Sudheer Varma
వార్తలు
Ravanasura : ‘రావణాసుర’ నుంచి ఐటమ్ సాంగ్..రబ్బరు గాజులంటూ రచ్చ
టాలీవుడ్ మాస్ మహారాజ్ హీరో రవితేజ..వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే 3 సినిమాలను లైన్ లో పెట్టారు ఈ మాస్ మహారాజు. ఇక ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా” రావణాసుర” అనే చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రం షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది.
ఈ...
వార్తలు
Ravi teja : “రావణాసుర” నుంచి మాస్ గ్లింప్స్ రిలీజ్..రవితేజ ఫ్యాన్స్ కు జాతరే
హీరో రవితేజ..వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే 3 సినిమాలను లైన్ లో పెట్టారు ఈ మాస్ మహారాజు. ఇక ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా” రావణాసుర” అనే చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రం షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది.
ఈ సినిమాలో రవితేజ సరసన...
వార్తలు
సుధీర్ వర్మ ఆత్మహత్య కేసులో మిస్టరీ ట్విస్ట్..!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. ముఖ్యంగా చాలా భవిష్యత్తు ఉన్న యువ నటీనటులు కూడా ఆత్మహత్య చేసుకుంటూ ఉండడం ఇప్పుడు ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా యువ నటుడు సుదీర్ వర్మ విశాఖలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకోవడం పలు సంచలనాలకు దారితీస్తోంది. ముఖ్యంగా ఈ వార్త విని...
వార్తలు
శర్వానంద్ వర్సెస్ సుధీర్వర్మ రణ ‘ రంగం ‘
శర్వానంద్ – సుధీర్ వర్మ కాంబోలో తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ రణరంగం. డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కిన ఈ సినిమాలో శర్వా సరసన కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్లుగా నటించారు. గత గురువారం అడవి శేష్ దర్శకత్వం వహించిన ఎవరు సినిమాకు పోటీగా వచ్చిన రణరంగం మిక్స్ డ్ టాక్తో స్టార్ట్ అయ్యి...
సినిమా
లీకైన శర్వానంద్ కొత్త సినిమా స్టిల్స్.. షాక్ అవడం గ్యారెంటీ..!
పడి పడి లేచే మనసు సినిమాతో నిరాశపరచిన శర్వానంద్ ప్రస్తుతం సుధీర్ వర్మ డైరక్షన్ లో మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్ డ్యుయల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒకటి యంగ్ రోల్ కాగా మరోటి మధ్య వయస్కుడి పాత్రలో కనిపించనున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలోని శర్వానంద్ మిడిల్...
Latest News
అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలపై రెండోరోజు ఈసీ సమీక్ష
నగరంలో కేంద్ర ఎన్నికల సంఘం రెండో రోజు ప్రకటన పర్యటన కొనసాగుతోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేకృత్వంలో నీ ఈసీ బృందం. ఇవాళ...
భారతదేశం
భూ కుంభకోణం కేసులో లాలూకు స్వల్ప ఊరట
భూ కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో దిల్లీ కోర్టు తాజాగా ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో ఆయన సతీమణి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పొత్తులో ఎత్తులు..పవన్ కవర్ చేస్తున్నారు.!
రాష్ట్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర ప్రారంభమైంది. వారాహి యాత్రను అవనిగడ్డ నుంచి ప్రారంభించారు. టిడిపి, జనసేన పొత్తు తర్వాత జరుగుతున్న సభపై భారీ అంచనాలు...
భారతదేశం
ప్రతీకార చర్యలకు పాల్పడకూడదు.. ఈడీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
కేసుల దర్యాప్తుల సమయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రతీకార చర్యలకు పాల్పడకూడదని సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టప్రకారం వ్యవహరించాలని ఈడీ అధికారులకు సూచించింది. గురుగ్రామ్కు చెందిన ఎం3ఎం కంపెనీపై మనీలాండరింగ్...
Telangana - తెలంగాణ
బీజేపీ, బీఆర్ఎస్ అవిభక్త కవలలు : రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్-బీజేపీ రహస్య స్నేహాన్ని నిజమాబాద్ సభలో ప్రధాని మోడీ బయట పెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మోడీ మాటల తర్వాత కూడా బీజేపీతో ఎంఐఎం దోస్తీ చేస్తుందా ? అని...