trees

కల్లు గీత చెట్లు నరికితే మూడేళ్ల జైలు శిక్ష

కల్లు గీత చెట్లు నరికితే మూడేళ్ల జైలు శిక్ష వేస్తామని...మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. వచ్చే నెల 31 నాటికి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి తాటి, ఈత, ఖర్జూర, గిరక చెట్లకు నంబర్లు ఇవ్వాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. కల్లుగీత చెట్లు నరికితే మూడేళ్ల జైలు శిక్ష, ఫైన్ లను విధించేలా...

ప్రతికూల శక్తి పోవాలంటే.. ఇంట్లో ఈ చెట్లని పెంచండి..!

ప్రతి ఒక్కరు కూడా మంచే జరగాలని కోరుకుంటారు తప్ప చెడు జరగాలని ఎవరు కూడా అనుకోరు. చెడు జరగాలని ఎవరికీ ఉండదు. అయితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది దాని నుండి దూరంగా ఉంటే కచ్చితంగా అనుకునేవి జరుగుతాయి. అంతా మంచే జరుగుతుంది. శుభ ఫలితాలను పొందొచ్చు. ఇంట్లో తులసి మొక్క ఉంటే...

ఆ చెట్టు మీద డజన్లకొద్దీ విషసర్పాలు.. చూస్తే వెన్నులో వణుకే..!

పాములు: పాములంటే.. ఎంత పెద్ద వారికైనా..ముందు భయం వేస్తుంది.. ఒక్క పామును చూస్తేనే.. చెమటలు పడతాయి.. అలాంటిది.. డజన్ల కొద్దీ పాములు ఒకే చోట ఉంటే.. వెన్నులో వణుకు పడుతుంది కదా..! ఆ చెట్టు మీద డజన్ల కొద్దీ పాములు ఉన్నాయట.. అవి అన్నీ విషసర్పాలే.. అంతే కాకుండా అవి బుసలు కొడుతూ చెట్టు...

ఆ రెండు దేశాల్లో ఒక్క చెట్టు కూడా లేదట..!

దేశాల్లో: చెట్లు మానవాళి మనుగడకు ఎంత ముఖ్యమైనవే మనకు బాగా తెలుసు.. మన దేశంలో చెట్లను పెంచేందుకు అందరూ ఇష్టపడతారు.. రాష్ట్రాలు కూడా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి మరీ మొక్కలను నాటిస్తాయి. అలాంటిది..ో ఆ రెండు దేశాల్లో.. కనీసం ఒక్క చెట్టు కూడా లేదంట. అసలు చెట్లు లేకుండా ఎలా అనుకుంటున్నారా..? నిజమండీ.....

భూటియా అడవుల్లో శవాలుగా మారుతున్న చెట్లు..!

మనుషుల్లో దెయ్యాలు ఉండటం గురించి మీకు తెలుసు.. కానీ అడవుల్లో దెయ్యాలు ఉంటాయని మీకు తెలుసా..? అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో దెయ్యాల అడవులు ఏర్పడుతున్నాయి. ఇది నమ్మలేని నిజం. శాస్త్రవేత్తల అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. సముద్ర మట్టాలు పెరగడం వల్ల అనేక నగరాలు మునిగిపోయే ప్రమాదం ఉన్నట్లే తీరప్రాంత అడవులన్నీ కూడా స్మశాన...

వాస్తు: ఇంట్లో ఈ మొక్కలు ఉంటే దరిద్రమే..!

వాస్తు ప్రకారం అనుసరిస్తే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలానే వాస్తు ప్రకారం అనుసరించడం వలన సమస్యలు అన్ని దూరం అవుతాయి. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ వాస్తు ప్రకారం ఫాలో అవుతున్నారు. వాస్తు ప్రకారం అనుసరించి బాధలు అన్నిటికీ దూరంగా ఉంటున్నారు. మరి పండితులు చెప్పిన అద్భుతమైన వాస్తు...

వాస్తు: ఆర్ధిక సమస్య వెంటాడుతూనే ఉందా..? మరి ఈ తప్పులు చేసారేమో చూసుకోండి..!

వాస్తు ని అనుసరిస్తే ఎలాంటి ఇబ్బందులు వుండవు. వాస్తు ప్రకారం ఫాలో అయితే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. చాలా మంది ఎక్కువగా ఎదుర్కొనే సమస్యల్లో ఆర్ధిక సమస్య కూడా ఒకటి. చాలా మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు మీరు కూడా ఆర్ధిక సమస్యలతో బాధ పడుతున్నట్లయితే ఈ వాస్తు చిట్కాలని...

వాస్తు: ఈ 8 మొక్కలు ఇంట్లో ఉంటే…సిరులు కురిసి ఆనందంగా ఉండచ్చు..!

వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి మొక్కలకి సంబంధించిన కొన్ని విషయాలను చెప్పారు. మరి వాటి కోసం ఈరోజు...

వాస్తు: రాత్రిపూట చెట్లని పట్టుకుంటే ఈ ఇబ్బందులు వస్తాయి..!

వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి చెట్లకి సంబంధించి కొన్ని విషయాలను చెప్పారు. ఈ తప్పులని అసలు ఎవరు చెయ్యకూడదని...

వాస్తు: ఈ మొక్కల వలన ఇంట్లో సమస్యలే..!

పూర్వ కాలం నుండి మన ఇంట్లో ఉండే చెట్లు, మొక్కలు వంటి వాటికి కూడా మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అయితే మామూలుగా ఇంట్లో కొన్ని రకాల మొక్కలను, చెట్లను పెంచుకోవడం వల్ల మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలానే ఆనందంగా కూడా ఉండొచ్చు. అయితే ఈ రోజు ఇంట్లో ఎటువంటి ముక్కల్ని...
- Advertisement -

Latest News

బ్రేకింగ్ న్యూస్ : బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కి ఈడీ సమన్లు..!

దేశవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో క్రికెట్ బెట్టింగ్ రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరూ బెట్టింగ్ వలలో పడుతున్నారు....
- Advertisement -

ASIAN GAMES 2023: సెమీస్ కు చేరిన బంగ్లాదేశ్… ఇండియాతో అమీ తుమీ !

ఆసియన్ గేమ్స్ 2023 లో భాగంగా ఇప్పటికే మహిళల క్రికెట్ లో గోల్డ్ మెడల్ సాధించి దేశం గర్వించేలా చేశారు ఇండియా జట్టు.. ఇక ఇప్పుడు పురుషుల క్రికెట్ జట్టు వంతు వచ్చింది.....

బ్రేకింగ్ : బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కి ఈడీ సమన్లు..!

ఈ మధ్య కాలంలో యువత బెట్టింగ్ వలలో పడి మోసపోతున్నారు. కొంత మంది ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా ఈ తంతు కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్...

తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల

కేంద్ర  క్యాబినేట్ నిర్ణయాలను ప్రకటించారు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి. తెలంగాణకు సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ, జాతీయ పసుపు బోర్డుకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. తెలంగాణలో ములుగు...

తెలంగాణలో జనసేన ప్రభావమెంత?

తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. అధికారం బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారని చెప్పవచ్చు. హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని బిఆర్ఎస్ గట్టిపట్టుతో ఉంది. ఈసారైనా విజయాన్ని...