ycp mp vijayasai reddy

పురంధేశ్వరి పై మరోసారి కామెంట్ చేసిన విజయసాయి రెడ్డి…!

ఆంధ్రప్రదేశ్ లో పురందేశ్వరి బీజేపీ అధ్యక్షురాలిగా అయినప్పటి నుండి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆమెపై మీడియా ముఖంగా, సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ రోజు మరోసారి సోషల్ మీడియా వేదికగా పురందేశ్వరి పై విజయసాయి రెడ్డి విమర్శలను వెదజల్లారు. పురందేశ్వరి ఏపీలో ఏ నియోజకవర్గం నుండి పోటీ...

న్యాయాన్ని ఓడించడానికి చంద్రబాబు కోట్లు ధారపోస్తున్నారు: వైసీపీ ఎంపీ

స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో పెట్టిన సంగతి తెలిసిందే. కానీ ఇంకా ఈ కేసులో బెయిల్ కానీ లేదా చంద్రబాబు లాయర్లు వేసిన క్వాష్ పిటిషన్ లో కానీ ఏ విధమైన అభివృద్ధి లేదు. ఇక నవంబర్ 1వ...

టీడీపీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి…!

చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత టీడీపీ నేతలు ఎక్కువగా వైసీపీనే కావాలని కక్ష రాజకీయాలను చేసింది అంటూ విమర్శలు చేస్తోంది. ఈ విమర్శలకు వైసీపీ నేతలు సైతం తగిన సమాదానాలు ఇస్తున్నారు. ఇప్పటికే చాలా సార్లు చంద్రబాబు అరెస్ట్ గురించి స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ఘాటుగా స్పందించారు. ఈయన మీడియా...

50 యేళ్లు ఇండియాను పాలించిన కాంగ్రెస్ పై విజయసాయి రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్… !

ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఒక పద్దతి ప్రకారం 5 రోజుల పాటుగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాజ్యసభలో పార్లమెంటు ప్రస్థానం పై చర్చ జరిగింది, ఈ చర్చలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి దేశంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పై సంచలన కామెంట్స్...

మెగాస్టార్ కామెంట్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన వైసీపీ ఎంపీ !

చిరంజీవి సినిమా పరిశ్రమ మరియు రాజకీయాల గురించి చేసిన వ్యాఖ్యలు ఏపీ అధికార ప్రభుత్వం వైసీపీని చాలా ఇబ్బంది పెట్టాయని తెలుస్తోంది. వరుసగా వైసీపీ నాయకులు, మంత్రులు , ఎంపీలు చిరంజీవి పైన విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. సినీ...

సిద్ధాంతం లేని పార్టీ టీడీపీ: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ మరియయు టీడీపీ లకు చెందిన నాయకులకు మధ్య నిత్యం వాదోపవాదనలు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా ప్రతిపక్షము పనిచేస్తోంది. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీపై సంచలన వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉన్న కాలంలో ఆ పార్టీ నాయకులు...

విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా 125 ఎంపీల సంత‌కాలు : విజ‌య‌సాయి

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీని ప్ర‌యివేటీక‌ర‌ణ చేయ‌డాన్ని వ్య‌తిరేకిస్తు.. వైసీపీ ఆధ్వ‌ర్యంలో ఎంపీల సంత‌కాల సేక‌ర‌ణ చేసిన‌ట్టు వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి అన్నారు. ఈ సంత‌కాల సేక‌ర‌ణ క్యార్య‌క్ర‌మంలో విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ఇప్ప‌టి వ‌ర‌కు 125 మంది ఎంపీలు సంత‌కాలు చేసిన‌ట్టు ఎంపీ విజ‌సాయి...

4000 పేజీల నివేదిక… సీఎం ఊరుకోరు…! సాయి రెడ్డి వ్యాఖ్య……

విశాఖ గ్యాస్ లీక్ కేసుపై నివేదిక ఇవ్వాలంటూ ఓ హైపవర్ కమిటీకి బాధ్యత అప్పగించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. కేసును ఛాలెంజింగ్ గా తీసుకొని కేసులోని ప్రతీ అంశాన్ని కళ్ళకు కట్టినట్టుగా 4000 పేజీలతో నివేదిక ఇచ్చారు అధికారులు. ఇక ఈ నివేధికను నిన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి కి బుక్ రూపం లో...

సాయి రెడ్డి పోస్టు ఫార్వార్డ్ చేస్తే సీఐడీ కేసు..! ఏపీ ప్రజలకు భావ స్వేచ్ఛ లేదా..?

గత కొన్ని రోజులుగా చూస్తుంటే ఏపీలో ప్రజలు భావ స్వేచ్ఛకు దూరం అవుతున్నారా అని అనిపిస్తుంది. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి విరుద్ధంగా తమ విశ్లేషణను వ్రాసినా, తమ వ్యక్తిగత అభిప్రాయం తెలియజేసిన వారిపై కేసులు మోపుతున్నారు. కేవలం వారికి ఏం అనిపిస్తుందో చెబితే చాలు సైబర్ క్రైమ్ అంటూ అరెస్టులు చేస్తున్నారు. వృద్ధులను యువతను...

కట్టప్ప ని మించిపోయిన ప‌వ‌న్ క‌ళ్యాన్‌.. విజ‌య‌సాయిరెడ్డి హాట్ కామెంట్స్‌..!

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ పై సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. రేపల్లె లో క్రియాశీల కార్యకర్తలతో సమావేశమైన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, రాష్ట్రంలో జరిగిన ఐటీ రైడ్స్ ఫై మాట్లాడారు. తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి...
- Advertisement -

Latest News

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరుగుతుందో చూద్దాం : కేసీఆర్

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు...
- Advertisement -

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. తాజాగా ఫలితాలు కూడా వెలువడ్డాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా కొలువు దీరనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర...

రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఆ తర్వాత జరిగే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడో శాసనసభ...

గుడ్ న్యూస్.. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం ఉచిత వైద్యం​.. నాలుగు నెలల్లో అమలు!

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఇక నుంచి ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది....

తెలంగాణ భవన్‌ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం: కేటీఆర్‌

తెలంగాణలో స్పష్టమైన అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెడుతూనే ప్రజల్లోనే...