Weekend
Telangana - తెలంగాణ
భక్తులతో కిక్కిరిసిన యాదాద్రి
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలవురోజు కావడంతో భక్త జనులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. కొండకింద కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, కొండపైన బస్ స్టాప్ తో పాటు ఆలయ తిరువీధులు, క్యూలైన్ల్ లు భక్తులతో కోలాహలంగా మారాయి.రధ్దీ పెరగడంతో ధర్మదర్శనం కోసం భక్తులకు నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనాలకు...
వార్తలు
Big Boss OTT Telugu: ‘బిగ్ బాస్’ సస్పెన్స్కు బ్రేక్..హౌజ్ నుంచి అజయ్ ఔట్
తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ సిక్స్ ‘ఓటీటీ’ వారం ఎనిమిదో వారాంతం ఆదివారం ఎపిసోడ్ చాలా రసవత్తరంగా సాగింది. హోస్ట్ నాగార్జున ఎంట్రీతో కంటెస్టెంట్స్ ఎగ్జైట్ అయ్యారు. ఈ వారం ఎవరిని ఎలిమినేట్ చేస్తారో అన్న టెన్షన్ ఏర్పడింది. నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఈ విషయమై ఆందోళన చెందారు.
సోషల్...
వార్తలు
Big Boss Non Stop: స్మార్ట్ గేమ్తో బెస్ట్ కంటెస్టెంట్గా హమీద..ట్విస్టు ఇచ్చిన శివ
తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఎనిమిదో వారం చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనేది చర్చనీయాంశంగా ఉంది. ఇక శనివారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంటి సభ్యుల్లో బెస్ట్ కంటెస్టెంట్ ఎవరనేది తేలింది. బెస్ట్ ఇంటి సభ్యుడిని సెలక్ట్ చేసి తగిన కారణాలివ్వాలని ‘బిగ్...
వార్తలు
Big Boss OTT Telugu: కెప్టెన్సీ కోసం కంటెస్టెంట్స్ మధ్య టఫ్ ఫైట్..చివరకు కెప్టెన్ ఎవరయ్యారంటే?
‘బిగ్ బాస్’ ఓటీటీ షో లో ఎనిమిదో వారం కెప్టెన్సీ కోసం కంటెస్టెంట్స్ మధ్య వెరీ టఫ్ ఫైట్ జరిగింది. కంటెస్టెంట్స్ కెప్టెన్సీ టాస్క్ లో నెగ్గడం కోసం తమ వంతు ప్రయత్నాలు చేశారు. గేమ్ లో ఎక్కడా వెనక్కు తగ్గకుండా ముందుకెళ్లారు. ఈ క్రమంలోనే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో కంటెస్టెంట్స్ బాగానే...
offbeat
సర్లే గాని రేపు వీకెండ్ కి ఏం ప్లాన్ చేస్తున్నారు…?
అనకూడదు లే గాని... కరోనా అంత దరిద్రం ఇంకొకటి లేదు. మళ్ళీ దాన్ని తిడితే తిట్టే హక్కు మనకి ఎక్కడిది అంటూ కరోనా అభిమాన సంఘాలు సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తూ ఉంటాయి. దాని పుణ్యమా అని జనాలు అందరూ కూడా ఇంటికి పరిమితం అయిపోయారు. ఏం చెయ్యాలో అర్ధం కాక జుట్టు...
Life Style
సండే స్పెషల్ : చికెన్తో రోగన్ ముర్గీ
నాన్ ప్రియుల్లో ఎకువగా తినేది చికెన్.. తక్కువ టైమ్లో నాన్ వెజ్ రెసిపీ చేసుకోవాలంటే చికెన్ కంటే మంచి ఆప్షన్ ఉండదు. బ్యాచిలర్స్కి, బ్యాచిలర్ పార్టీలకి, కొత్త కోడలు కొత్త వంటకాలన్నీ చికెన్ తోనే .. మరి చికెన్ తో ఎన్నో రకాల వంటకాలు చూశాం.. ఇప్పుడు చికెన్ తో రోగన్ ముర్గి అనే...
Life Style
ఘుమ ఘుమలాడే మటన్ దాల్ ఘోస్ట్..ఇలా చేయండి..!
మటన్, పప్పు దినుసులు.. రెండింటిలోనూ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ రెండింటిలో దేన్ని తిన్నా మనకు ప్రోటీన్లు అందుతాయి. శరీర నిర్మాణం జరుగుతుంది. అయితే ఈ రెండింటినీ కలిపి వండుకుని కూడా తినవచ్చు. దీంతో మన శరీరానికి శక్తి బాగా లభిస్తుంది. పిల్లలకు అయితే ఇలా మటన్, పప్పు రెండింటినీ కలిపి వండి...
ఇంట్రెస్టింగ్
మటన్ కొంటున్నారా…? మంచి మటన్ ను ఇలా గుర్తించండి…!
చాలా మంది బోన్లెస్ మటన్ను తింటుంటారు. అయితే బోన్లెస్ కన్నా విత్ బోన్ మటన్ రుచిగా ఉంటుంది. పైగా బోన్స్ మటనే త్వరగా ఉడుకుతుంది.
నేడు నడుస్తున్నది ఆధునిక యుగం మాత్రమే కాదు. కల్తీ యుగం కూడా. అసలు అది, ఇది అని తేడా లేకుండా ప్రస్తుతం అన్ని ఆహారాలను కల్తీ చేస్తున్నారు. దీంతో ఏది...
ట్రావెల్
వరంగల్ వెళ్తున్నారా? లక్నవరం సరస్సును చూసేయండి.. కాస్త రిలాక్స్ అవుతారు..!
ఏదైనా పనిమీద వరంగల్ వెళితే.. అక్కడి నుంచి లక్నవరం సరస్సును కూడా చూసి రండి. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాసేపు రిలాక్స్ అవుతారు. మన వరంగల్ లో.. ఇంత మంచి టూరిస్ట్ ప్లేస్ ఉందా? అని ఆశ్చర్యపోతారు.
వరంగల్ లేదా ఓరుగల్లు... కాకతీయు పాలకుల రాజధాని. శిల్పకలా సౌందర్యానికి పెట్టిన పేరైన వరంగల్ లో...
Latest News
BREAKING : డిసెంబర్ 4న సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినేట్ సమావేశం
BREAKING : సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినేట్ సమావేశం జరుగనుంది. డిసెంబర్ 4 వ తేదీ మధ్యాహ్నం 2గంటలకు..డా.బిఆర్.అంబేద్కర్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మహానంది క్షేత్రంలో మళ్లీ ఎలుగుబంటి కలకలం
నంద్యాల మహానంది క్షేత్రంలో ఎలుగుబంటి కలకలం రేపింది. టోల్ గేట్ వద్ద ఉన్న అరటి తోటల్లో నుంచి మహానంది క్షేత్రంలోకి ఎలుగు బంటి వచ్చింది. దీంతో ఎలుగు బంటిని చూసి భయాందోళనలకు గురయ్యారు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం
విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం రేపింది. దుర్గగుడి దగ్గరి స్కానింగ్ సెంటర్ దగ్గర పాము కనపడటంతో భయాందోళనకు గురయ్యారు అమ్మవారి భక్తులు. అయితే.. దేవస్థానం అధికారులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వటం...
Telangana - తెలంగాణ
తెలంగాణలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదు – సీఈఓ వికాస్ రాజ్
తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది...తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదని ఎన్నికల సంఘం అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల...
Telangana - తెలంగాణ
తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% – ఎన్నికల సంఘం
తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల సంఘం అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పై సీఈఓ వికాస్ రాజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు....