Union Cabinet meeting
భారతదేశం
కీలక బిల్లులకు కేంద్రం కాబినెట్ ఆమోదం… సైలెంట్ గా ఉన్న మంత్రులు !
ఈ రోజు ఢిల్లీ లో కేంద్ర కాబినెట్ భేటీ కొన్ని గంటలపాటు జరిగిన కాబినెట్ మీటింగ్ లో కీలకమైన చాలా అంశాల గురించి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ముందు నుండి అనుకుంటున్నా విధంగానే కీలక బిల్లులుగా చెప్పుకుంటూ వచ్చిన జమిలీ ఎన్నికలు, మహిళా బిల్లు, బీసీ రిజర్వేషన్ బిల్లు, దేశం పేరును మార్చడం వంటి...
భారతదేశం
నేడు కేంద్ర కేబినెట్ సమావేశం..వీటిపైనే చర్చ
నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 10:30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో ప్రధానంగా పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లులపై చర్చించనున్నారు. ప్రగతి మైదాన్ లో జరగనున్న ఈ సమావేశానికి మంత్రులతో పాటు సహాయ మంత్రులు, స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
ఇక...
భారతదేశం
జులై 3న కేంద్ర మంత్రిమండలి భేటీ
కేంద్ర మంత్రిమండలి జులై 3వ తేదీన సమావేశం కానుంది. ప్రగతి మైదాన్లో నూతనంగా నిర్మించిన ‘ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కన్వెన్షన్ సెంటర్’లో ఆ రోజు సాయంత్రం ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. జులై 17 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆలోగా కేంద్ర మంత్రివర్గంలో కీలక మార్పులు తెచ్చేలా విస్తరణ...
Latest News
కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరుగుతుందో చూద్దాం : కేసీఆర్
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు...
Telangana - తెలంగాణ
తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత
తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. తాజాగా ఫలితాలు కూడా వెలువడ్డాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా కొలువు దీరనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర...
Telangana - తెలంగాణ
రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఆ తర్వాత జరిగే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడో శాసనసభ...
భారతదేశం
గుడ్ న్యూస్.. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం ఉచిత వైద్యం.. నాలుగు నెలల్లో అమలు!
కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఇక నుంచి ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది....
Telangana - తెలంగాణ
తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం: కేటీఆర్
తెలంగాణలో స్పష్టమైన అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెడుతూనే ప్రజల్లోనే...