study
భారతదేశం
పాకిస్తాన్ డిగ్రీలు ఇండియాలో చెల్లవు, ఉద్యోగాలు రావు…. యూజీసీ, ఏఐసీటీఈ ప్రకటన
ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ లో విద్యనభ్యసించే భారతీయ విద్యార్థుల డిగ్రీలు చెల్లుబాటు కావని.. ఎవరూ కూడా పాకిస్తాన్ లో ఉన్నత చదువులను అభ్యసించవద్దని సూచించింది. పాకిస్తాన్ విశ్వవిద్యాలయాల్లో చేసే కోర్సులు భారత్ లో చెల్లుబాటు కావని విద్యార్థులకు స్పష్టం చేశారు. ఉన్నత విద్య కోసం పాకిస్తాన్ ఎవరూ వెల్లవద్దని సూచించింది. పాకిస్తాన్...
భారతదేశం
అమెరికాలో పెరిగిన భారతీయ విద్యార్థుల సంఖ్య… ఆ దేశ విద్యార్థుల తరువాత మనమే
డాలర్ డ్రీమ్స్ బాట పడుతున్నారు ఇండియన్స్. విదేశీ విద్య కోసం, ఉద్యోగాల కోసం ఎక్కువగా అమెరికాకు వెళ్తున్నారు. మన దేశ విద్యార్థులకు విదేశాల్లో చదువుకోవాలంటే ముందుగా గుర్తుకు వచ్చే దేశం అమెరికానే. విద్యతో పాటు మెరుగైన ఉపాధి అవకాశాలు ఉండటం కూడా ఈ దేశం వెళ్లడానికి విద్యార్థులు మొగ్గుచూపుతున్నారు. ఇతర దేశాల వీసాలతో పోలిస్తే......
ఆరోగ్యం
సామాన్లు తోమడం వంటివి చేస్తే పెద్దవాళ్ళల్లో హృదయ సంబంధిత సమస్యలు రావు: స్టడీ
చాలా మంది మహిళలు పెద్ద వాళ్ళు అయ్యే కొద్ది పనులకు దూరంగా ఉంటారు. కానీ నిజానికి రోజు వారీ పనులు చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవు. గుండె సమస్యలు తొలగించడానికి బ్రిస్క్ వాకింగ్ మాత్రమే సహాయ పడదు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ప్రతి రోజూ చేసే పనులు వల్ల అనారోగ్య సమస్యలు కలగవని.....
అంతర్జాతీయం
కరోనా ఎంత పని చేసింది.. ఏకంగా ఆయువునే తగ్గించేసింది.
కరోనాతో ప్రపంచం కలవరపడుతోంది. కొత్తకొత్త వేరియంట్లతో గుబులు పుట్టిస్తోంది. ఇన్నాళ్లు ఆరోగ్యంపై ప్రభావం చూపిన కరోనా తాజాగా మనిషి సగటు ఆయుర్ధాయాన్ని కూడా తగ్గించేస్తోందని యూకే పరిశోధనలో తేలింది. రెండో ప్రపంచయుద్దం తరువాత ఈస్థాయిలో ఆయుక్షీణత చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి అని పరిశోధన టీం తెలిపింది. 29 దేశాలపై చేసిన పరిశోధనలో 27...
పరిశోధన
చదువు కోసం కాదు.. మెసేజ్ల కోసమే ఎక్కువగా ఫోన్లను వాడుతున్న పిల్లలు : అధ్యయనం
కరోనా నేపథ్యంలో గత ఏడాదిన్నర కాలం నుంచి పిల్లలు ఇంట్లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారు ఆన్లైన్ క్లాసులకు హాజరవుతున్నారు. అయితే పిల్లలను ఫోన్లను ఆన్లైన్ లెర్నింగ్ కోసం కన్నా మెసేజ్లను పంపించుకునేందుకే ఎక్కువగా వాడుతున్నారని తేలింది. ఈ మేరకు ఎన్సీపీసీఆర్ చేపట్టిన అధ్యయనంలో ఆ వివరాలు వెల్లడయ్యాయి.
శిశు హక్కుల సంఘం...
భారతదేశం
కరోనా మరణాల్లో ఎక్కువ మంది 50 సంవత్సరాల లోపు వారే.. ఎయిమ్స్ తాజా అధ్యయనం.
ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తాజా అధ్యయనం ప్రకారం దేశంలో కరోనా వల్ల మరణించిన వారిలో ఎక్కువ మంది 50సంవత్సరాల లోపు వారే ఉన్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా ప్రకారం కరోనా కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్న వారిలో 60సంవత్సరాల పైబడ్డ వారికంటే 50సంవత్సరాల లోపు వారే ఎక్కువగా ఉన్నారు....
corona
యాంటీ బాడీస్ కి వ్యతిరేకంగా ఉండే స్పైక్ ప్రోటీన్స్ రికవరీ అయిన వాళ్ళల్లో వున్నాయి : స్టడీ
మీకు కరోనా పాజిటివ్ వచ్చినట్లయితే యాంటీ బాడీస్ స్థాయిలు క్షీణించటం గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కరోనా వైరస్ వచ్చి తగ్గిన వాళ్ళల్లో యాంటీ బాడీస్ కి వ్యతిరేకంగా ఉండే స్పైక్ ప్రోటీన్స్ వలన వైరస్ ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుందని ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ద్వారా తెలుస్తోంది.
