TRS Party

అరవింద్‌పై పోటీ.. కవిత క్లారిటీ.. మరో సీటుపై ఫోకస్.!

ఇంతకాలం సైలెంట్‌గా ఉంటూ వచ్చిన కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ..ఇటీవల జరిగిన సి‌బి‌ఐ విచారణ తర్వాత దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పేరు రావడం, ఈడీ రిమాండ్‌లో కవిత పేరు నమోదు కావడంతో..ఆ మధ్య సి‌బి‌ఐ కవితని విచారించడానికి నోటీసులు జారీ చేసి..తాజాగా లిక్కర్ స్కామ్‌కు సంబంధించి అంశాలపై...

కవితకు ఈడీ వేడి.. రివర్స్‌ స్ట్రాటజీ స్టార్ట్..!

ఢిల్లీ లిక్కర్ స్కామ్..రెండు తెలుగు తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తున్న విషయం తెలిసిందే..ఈ స్కామ్‌లో రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు ఉన్నారని కథనాలు వచ్చాయి. ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బంధువు, అరబిందో డైరక్టర్ శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు. అలాగే ఈ స్కామ్‌లో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా వచ్చింది....

CPI, CPM లు కెసిఆర్ వదిలిన బాణాలా? – ఈటెల రాజేందర్

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల బిజెపి వదిలిన బాణం అని టిఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించారు బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. షర్మిల బీజేపీ వదిలిన బాణమా? కాదా? పక్కన పెడితే ఆమెది ఒక పార్టీ అని.. అలా అయితే సిపిఐ, సిపిఎం పార్టీలు కేసీఆర్ వదిలిన బాణాల? అని...

తెలంగాణలో వచ్చేది బిజెపి ప్రభుత్వమే – ఈటెల రాజేందర్

కేసీఆర్ తన చెప్పు చేతల్లో ఉండే పోలీసులతో 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభను అడ్డుకోవాలని చూసాడని మండిపడ్డారు హుజరాబాద్ ఎమ్మెల్యే, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్. బహిరంగ సభకు కోర్టు అనుమతి ఇచ్చిందని.. ఇంతపెద్ద పార్టీ బహిరంగ సభ 2 గంటలే ఉంటుందా? అని ప్రశ్నించారు. కోర్టు ఎప్పుడూ...

అలా చేస్తేనే భవిష్యత్తులో టిఆర్ఎస్ తో కలిసి పని చేస్తాం – కూనంనేని

బిజెపి పై టిఆర్ఎస్ పోరాటం ఇలాగే కొనసాగితే తమ మద్దతు కూడా టిఆర్ఎస్ పార్టీకి ఇలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులోనూ టిఆర్ఎస్ పార్టీతో కలిసి పని చేస్తామన్నారు. ఖమ్మం జిల్లాలో చంద్రుగొండ అటవీ శాఖ...

ఎడిట్ నోట్: రాజకీయ ‘రైడ్స్’..ఎవరికి ప్లస్.!

అవినీతి, అక్రమాలు, ప్రలోభాలు, ట్యాక్స్ కట్టని వారిపై చర్యలు తీసుకోవాల్సిన దర్యాప్తు సంస్థలు..అధికార పార్టీల చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోయాయనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే సీబీఐ, ఈడీ, ఐటీ లాంటి సంస్థలని వాడి, ప్రత్యర్ధులకు చెక్ పెట్టడం, రాష్ట్ర ప్రభుత్వాలని పడగొట్టి బీజేపీ అధికారం చేపట్టడం లాంటి కార్యక్రమాలు చేస్తుందని...

బీజేపీలోకి మల్లారెడ్డి ఫ్యామిలీ.. కేసీఆర్ ప్రధాని..!

మంత్రి మల్లారెడ్డి ఇంటిపై, ఆఫీసులు, కాలేజీలు..అలాగే మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, ఇంకా బంధువులు, సన్నిహితుల ఇళ్ళు, ఆఫీసులపై ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడులు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఇదంతా బీజేపీ చేయిస్తున్న పని, దీనికి భయపడాల్సిన పని లేదని...

