ts goverment
Telangana - తెలంగాణ
BASARA IIIT: క్యాంపస్ కు సెలవులు ప్రకటించే యోచనలో సర్కార్?
చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి దేవి చెంతన ఉన్న ప్రతిష్ఠాత్మకమైన రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్థుల ఆందోళన 5వ రోజుకు చేరింది. ప్రభుత్వం స్పందించకపోవడం పై విద్యార్థులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. సమస్యల పరిష్కారానికి డైరెక్టర్ ఇస్తున్నహామీలు తోసిపుచ్చారు. ఈరోజు కూడా ఆందోళనలు కొనసాగుతాయని విద్యార్థులు స్పష్టం...
Telangana - తెలంగాణ
బాసరలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు త్రాగునీరు నిలిపివేత
బాసర ఆర్జీయూకేటీ (త్రిపుల్ ఐటీ) మెయిన్ గేటు వద్ద విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. విద్యార్థులు గేటు దాటి బయటకు రాకుండా పోలీసులు భారీగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. పన్నెండు డిమాండ్లతో మూడు రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆరు డిమాండ్లను పరిష్కరిస్తామని.. మిగతా ఐదు డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి...
Telangana - తెలంగాణ
డయాలసిస్ రోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో పెరగనున్న డయాలసిస్ కేంద్రాలు
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డయాలసిస్ రోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డయాలసిస్ కేంద్రాలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న కిడ్నీ బాధితుల అవసరాల కోసం డయాలసిస్ యంత్రాలను, డయాలసిస్ కేంద్రాలను పెంచుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 515 డయాలసిస్...
Telangana - తెలంగాణ
బస్తీ దవాఖానా పేదోడికి వరమా !
తెలంగాణ సర్కారు మరో మంచి నిర్ణయం వెలువరించింది.ఇప్పటిదాకా హైద్రాబాద్ పరిసరాల్లో 256 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసి,పేదలకు సులువుగా,చేరువుగా వైద్యం అందేందుకు చర్యలు తీసుకుంది.
ఇవన్నీ మరింత మంచి ఫలితాలు సాధించే దిశగా కృషి చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది.వీటితో పాటు హెచ్ఎండీఏ పరిధిలో మరో 94 బస్తీ దవాఖానాలు ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఇవే...
Districts
నల్గొండ : TRS చేతల ప్రభుత్వం కాదు: ఎంపీ కోమటిరెడ్డి
కేతేపల్లి మండలం తుంగతుర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. TRS ప్రభుత్వం మాటల ప్రభుత్వం తప్ప, చేతల ప్రభుత్వం కాదన్నారు. ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీ పూర్తి చేయలేదని, ఎన్నికల్లో పథకాలను ఆర్భాటంగా మొదలు పెట్టడం ఎన్నికలు అయిపోగానే వదిలేయడం కేసీఆర్ కు అలవాటు...
Districts
నల్గొండ జిల్లాలో 9లక్షల మంది రైతులకు రైతుబంధు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం సహాయాన్ని యాసంగి కాలానికి సంబంధించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా 9,56,731 మంది రైతులకు సహాయం అందింది. దాదాపు రూ.1202,76 కోట్లు రైతులు అకౌంట్లో జమ అయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 4,69,696 రైతులు ఉండగా సూర్యాపేట జిల్లాలో 2,61,079 మంది...
Districts
వరంగల్: రికార్డు స్థాయిలో పత్తిధర
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ మూడు రోజుల సెలవుల అనంతరం సోమవారం పునః ప్రారంభమైంది. అయితే నేడు మార్కెట్కి పత్తి 2వేల బస్తాలు మాత్రమే వచ్చాయి. అదే విధంగా ధర రూ.9400 అవ్వడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని రైతులు వాపోయారు. ప్రభుత్వం పత్తి కొనుగోలు ధరలు...
Latest News
అకౌంట్లో శాలరీ కంటే.. కొన్ని వందల రెట్లు జమ.. రిజైన్ చేసి పారిపోయిన ఉద్యోగి.
సాఫ్ట్వేర్ సమస్య వల్ల మరేదైనా కారణం చేత..అప్పుడప్పుడు బ్యాంకులు వినియోగదారుల ఖాతాల్లో ఎక్కువెక్కువ డబ్బులు వేసేస్తాయి. ఈమధ్య హెడీఎఫ్సీ బ్యాంక్ కూడా కొందరి ఖాతాల్లో కోట్లల్లో...
Telangana - తెలంగాణ
ఈటలకు బిగ్ షాక్… రైతులకు భూములు పంపిణీ చేయనున్న అధికారులు !
బిజేపి ఎమ్యెల్యే ఈటల రాజేందర్ కు బిగ్ షాక్ తగిలింది. ఈటల కు సంభందించిన భూములు రైతులకు పంపిణీ చేయనున్నారు అధికారులు. ఈటల భూముల పంపిణీకి రంగం సిద్ధం చేశారు అధికారులు. ఇందులో...
వార్తలు
ఆ స్టార్ హీరో వల్లే ఇండస్ట్రీకి దూరమైన విజయశాంతి..కారణం..?
లేడీ అమితాబ్ బచ్చన్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి అప్పట్లో స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణతో కలిసి ఎక్కువ సినిమాలలో నటించడమే కాకుండా వారితో సమానంగా పారితోషకం అందుకుంది. తన నటనతో యాక్షన్...
వార్తలు
బయోపిక్స్ ట్రెండ్..మాజీ ప్రధాని వాజ్పేయిపై సినిమా..టైటిల్ ఇదే..
సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ బయోపిక్స్ ట్రెండ్ నడుస్తున్నదని చెప్పొచ్చు. ఇటీవల విడుదలైన ‘మేజర్’ కూడా బయోపిక్ కోవకు చెందిన ఫిల్మ్ కావడం విశేషం. ఈ క్రమంలోనే మరో బయోపిక్ రాబోతున్నది.
భారత మాజీ ప్రధాని...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
దేవాలయాల ఆదాయాలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం
దేవాలయాల ఆదాయాలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కోటి రూపాయల ఆదాయంలోపు వచ్చే ఐదు దేవాలయాలకు కమిటీలను నియమించే అంశంపై నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ప్రకటించారు. దేవాలయాల్లో...