భువనేశ్వర్ బేస్డ్...
ప్రేరణ
విధులు నిర్వర్తిస్తూ.. మంచి భవిష్యత్కు అడుగులు వేయాలని..!?
న్యూఢిల్లీ: కృషి, పట్టుదల ఉంటే మనిషి ఏమైనా సాధించగలడు.. గతంలో మనం చాలా మంది ప్రముఖుల జీవిత చరిత్రను చదివి ఉంటాం. అందులో చాలా మంది.. తాము పడిన కష్టాల గురించి చెబుతూ వచ్చారు. తరగతి గది బయట నుంచి క్లాస్ విని ప్రయోజకుడైన వారిని, వీధి లైట్ల కింద చదివి ఉత్తములైన వారి...
ఇంట్రెస్టింగ్
పరీక్షల ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారా? ఇక నో టెన్షన్
పరీక్షలు వస్తున్నాయంటే చాలు విద్యార్థులకే కాదు, వారి తల్లిదండ్రులకు కూడా ఆందోళణ న కలుగుతుంది. ఇక కరోనా కారణంగా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మళ్లీ పాఠశాలలను, కాలేజీలను తెరిచారు. పరీక్షల షెడ్యూల్లు కూడా ప్రకటిస్తున్నారు. ఈ కారణంగా పరీక్షలు విద్యార్థులను ఒత్తిడికి గురవుతున్నారు.
మార్చి– ఏప్రిల్ సీజన్ అంటే టెన్షన్ మొదలవుతుంది. ఈ పాటికే కొన్ని...
ఇంట్రెస్టింగ్
పెన్ను, పేపరు పట్టి ఎన్ని రోజులైందో కదా.. ఈ ప్రత్యేకమైన రోజున చేతుల్లోకి పెన్ తీసుకోండి..
జనవరి 23.. జాతీయ చేతిరాత దినోత్సవం. అసలు చేతిరాతకి కూడా ప్రత్యేకమైన దినోత్సవం ఉంటుందని చాలా మందికి తెలియదు. నిజం చెప్పాలంటే చాలా మంది రాయడం మర్చిపోయారు. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత సమయంలో రాయడం మర్చిపోతున్నారు. ఇంకా మాట్లాడుకోవాలంటే పెన్ను, పేపరు పట్టుకోక ఏళ్ళు గడిపేసినవాళ్ళు కూడా ఉన్నారు. ఏది కావాలన్నా...
Latest News
I LOVE U నాగచైతన్య : టాలీవుడ్ హీరోయిన్
టాలీవుడ్ హీరోయిన్ సమంతతో విడాకులు తీసుకున్న అనంతరం నుంచి..నాగ చైతన్య వరుసగా సినిమాలతో దూసుకుపోతున్నాడు. కథ మరియు కథాంశంలో చాలా భిన్నంగా నాగ చైతన్య వరుసగా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
అచ్చెన్నాయుడుపై RGV ఫైర్..అరెస్ట్ చేయండి !
టిడిపి నేత అచ్చెన్నాయుడు పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో రాంగోపాల్ వర్మ ఫైర్ అయ్యాడు. టిడిపి నేత అచ్చెన్నాయుడు పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగానూ.. అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాడు వర్మ.
ఆయనపై...
మన చట్టాలు
మీ ఆధార్ కార్డును ఎన్నిసార్లు మార్చారో తెలుసుకోండిలా..!
దేశంలో ప్రతి ఒక్క లావాదేవీలకు ఆధార్ ఇప్పుడు తప్పనిసరి... అతి ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఇది ఒకటి.ఆధార్ కార్డు లేదంటే చాలా కోల్పోతారు. ముఖ్యంగా ప్రభుత్వ సౌకర్యాలు పొందలేడు. చాలామంది ఆధార్ కార్డు...
Telangana - తెలంగాణ
తెలంగాణ ప్రజలకు శుభవార్త.. దసరా నాటికి హెల్త్ సిటీ సేవలు
తెలంగాణ ప్రజలకు శుభవార్త.. దసరా నాటికి హెల్త్ సిటీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వరంగల్ లో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వచ్చే దసరా నాటికి పూర్తిచేసి ఉత్తర తెలంగాణ...
Telangana - తెలంగాణ
తెలంగాణ ప్రజలకు శుభవార్త..రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు నిర్మించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 129 మున్సిపాలిటీలు, 12 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను నిర్మించాలని అధికారులకు మంత్రి...