తరహా పాత్రలు పోషించని స్టార్ పవన్ కల్యాణ్ మాత్రమే.. !!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే (సెప్టెంబర్ 2) సందర్భంగా ఆయన నటిస్తున్న తొలి పాన్ ఇండియా ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’ నుంచి గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. అది చూసి ఆయన అశేష అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డెఫినెట్ గా ఈ పిక్చర్ రికార్డులు అన్నిటినీ తిరగరాస్తుందని ధీమా వ్యక్తం...

హీరోగా నటించి చిరంజీవి చిత్రంలో చిన్న పాత్ర పోషించిన వ్యక్తి ఇతనే..

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్యూటిఫుల్ లవ్ స్టోరి ప్లస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘చూడాలని వుంది’. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణి శర్మ అందించిన మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. కాగా, ఈ చిత్రంలో చిరంజీవి వింటేజ్ లుక్ ప్రేక్షకులకు ఫేవరెట్ అని చెప్పొచ్చు....

బాలయ్య ‘ఆదిత్య 369’ సినిమా టైటిల్‌లో ‘369’ నెంబర్ మీనింగ్ మీకు తెలుసా?

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలయ్య నటించిన టైమ్ ట్రావెల్ మూవీ ‘ఆదిత్య 369’ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలుసు. తెలుగు సినిమాలో సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన డిఫరెంట్ పిక్చర్ గా ఇది నిలిచింది. ఈ ఫిల్మ్ కు సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. టైమ్...

చిరంజీవికి అనుకున్న కథలో రామ్ చరణ్.. సీన్ కట్ చేస్తే..

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి త్వరలో ‘గాడ్ ఫాదర్’గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన గత చిత్రం ‘ఆచార్య’ అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ నేపథ్యంలో ‘గాడ్ ఫాదర్’ డెఫినెట్ గా బాగా ఆడుతుందని మెగా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘లూసిఫర్’కు అఫీషియల్ తెలుగు రీమేక్ గా వస్తున్నఈ...

పవన్ కల్యాణ్‌ను కలవడం కోసం అన్ని పాట్లు పడ్డ పూరీ జగన్నాథ్.. చివరకు !!

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ను సినీ ఇండస్ట్రీకి దర్శకుడిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పరిచయం చేశారు. పూరీ జగన్నాథ్ తొలి చిత్రం ‘బద్రి’ కాగా, ఈ సినిమా స్టోరిని పవన్ కల్యాణ్ కు చెప్పడం కోసం పూరీ జగన్నాథ్ చాలా కష్టాలు పడ్డారట. కొత్త వారికి పవన్ కల్యాణ్ అవకాశాలు ఇస్తారని...

పవన్ కల్యాణ్ కోసం అనుకున్న కథల్లో రవితేజ.. సీన్ కట్ చేస్తే..

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ను దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్న సంగతి అందరికీ తెలుసు. ‘బద్రి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన పూరీ జగన్నాథ్.. ఇక తర్వాత దూసుకుపోయాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైగర్’ ఈ నెల 25న విడుదల కానుంది. కాగా,...

మహేశ్‌ బాబుకు శ్రీను వైట్ల తొలుత చెప్పిన కథ ‘దూకుడు’ కాదు.. తెలుసా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘దూకుడు’ ఫిల్మ్ సినీ ప్రియుల ఫేవరెట్ పిక్చర్. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చూసి జనాలు ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పటికీ ఈ సినిమా టీవీల్లో వస్తే చాలు ..టీవీలకు అతుక్కుపోయి మరీ చూసేస్తుంటారు. ఇందులో మహేశ్ కామెడీ టైమింగ్ ప్లస్ ఎమోషనల్...

‘లైగర్’ స్టోరి ఎలా పుట్టిందో చెప్పేసిన పూరీ జగన్నాథ్..

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైగర్’ ఈ నెల 25న విడుదల కానుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా నటించిన ఈ చిత్రంపైన భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఇక ప్రమోషన్స్ లో మూవీ యూనిట్ సభ్యులు ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా ప్రమోషన్స్ లో...
- Advertisement -

Latest News

నిరుద్యోగులు పడుతున్న కష్టాలకు కారణం కేసీఆర్ : ఆర్‌ఎస్‌ ప్రవీణ్

2009 తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేస్తే.. రాష్ట్రం వచ్చాక మళ్లీ ఇప్పుడు టీఎస్పిఎస్సి బోర్డు ముందు విద్యార్థులు ఉద్యోగాల కోసం...
- Advertisement -

సంక్రాంతి బరిలో ‘లాల్‌ సలాం’.. కీలక పాత్రలో రజనీకాంత్‌

ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై తెరకెక్కుతున్న చిత్రం ‘లాల్ సలాం’. విష్ణు విశాల్‌, విక్రాంత్ హీరోలుగా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో ముంబయి...

మీ ల్యాప్‌టాప్‌ను క్లీన్‌ చేసుకోవడానికి ఆల్కాహాల్‌ వాడొచ్చు తెలుసా..?

ల్యాప్‌టాప్‌ వాడే వాళ్లకు దాన్ని ఎలా క్లీన్‌ చేసుకోవాలో కూడా తెలిసి ఉండాలి. ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై స్క్రాచ్ లేదా డస్ట్ అస్సలు మంచిది కాదు. సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు. ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై స్క్రాచ్...

రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ కేసీఆర్‌ నల్లా నీళ్లు తీసుకువచ్చారు : హరీష్‌ రావు

విపక్షాల మాటలకు విలువ లేదని, కేసీఆర్‌ మాటకు దిరుగులేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో మెడికల్ కళాశాల నిర్మాణానికి...

రేపు గ్రేటర్ హైదరాబాద్ లో మూడో విడుత డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ

తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ మూడో విడుత డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ అక్టోబర్ 02న చేయనున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రెండు విడుతల్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ చేసింది....