tours
ట్రావెల్
తిరుపతి టు షిర్డీ టూర్… వావ్ ఈ ప్రదేశాలని సరదాగా చూసి వచ్చేయచ్చు..!
వేసవి సెలవల్లో ఎక్కడికైనా వెళ్లాలని మీరు అనుకుంటున్నారా..? అయితే ఈ టూర్ ప్యాకేజీ ని చూడాల్సిందే. చక్కగా ఈ ప్యాకేజీ తో షిర్డీ వెళ్లి వచ్చేయచ్చు. తిరుపతి నుంచి షిర్డీకి సరికొత్త ప్యాకేజీ ని ఐఆర్సీటీసీ టూరిజం తీసుకు వచ్చింది. ఇక ఈ ప్యాకేజీ కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. “సాయి సన్నిధి...
ట్రావెల్
హైదరాబాద్ టు తిరుమల.. ఎంచక్కా ఫ్లైట్ లో ఈ ప్రదేశాలన్నీ చూసి వచ్చేయచ్చు..!
మీరు ఏదైనా టూర్ వేయాలనుకుంటున్నారా..? అయితే పక్కా మీరు ఈ టూర్ ప్యాకేజీ ని చూడాల్సిందే. సమ్మర్ హాలిడేస్లో చక్కగా తిరుమల వెళ్లి వచ్చేయచ్చు. ఈ టూర్ లో భాగంగా తిరుచానూర్, కాణిపాకం, శ్రీకాళహస్తి వంటి పుణ్య క్షేత్రాలు కవర్ అవుతాయి. పైగా అందుబాటు ధరలోనే మీరు తిరుమల టూర్ ప్లాన్ చేయొచ్చు. ఇక...
ట్రావెల్
మూడు రోజుల షిరిడీ టూర్.. ఈ ప్రదేశాలని చూసి రావచ్చు..!
మీరు ఈ వేసవి లో షిరిడి టూర్ వెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే ఈ ప్యాకేజీ ని చూడాల్సిందే. ఐఆర్సీటీసీ టూరిజం షిరిడీకి పలు రకాల టూర్ ప్యాకేజీలను తీసుకు వస్తోంది. ఈ ప్యాకేజీ ద్వారా షిరిడి వెళ్లి వచ్చేయచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలు చూస్తే.. షిరిడీకి పలు రకాల టూర్ ప్యాకేజీలు...
ట్రావెల్
విశాఖ, అరకు టూర్… ధర తక్కువే.. ఈ ప్రదేశాలన్నీ ఎంచక్కా చూడచ్చు..!..!
ఈ వేసవి లో మీరు కూడా టూర్ వెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే దీన్ని మీరు చూడాల్సిందే. విశాఖపట్నం, అరకు టూర్ వెళ్లాలనుకునే వాళ్ళు ఈ బస్సు ప్రయాణం గురించి తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. శ్రీకాకుళం 1, 2 డిపోలకు చెందిన బస్సులు 2023 మే 27న అందుబాటులో ఉంటాయి. ఈ...
ట్రావెల్
వేసవిలో హైదరాబాద్ టు అండమాన్ టూర్.. ఈ ప్రదేశాలన్నీ చూసి వచ్చేయచ్చు..!
వేసవిలో ఏదైనా ఒక మంచి టూర్ వేసేయాలని అనుకుంటున్నారా..? అయితే మీరు ఈ టూర్ ప్యాకేజీ ని చూడాల్సిందే. ఈరోజుల్లో చాలా మంది నచ్చిన టూర్స్ ని వేస్తున్నారు. ఐఆర్సీటీసీ టూరిజం వివిధ ప్యాకేజీలని తీసుకు వస్తోంది. ఈ ప్యాకేజీలతో చక్కగా నచ్చిన ప్రదేశాలని చూసి వచ్చేయచ్చు. అమేజింగ్ అండమాన్ పేరు తో ఈ...
ట్రావెల్
Kashmir tour: హైదరాబాద్ టు కాశ్మీర్… వేసవిలో ఎంచక్కా ఈ ప్రదేశాలన్నీ చూసి వచ్చేయచ్చు..!
వేసవిలో కాశ్మీర్ వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే ఈ టూర్ ప్యాకేజీ ని మీరు చూడాల్సిందే. ఐఆర్సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీ ని తీసుకు వచ్చింది. మిస్టికల్ కాశ్మీర్ పేరు తో ఫ్లైట్ టూర్ ప్యాకేజీ ని తీసుకు వచ్చింది. మే, జూన్ నెలల్లో అందుబాటులో ఉంది. ఇక దీని కోసం...
