test
sports
నాలుగోరోజు ముగిసిన ఆట.. లీడ్లో భారత్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్టు నాలుగో రోజు టీమిండియా అదే స్పీడ్ కొనసాగించింది. విరాట్ కోహ్లీ (186) సెంచరీ, అక్షర్ పటేల్ (79) హాఫ్ సెంచరీ చెయ్యడంతో స్కోర్ ఆకాశాన్ని అంటింది. 571 పరుగులకు ఆలౌట్ అయింది. 91 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో...
Cricket
రహానే, పుజారాకు చివరి అవకాశం.. విఫలమైతే అంతే
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు సెలెక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. కొంత కాలంగా పేలవ ప్రదర్శన చేస్తుండటంతో అజింక్య రహానేపై వేటు పడింది. జట్టులో మాత్రం చోటు కల్పించింది. దక్షిణాఫ్రికా సిరీస్లో సత్తా చాటకపోతే రహానే టెస్టు జట్టులో కూడా స్థానం కోల్పోవడం ఖాయంగా కనిపిస్తున్నది.
గత రెండేండ్లుగా టెస్టులో అజింక్య రహానే పేలవ ప్రదర్శన చేస్తున్నాడు....
Cricket
గడువిచ్చినా వైదొలగలేదు.. కోహ్లీపై వేటు తప్పలేదు
ఎంఎస్ ధోని తర్వాత టీమిండియా మూడు ఫార్మట్ల కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు విరాట్ కోహ్లీ. అప్పటి నుంచి టీ20, వన్డే, టెస్టు జట్లకు సారథ్యం నిర్వహిస్తూ వచ్చాడు. టీ20 వరల్డ్ కప్లో లీగ్ దశలోనే టీమిండియా నిష్క్రమించడంతో పొట్టి ఫార్మాట్ క్యాప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ వైదొలిగాడు. కానీ, సెలెక్షన్ కమిటీ వన్డే క్యాప్టెన్సీ...
sports
కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ !
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వన్డే మరియు టి 20 ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పు కోనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు విరాట్ కోహ్లీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
విరాట్ కోహ్లీ రాజీనామా అనంతరం.... భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ ను కెప్టెన్...
Sports - స్పోర్ట్స్
ప్రపంచకప్ టెస్టు ఛాంపియన్షిప్లో న్యూజిలాండ్ గెలుపు
సౌతాంప్టన్: ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్స్షిప్ విజేతగా న్యూజిలాండ్ నిలిచింది. రెండో ఇన్నింగ్స్లో భారత్పై అలవోకగా గెలిచింది. రెండో ఇన్నింగ్స్ భారత్ 170 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 32 పరుగుల అధిక్యంలో ఉంది. దీంతో భారత్ రెండో ఇన్సింగ్స్లో ఇచ్చిన 139 పరుగుల లక్ష్యాన్ని 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్...
Cricket
క్రికెట్ కి గుడ్ బై చెప్పేసిన ఇండియా మోస్ట్ టాలెంటేడ్ క్రికెటర్
అన్ని రకాల క్రికెట్ నుంచి భారత క్రికెటర్ నామన్ ఓజా తప్పుకున్నాడు. 37 ఏళ్ల నామన్ ఓజా అన్ని ఫార్మాట్స్ నుంచి తప్పుకుంటున్నా అని ప్రకటించాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మాన్ అయిన ఓజా... 2010 లో అంతర్జాతీయ అరంగేట్రం చేసాడు. కాని ఒక్క వన్డే మాత్రమే ఆడాడు. ఆ తర్వాత తన మొదటి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఇక నుంచి పది నిమిషాల్లో కరోనా పరీక్షలు…
కరనా టెస్టుల్లో స్పీడ్ పెంచేందుకు కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చేసిన ప్రయోజం విజయవంతమైంది. వైరస్ ను పది నిమిషాల్లో గుర్తించే పరికరాన్ని అభివృద్ది చేసింది సంస్థ. రక్తం లేదా స్వాప్ లోని వైరస్ ను గుర్తించేందుకు చౌకగా దొరికే సెన్సార్లను ఉపయోగించారు సైంటిస్టులు. అంతేకాదు. ఈపరికరాన్ని ఇంట్లో ఎవరికీ వారే వాడి వైరస్...
