Ten years imprisonment for Sai Varshit for killing Biden

బైడెన్‌ను చంపుతానన్న సాయి వర్షిత్‌కు పదేళ్ల జైలుశిక్ష!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను చంపుతానంటూ భారత సంతతి యువకుడు సాయి వర్షిత్‌ కందుల (19) ట్రక్కుతో వెళ్లి వైట్ హౌజ్ బారికేడ్లను ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వర్షిత్​కు గరిష్ఠంగా పదేళ్ల జైలుశిక్ష, రూ.2 కోట్ల (2,50,000 డాలర్లు) జరిమానా విధించే అవకాశముంది. బుధవారం ఫెడరల్‌ కోర్టు జడ్జి రాబిన్‌ మెరివెదర్‌...
- Advertisement -

Latest News

ప్రగతి భవన్ కేసీఆర్ సొంత జాగీరా ? : ఈటల

ప్రగతి భవన్ ఏమైనా  కేసీఆర్ సొంత జాగీరా అని ప్రశ్నించారు  హూజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఇవాళ మీడియాతో ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు....
- Advertisement -

ఎంఐఎం విధానం ఏంటో అసదుద్దీన్ ఒవైసీ చెప్పాలి : రేవంత్ రెడ్డి

ఎంఐ ఎంతో కలిసి పార్లమెంట్లో ప్రతీ బిల్లుకు బిఆర్ ఎస్ మద్దతిచ్చింది. మోడీ కేసీఆర్ ఒకటైనప్పుడు వి ఆర్ ఎస్ తో MIM ఎలా కలిసి ఉంటుంది. ఇప్పుడు ఎంఐఎం విధానం ఏంటో...

కాంగ్రెస్ లో సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి ఉంటే తప్పేంటి – రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీలో సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి ఉంటే తప్పేంటి అంటూ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న నిజామాబాద్‌ జిల్లాలో మోడీ సభకు కౌంటర్‌ ఇస్తూ.. ఇవాళ రేవంత్‌...

బ్రేకింగ్ : పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం..?

తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రేపో, మాపో ఎన్నికలు జరుగనుండటంతో అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తాయి. ఇప్పటివరకు తెలంగాణలో అధికారం చేపట్టన బీజేపీ మంచి...

BREAKING : ఏపీ మంత్రి రోజాకు తీవ్ర అస్వస్థత !

BREAKING : ఏపీ మంత్రి రోజాకు తీవ్ర అస్వస్థత నెలకొంది. తిరుపతి పుత్తూరు మండలం తిరుమల కుప్పం గ్రామం లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం లో పాల్గొన్నారు ఏపీ మంత్రి రోజా....