warangal tour
Telangana - తెలంగాణ
దసరా తరువాత దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుడు ఖాయం: మల్లారెడ్డి
దసరా తరువాత దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుడు ఖాయమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. వరంగల్ పర్యటనలో ఉన్న ఆయన కార్మిక సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర దివాళా తీసిందని...బీజేపీ దివాళా తీస్తోందని...దేశంలో ఏర్పడబోయేది కేసీఆర్ ప్రభుత్వమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం...
Telangana - తెలంగాణ
వరంగల్ డిక్లరేషన్ ద్వారా తెలంగాణలో నూతన వ్యవసాయ విధానానికి తీసుకొస్తాం: రేవంత్ రెడ్డి
తెలంగాణ ఏర్పాటు ప్రజలకు ఎంత సంతోషాన్ని కలిగించిందో... వరంగల్ డిక్లరేషన్ కూడా తెలంగాణ ప్రజలకు అంతే సంతోషాన్ని కలిగిస్తుందని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తుందని.. ఓయూలో పర్మిషన్ ఇవ్వం, జైలుకు కూడా వెళ్లనీయం అంటూ చిల్లర రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రైతుల్ని...
Telangana - తెలంగాణ
రాహుల్ సభకు భారీగా జనసమీకరణ…. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీ కాంగ్రెస్
రాహుల్ గాంధీ వరంగల్ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీ కాంగ్రెస్. వరంగల్ సభకు దాదాపు 5 లక్షల మంది జన సమీకరణను టార్గెట్ గా పెట్టుకుంది. ఇప్పటికే కొన్ని రోజుల నుంచి తెలంగాణ కాంగ్రెస్ నేతలు జనసమీకరణపై నజర్ పెట్టారు. భారీ జనసమీకరణతో సభను విజయవంతం చేయాలని నేతలు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని...
Telangana - తెలంగాణ
తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీనం చేస్తామని కేసీఆర్ మోసం చేశాడు: పొన్నం ప్రభాకర్
తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్ పార్టీకి లేదని...తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తామని చెప్పిన కేసీఆర్ మోసం చేశారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తెలంగాణపై నిర్ణయం తీసుకోకపోతే కేసీఆర్ ముడ్డి రాసుకుంటూ ఢిల్లీకి వెళ్లిన తెలంగాన వచ్చేది కాదని ఘాటు...
Telangana - తెలంగాణ
రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ లో స్వల్ప మార్పులు…. బహిరంగ సభతో పాటు ర్యాలీ
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఇప్పటికే ఖరారైంది. అయితే రాహుల్ పర్యటనలో స్వల్ప మార్పులు చేసింది కాంగ్రెస్ పార్టీ. మే 6,7న తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మే6న వరంగల్ లో బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. అయితే బహిరంగ సభతో పాటు ర్యాలీ కూడా...
Telangana - తెలంగాణ
మంత్రి కేటీఆర్ కి తప్పిన పెను ప్రమాదం
నేడు ( బుధవారం) వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ కు పెను ప్రమాదం తప్పింది.వరంగల్, హన్మకొండ, నర్సంపేటలొ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు కేటీఆర్.కొద్దిసేపటి క్రితం నర్సంపేటలో రాష్ట్రంలోనే ప్రప్రథమంగా నిర్మించిన ఎన్పీజీ గ్యాస్ ప్రాజెక్టును ప్రారంభించిన బహిరంగ సభలో మాట్లాడారు కేటీఆర్.కాగా మరి కాసేపట్లో వరంగల్ లో ఏర్పాటు...
Telangana - తెలంగాణ
సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన రద్దు
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల వడగండ్ల వర్షం కురిసిన విషయం తెలిసిందే. దీంతో రైతులు తీవ్రంగా నష్ట పోయారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతుల తీవ్రంగా నష్ట పోయారు. దీంతో సీఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. వర్షం వల్ల నష్ట పోయిన రైతులను సీఎం కేసీఆర్ నేరుగా కలిసి...
Telangana - తెలంగాణ
రేపు వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన..
ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనకు సంబంధించి ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెసుకన్నట్లు తెలిసింది. ఇటీవల జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా పంటలు తీవ్రంగా నష్టపోయాయి. అకాల వర్షాలు, వడగళ్ల వానతో జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా చేతికొచ్చిన పత్తి పంట, మిర్చి...
Latest News
భారతదేశంలోని ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు..
మన దేశం గురించి ఎన్నో చెప్పాలి..మన సాంస్కృతులు దేశ ఖ్యాతిని పదింతలు చేస్తున్నాయి..మన దేశ ఆచార వ్యవహారాల పై విదేశాల్లో మంచి స్పందన ఉంది..భారతదేశం యొక్క...
Independence Day
భారత దేశంలోని ఆహార వాస్తవాల గురించి ఈ నిజాలు మీకు తెలుసా?
భారత దేశం ఇప్పుడు ఒక్కో రంగంలో అభివృద్ధి చెందుతోంది.. అయితే ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో ఆహార కొరత ఉంది.. దాంతో అక్కడ ప్రజలు ఆకలితో చనిపోయే వారి సంఖ్య నానాటికీ పెరుగుతుంది..ఈ సమస్యను...
భారతదేశం
బిహార్ సీఎంగా నీతీశ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్!
ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ రాజీనామాతో బిహార్లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. భాజపాతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ అధినేత నీతీశ్ ఆర్జేడీ-లెఫ్ట్-కాంగ్రెస్ సారథ్యంలోని మహాఘట్బంధన్తో జట్టుకట్టారు. దీంతో బిహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. బుధవారం...
వార్తలు
అభిమానులతో మహేశ్ ‘ఒక్కడు’ చూసిన భూమిక.. కేరింతలతో మార్మోగిన థియేటర్..
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన బ్లాక్ బాస్టర్ పిక్చర్ ‘ఒక్కడు’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎం.ఎస్.రాజు ప్రొడ్యూస్...
Telangana - తెలంగాణ
ఆలస్యంగా ఖైరతాబాద్ గణపతి విగ్రహ తయారీ.. కారణమదే..!
హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలతో ప్రముఖ ఖైరతాబాద్ గణేష్ విగ్రహా తయారీ మరింత ఆలస్యం కానుంది. వినాయక చవితి పండుగకు వారం రోజుల ముందే భక్తులకు దర్శనం ఇచ్చే గణనాథుడు రెండు రోజుల...