Tour package

మూడు రోజుల షిరిడీ టూర్.. ఈ ప్రదేశాలని చూసి రావచ్చు..!

మీరు ఈ వేసవి లో షిరిడి టూర్ వెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే ఈ ప్యాకేజీ ని చూడాల్సిందే. ఐఆర్‌సీటీసీ టూరిజం షిరిడీకి పలు రకాల టూర్ ప్యాకేజీలను తీసుకు వస్తోంది. ఈ ప్యాకేజీ ద్వారా షిరిడి వెళ్లి వచ్చేయచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలు చూస్తే.. షిరిడీకి పలు రకాల టూర్ ప్యాకేజీలు...

విశాఖ, అరకు టూర్… ధర తక్కువే.. ఈ ప్రదేశాలన్నీ ఎంచక్కా చూడచ్చు..!..!

ఈ వేసవి లో మీరు కూడా టూర్ వెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే దీన్ని మీరు చూడాల్సిందే. విశాఖపట్నం, అరకు టూర్ వెళ్లాలనుకునే వాళ్ళు ఈ బస్సు ప్రయాణం గురించి తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. శ్రీకాకుళం 1, 2 డిపోలకు చెందిన బస్సులు 2023 మే 27న అందుబాటులో ఉంటాయి. ఈ...

IRCTC : వైజాగ్-అరకు హాలిడే ప్యాకేజీ… వివరాలు మీకోసం..!

అరకు వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం ఈ టూర్ ప్యాకేజీ. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఎన్నో రకాల టూర్ ప్యాకేజీలని తీసుకు వస్తుంది. ఇప్పుడు విశాఖపట్నం నుంచి అరకు టూర్ ప్యాకేజీని తీసుకు వచ్చింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. వైజాగ్-అరకు హాలిడే ప్యాకేజీ పేరుతో...

Char Dham Yatra చార్‌ధామ్‌ యాత్రికులకు గుడ్‌ న్యూస్‌!

కరోనా నేపథ్యంలో యాత్రలకు వాయిదా వేశాయి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే, ఛార్ ధామ్ కి వెళ్ళాల‌నుకునే వారికి ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ గుడ్ న్యూస్ చెప్పింది.  దేఖో అప్నా దేశ్‌ కార్యక్రమంలో భాగంగా ఈ Char Dham Yatra ‘చార్‌ధామ్‌ యాత్ర’ను ప్రకటించింది. చార్‌ధామ్‌ యాత్రలో భాగమైన బద్రీనాథ్, పూరీ...

IRCTC: రూ.5వేలు తో అదిరిపోయే టూర్… మొత్తం మూడు ప్రాంతాలని వీక్షించొచ్చు..!

లాక్ డౌన్ లో ఎక్కడకి వెళ్ళకపోవడం తో విసుగు వచ్చేసిందా..? ఇప్పుడు ఎక్కడికైనా వేళ్ళని అనుకుంటున్నారా..? అయితే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. తక్కువ ధరలోనే అదిరిపోయే టూర్ ప్యాకేజీ ఒకటి అందుబాటులో ఉంది. ఇక ఆలస్యం ఎందుకు పూర్తి వివరాలని ఇప్పుడే చూసేయండి. వివరాల లోకి వెళితే... ఐఆర్‌సీటీసీ ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోంది.దీని...
- Advertisement -

Latest News

ఏకైక టెస్ట్: ఐర్లాండ్ ను చిత్తు చేసిన ఇంగ్లాండ్…

ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్ట్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 172 పరుగులకే అల్...
- Advertisement -

WTC ఫైనల్ ముందు ఇండియాను హడలెత్తిస్తున్న రికార్డులు…

ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన జూన్ 7వ తేదీ నుండి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరగనుంది. ఐపీఎల్ తర్వాత జరగనున్న మ్యాచ్ కావడంతో ఇండియా...

ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రధాని మోడీపై కాంగ్రెస్‌ నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా ఇవాళ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ భారత దేశానికి ప్రధాని కావడం వల్లే ఆయనకు గౌరవం లభిస్తోందని, అంతే...

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై బొత్స సహా మంత్రుల సమీక్ష

ఒడిశా రాష్ట్రంలో రైలు ప్రమాద ఘటనపై మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వర రావులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ నేతృత్వంలో సమీక్ష...

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ట్రాఫిక్ ఆంక్ష‌లు

తెలంగాణ దశాబ్ది వేడుకలను 21 రోజుల పాటు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 4వ తేదీన రాష్ట్ర పోలీస్‌ శాఖకు సంబంధించి ‘సురక్ష...