ట్రావెల్
హాట్ వేసవిలో కూల్ కాశ్మీర్ టూర్.. ఈ ప్రదేశాలన్నీ చుట్టేసి వచ్చేయచ్చు..!
ప్రయాణికులకు గుడ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు సమ్మర్ లో చక్కగా ఈ కూల్ టూర్ వేసి వచ్చేయచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా ఇంకో భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ రానుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, తెలంగాణలోని వరంగల్ మీదుగా...
ట్రావెల్
హైదరాబాద్ టు షిరిడీ టూర్ ప్యాకేజీ.. ఈ ప్రదేశాలన్నీ చూసి వచ్చేయచ్చు..!
షిరిడీ వెళ్లాలనుకుంటున్నారా..? అయితే షిరిడీ వెళ్లే భక్తులు ఇదే గుడ్ న్యూస్. షిరిడి తో పాటుగా ఈ ప్రదేశాలని కూడా చూసి వచ్చేయచ్చు. సాయిబాబా దర్శనంతో పాటు సమీపంలోని నాసిక్, త్రయంబకేశ్వర్ కూడా వెళ్లి రావచ్చు. ఎన్నో టూర్ ప్యాకేజీలని తెలంగాణ టూరిజం ఇప్పటికే తీసుకు వచ్చింది. ఈ ప్యాకేజీలతో షిరిడి తో పాటుగా...
వార్తలు
హైదరాబాద్ టు లడఖ్ టూర్ ప్యాకేజీ.. ఈ వేసవికి ఈ ప్రదేశాలన్నీ చూసి వచ్చేయచ్చు…!
మీరు ఏదైనా టూర్ వేసి వచ్చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ ప్యాకేజీని తప్పక చూడాల్సిందే. ఎన్నో టూర్ ప్యాకేజీలని IRCTC తీసుకు వచ్చింది. ఈ ప్యాకేజీలతో ఎంచక్కా అన్ని ప్రదేశాలని చూసి వచ్చేయచ్చు. కేంద్ర పాలిత ప్రాంతం అయిన లడఖ్ అందాలు ఈ టూర్ ప్యాకేజీ తో చూసి రావచ్చు. హైదరాబాద్ నుంచి ఈ...
ఇంట్రెస్టింగ్
వేసవి కూల్ టూర్.. హైదరాబాద్ నుంచి షిమ్లా, మనాలీ వెళ్లి వచ్చేయచ్చు..!
వేసవి కాలంలో కూల్ టూర్ వేసేయాలి అనుకుంటున్నారా..? అయితే ఈ చల్లని ప్రదేశాలకు వెళ్లి వచ్చేయచ్చు. వేసవి కాలం లో షిమ్లా, మనాలీ లాంటి ప్రదేశాలని చుట్టేసి వచ్చెయ్యచ్చు.
మీరు కూడా ఈ సమ్మర్ లో చల్లని ప్రదేశాలకి వెళ్లి వచ్చేయాలంటే ఈ ప్యాకేజీ ని చూడాల్సిందే. వేసవి లో షిమ్లా, మనాలీ టూర్ వేసి...
Latest News
ఏకైక టెస్ట్: ఐర్లాండ్ ను చిత్తు చేసిన ఇంగ్లాండ్…
ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్ట్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 172 పరుగులకే అల్...
Cricket
WTC ఫైనల్ ముందు ఇండియాను హడలెత్తిస్తున్న రికార్డులు…
ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన జూన్ 7వ తేదీ నుండి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరగనుంది. ఐపీఎల్ తర్వాత జరగనున్న మ్యాచ్ కావడంతో ఇండియా...
భారతదేశం
ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా ఇవాళ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ భారత దేశానికి ప్రధాని కావడం వల్లే ఆయనకు గౌరవం లభిస్తోందని, అంతే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై బొత్స సహా మంత్రుల సమీక్ష
ఒడిశా రాష్ట్రంలో రైలు ప్రమాద ఘటనపై మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వర రావులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ నేతృత్వంలో సమీక్ష...
Telangana - తెలంగాణ
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణ దశాబ్ది వేడుకలను 21 రోజుల పాటు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 4వ తేదీన రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధించి ‘సురక్ష...