ఎడిట్ నోట్: ‘ఐటీ’ హీట్..’సిట్’ స్ట్రోక్..!

ఐటీ, ఈడీ రైడ్స్..సిట్ విచారణలతో తెలంగాణ రాజకీయాలు ఓ రేంజ్‌లో వేడెక్కాయి. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా సాగుతున్న రాజకీయ యుద్ధంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఐటీ, ఈడీలు..టీఆర్ఎస్ నేతల వ్యాపారాలు, క్యాసినో వ్యవహారం..అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన అంశాలపై రైడ్లు కొనసాగుతున్నాయి. అటు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పడిన...

ఖమ్మం క్లీన్‌స్వీప్.. గులాబీ నేతల ఓవర్ కాన్ఫిడెన్స్..!

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఏ మాత్రం కలిసిరాని జిల్లా ఏదైనా ఉందంటే అది ఉమ్మడి ఖమ్మం జిల్లా మాత్రమే..రాష్ట్రంలో మిగతా అన్నీ జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యం ఉంది..కానీ ఖమ్మంలో చాలా తక్కువ. గత రెండు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చారు గాని..ఖమ్మంలో మాత్రం సత్తా చాటలేకపోయారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 10 సీట్లు...

కవిత బీజేపీలోకి..ఓ డ్రామా..ట్రాప్ ఎందుకు చేయలేదు?

రాజకీయ ఎత్తుగడలు వేసి ప్రత్యర్ధులకు చెక్ పెట్టడంలో కేసీఆర్ ధిట్ట అని చెప్పొచ్చు..అవి విలువలతో కూడిన వ్యూహాలు కావచ్చు.ఏ మాత్రం విలువలని లేని వ్యూహాలు కావచ్చు..అవసరానికి తగ్గట్టుగా కేసీఆర్ ముందుకెళ్తారు. ఇక తెలంగాణలో దూకుడు మీదున్న బీజేపీని కట్టడి చేయాలని కేసీఆర్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కానీ ఎక్కడా వీలు కుదరడం లేదు. పైగా కేంద్రంలో...
- Advertisement -

Latest News

కేంద్రంపై మరోసారి మంత్రి కేటీఆర్ ఫైర్‌.

కేంద్రంపై మరోసారి మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కనీసం ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయలేకపోతుందని ఆరోపించారు. ఉప్పల్, అంబర్‌పేట్ ఫ్లైఓవర్‌లు దురదృష్టవశాత్తు జాతీయ రహదారుల ద్వారా అమలు...
- Advertisement -

మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు

మరోసారి సంచలన వ్యాఖ్యలు చేపట్టారు మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు . నలుగురికి చీరలు పంచిపెట్టే కాంగ్రెస్ నేతలకు ఎందుకు ఓట్లు వేయాలని ప్రజలను ప్రశ్నించారు ఎమ్మెల్యే భాస్కర్ రావు. మహిళలకు చీరలే కావాలంటే...

విశ్రాంత జీవితాన్ని విశాఖలో గడపాలనుకుంటున్నా : తమన్‌

విశాఖపట్నం లోని ఆంధ్రా యూనివర్సిటీలో కొత్తగా సౌండ్ అండ్ ప్రీ ప్రొడక్షన్ సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించిన విషయం అందరికి తెలిసిందే. ఈ నేపధ్యం లో, ఆంధ్రా యూనివర్సిటీ, సెయింట్ లుక్స్ సంస్థ సంయుక్తంగా...

Breaking : గోల్డ్‌ సాధించిన నిఖత్‌ జరీన్‌

భారత బాక్సర్లు ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో తమ సత్తా చాటుతున్నారు. తాజాగా స్వర్ణం సాధించింది మన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్. 50 కిలోల కేటగిరీలో నిఖత్...

మహేష్ బాబు కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ శ్రీనివాస్​, సూపర్​స్టార్ మహేష్​ బాబు కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికి తెలిసిందే. SSMB28 వర్కింగ్​ టైటిల్​తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అతడు,...