రాజకీయం
దారుణం : రిక్షాలో కరోనా అనుమానితుడు.. చివరికి.?
కొన్ని కొన్ని సార్లు జరిగే విచిత్ర సంఘటనలు సిబ్బంది నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారిపోతూ ఉంటాయి. అస్వస్థతకు గురైన వ్యక్తిని ఆంబులెన్స్ లేకపోవడంతో చెత్త రిక్షాలో ఆస్పత్రికి తరలించారు సిబ్బంది. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం ఐ భీమవరం గ్రామంలో వెలుగులోకి వచ్చింది ఘటన . ప్రస్తుతం సిబ్బంది తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
విజయవాడకు చెందిన...
రాజకీయం
శవాలతో నిండిన జీజీహెచ్ మార్చురీ..?
ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య కొన్ని ఆస్పత్రుల్లో దుర్భర పరిస్థితులు నెలకొంటున్నాయి.. ప్రస్తుతం సాధారణంగా చనిపోయిన వారికి కూడా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో... మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించేందుకు జాప్యం జరుగుతోంది. కరోనా వైరస్ ఫలితాలు వచ్చేంతవరకు మృతదేహాలను మార్చురీలోనే ఉంచాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో మార్చురి లు సామర్థ్యానికి మించి...
రాజకీయం
కరోనా పరీక్షలు.. ప్రవైట్ ల్యాబులకు జగన్ సర్కార్ కీలక ఆదేశాలు.?
దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసులు సంఖ్య పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. జగన్ సర్కార్ కరోనా వైరస్ నియంత్రణకు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ ఎక్కడ కేసుల సంఖ్య మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. అయితే ప్రైవేట్ ల్యాబ్ లో కరోనా వైద్య పరీక్షలకు ఏపీ...
Latest News
తెలంగాణ ప్రజలకు బీజేపీకి ఇచ్చే సీట్ల సంఖ్య జీరో – KTR
తెలంగాణ ప్రజలకు బీజేపీకి ఇచ్చే సీట్ల సంఖ్య జీరో అంటూ మంత్రి KTR సెటైర్లు పేల్చారు. ప్రధాని మోదీ మహబూబ్ నగర్ పర్యటన నేపథ్యంలో మంత్రి...
వార్తలు
నాగార్జున కొత్త సినిమాలో ఇద్దరు హీరోయిన్లు?
అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న 'నా సామిరంగ' సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అషిక రంగనాథ్, మిర్నా మీనన్ ఈ మూవీలో నాగార్జునకు జోడిగా కనిపించనున్నారట. దీనిపై అధికారిక ప్రకటన...
ఇంట్రెస్టింగ్
మీ ఉద్యోగం పోతుందేమోనని భయంగా ఉందా ? ఈ 5 మార్గాల్లో ముందే సిద్ధం కండి…!
ఉన్నట్లుండి సడెన్గా జాబ్ పోతే ఎవరికైనా కష్టమే. అలాగే జాబ్ పోవడం ఖాయమని తెలుస్తున్నప్పుడు అందుకు సిద్ధంగా ఉండాలి. లేదంటే ఒక్కసారిగా వచ్చే ఇబ్బందులను ఎదుర్కోవడం కష్టతరమవుతుంది. జాబ్ పోతుందని తెలుస్తున్నప్పుడు అందుకు...
ఇంట్రెస్టింగ్
ఇండియాలో 13 ఏళ్లకే పోర్న్కు బానిసవులతున్న పిల్లలు
ఇండియాలో పోర్న్ను బ్యాన్ చేశారు.. కానీ చూడాలనుకున్న వాళ్లకు వేరే దారులు ఎలాగూ వెతుక్కుంటున్నారు. పోర్న్ చూడటం తప్పేం కాదు. కానీ దానికి ఒక వయసు ఉంటుంది. కంట్రోల్లో ఉండాలి. నిరంతరం అదే...
Telangana - తెలంగాణ
రేపు దళితబంధు రెండో విడత ప్రారంభం
దళిత బంధు పథకం రెండో విడత కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ రేపు ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని 162 మంది లబ్ధిదారులకు మురుగు వ్యర్ధాల రవాణా వాహనాలను అందించనున్నారు....