ts rtc

సంక్రాంతికి టీఎస్ ఆర్టీసీకి భారీ ఆదాయం

సంక్రాంతి పర్వదినం సందర్భంగా టి ఎస్ ఆర్ టి సి బస్సులకు విశేష ఆదరణ లభించింది. ఈనెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రికార్డు స్థాయిలో 2.82 కోట్ల మంది ప్రయాణికులను టిఎస్ఆర్టిసి సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చింది. సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులను నడపడం, ముందస్తు బుకింగ్ చేసుకుంటే తిరుగు ప్రయాణం...

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త..మరో విడత డీఏ విడుదల

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ఆర్టీసీ యాజమాన్యం. మరో విడత డీఏ విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు మరో విడత కరువు భత్యం మంజూరు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. ఫిబ్రవరి నెల వేతనంతో కలిపి డీఏను చెల్లిస్తామని బుధవారం ప్రకటించింది. సంస్థ తరఫున ఇప్పటికే ఐదు డిఏలను విడుదల...

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి TSRTC గుడ్ న్యూస్

సంక్రాంతికి సొంత గ్రామాలకు వెళ్లే ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. సంతూర్లకు వెళ్లే వారి కోసం ఏకంగా 4233 స్పెషల్ ఆర్టీసీ బస్సులను నడపాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ ఆర్టీసీ సంస్థ. వచ్చే ఏడాది జనవరి 7వ నుంచి 15 వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు నడవనన్నట్లు కీలక...

తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం..15 నిమిషాల ముందు కూడా !

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ మరో కీలక నిర్ణయ తీసుకుంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా 600 బస్సులలో ఐ టీమ్స్ అనే ఈ నూతన టెక్నాలజీని ప్రవేశపెట్టగా, త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సులలో దీనిని ప్రవేశపెట్టాలని తాజాగా టీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. అన్ని సిటీ బస్సులతోపాటు జిల్లాలకు వెళ్లే సర్వీసులలో కూడా...

ఐటీ ఉద్యోగులకు తెలంగాణ RTC గుడ్ న్యూస్..వారి కోసం కొత్త ప్రాజెక్ట్

ఐటీ ఉద్యోగులకు తెలంగాణ RTC గుడ్ న్యూస్ చెప్పింది. ఐటీ ఉద్యోగులకు కోసం ప్రత్యేకంగా ఓ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తాజాగా ప్రకటించారు. ఐటీ ఉద్యోగులకు ఆఫీసులకు వెళ్లేందుకు సులువుగా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. ఐటీ ఉద్యోగులు కలిసి..తమను సంప్రదిస్తే.. ప్రత్యేకంగా వారి కోసం ఒక ఆర్టీసీ బస్సును...

తెలంగాణ ఆర్టీసీలో టికెట్లు బంద్.. ఇకపై మెట్రో తరహాలో స్మార్ట్ కార్డులు !

తెలంగాణ ఆర్టీసీ సంస్థ అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోంది. ఎప్పుడైతే సజ్జన్నర్ తెలంగాణ ఆర్టీసీ ఎండిగా బాధ్యతలు చేపట్టారో.. అప్పటినుంచి తనదైన స్టైల్ లో ఆర్టీసీని డెవలప్ చేస్తున్నారు. ఆర్టీసీ సంస్థలు లాభాల్లోకి తీసుకు వచ్చేందుకు చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఆర్టీసీ స్మార్ట్ గా టికెట్లను జారీ...

టీఎస్ ఆర్టిసిలో పలు సంస్కరణలు

ఓవైపు అప్పుల భారం, మరోవైపు పెరుగుతున్న డీజిల్ ధరలతో ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్థకమైంది. ఆర్టీసీని గాడిన పడేయడానికి యాజమాన్యం ఎన్ని నిర్ణయాలు తీసుకున్న పెద్దగా ప్రయోజనం లేకుండా పోతుంది. రోజువారీగా పెరుగుతున్న డీజిల్ ధరలకు తోడు ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు సకాలంలో రాకపోవడంతో వేతనాలు కూడా సరైన సమయానికి చెల్లించలేని దుస్థితికి చేరుకుంది...

హైదరాబాద్‌ వ్యాప్తంగా ఆర్టీసీ ఫార్మసీలు..50 శాతం డిస్కౌంట్ కే మందులు

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తనదైన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. ఆర్టీసీ ఎండీగా… సజ్జనార్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలతో ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకెళ్లారు ఎండీ సజ్జనార్‌. దీంతో పాటు సంస్థను ప్రమోట్ చేయడానికి ఎప్పటికప్పుడు పలు వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు...

తెలంగాణ ప్రజలకు బిగ్ షాక్.. మరోసారి పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు

తెలంగాణ ప్రజలకు బిగ్ షాక్ ఇచ్చింది తెలంగాణ ఆర్టీసీ. మాటిమాటికి ఆర్టిసి బస్సు చార్జీలు పెంచుతున్న తెలంగాణ ఆర్టీసీ ఈసారి లగేజ్ చార్జీలు పెంచింది. ఆచార్జీలలో భారీగా పెంచుతూ తెలంగాణ ఆర్టీసీ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త చార్జీలు శుక్రవారం నుంచి అమలులోకి రానున్నట్లు పేర్కొంది. ఇటీవల రెండు దఫాలుగా సెక్స్లు తదితరుల...

మీరు కూడా బస్సు ఛార్జీలు పెంచండి.. ఏపీఎస్ఆర్టీసీని కోరిన టిఎస్ఆర్టిసి

టిఎస్ఆర్టిసి డీజిల్ సెస్ పేరిట రెండోసారి బస్ చార్జీలు పెంచిన విషయం తెలిసిందే. అయితే ఏపీ -తెలంగాణ మధ్య తిరిగే ఏపీఎస్ఆర్టీసీ సర్వీసుల్లోనూ ఈ మేరకు చార్జీలు పెంచాలంటూ ప్రతిపాదించింది టిఎస్ఆర్టిసి. ఈనెల 9న టిఎస్ ఆర్టిసి డీజిల్ సెస్ పేరిట చార్జీలు పెంచింది. దీనివల్ల తెలంగాణ- ఏపీ మధ్య తిరిగే టీఎస్ ఆర్టీసీ...
- Advertisement -

Latest News

ఏకైక టెస్ట్: ఐర్లాండ్ ను చిత్తు చేసిన ఇంగ్లాండ్…

ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్ట్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 172 పరుగులకే అల్...
- Advertisement -

WTC ఫైనల్ ముందు ఇండియాను హడలెత్తిస్తున్న రికార్డులు…

ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన జూన్ 7వ తేదీ నుండి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరగనుంది. ఐపీఎల్ తర్వాత జరగనున్న మ్యాచ్ కావడంతో ఇండియా...

ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రధాని మోడీపై కాంగ్రెస్‌ నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా ఇవాళ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ భారత దేశానికి ప్రధాని కావడం వల్లే ఆయనకు గౌరవం లభిస్తోందని, అంతే...

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై బొత్స సహా మంత్రుల సమీక్ష

ఒడిశా రాష్ట్రంలో రైలు ప్రమాద ఘటనపై మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వర రావులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ నేతృత్వంలో సమీక్ష...

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ట్రాఫిక్ ఆంక్ష‌లు

తెలంగాణ దశాబ్ది వేడుకలను 21 రోజుల పాటు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 4వ తేదీన రాష్ట్ర పోలీస్‌ శాఖకు సంబంధించి ‘సురక్ష...