youth
వార్తలు
యవ్వనంలో ఈ మూడింటికీ దూరం పాటిస్తే జీవితం బాగుంటుంది..!
జీవితంలో ఏదైనా చిన్న పొరపాటు చేస్తే చాలు దాని వలన మనం ఎంతో ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా మంది తెలియక చేసే చిన్న చిన్న తప్పులు వలన జీవితమంతా కూడా పాడైపోతుంది. జీవితంలో మనం చక్కగా పైకి రావాలన్నా అనుకున్నది సాధించాలన్నా యవ్వనం చాలా ముఖ్యమైనది.
యవ్వనంలో యువత జాగ్రత్తగా నడిస్తే చక్కగా ముందుకు...
వార్తలు
యువతలో ఈ లక్షణాలు ఉంటే… ప్రమాదమే…!
ఆచార్య చాణక్య అద్భుతమైన విషయాలని చెప్పారు. ఆచార్య చాణక్య చెప్పినట్లుగా అనుసరిస్తే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ముందుకు వెళ్లడం చాలా ముఖ్యము. మన జీవితంలో సక్సెస్ ని పొందాలంటే కచ్చితంగా మంచి వాటిని అనుసరిస్తూ ఉండాలి.
అలానే తప్పు త్రోవలో నడవకుండా మంచి త్రోవని ఎంచుకోవాలి. నిజానికి మనకి...
ఇంట్రెస్టింగ్
అక్కడ కండోమ్ లకు డిమాండ్..అందుకు మాత్రం కాదట..మరీ..
కండోమ్ అనేది అజ్ఞాత వ్యక్తితో లైంగిక సంభంధం పెట్టుకున్నప్పుడు వారి నుంచి లైంగిక వ్యాధులు సంక్రమించకుండా వాడే ఒక సేఫ్టీ..భార్యాభర్తలు మాత్రం అప్పుడే పిల్లలు వద్దనుకుంటే దీన్ని వాడుతున్నారు.ఇది అందరికీ తెలిసిన విషయమే.. అయితే ఈ మధ్య డేటింగ్ పేరుతో అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరు వాడుతున్నారు..
దాంతో వీటికి డిమాండ్ కూడా భారీగా పెరిగిపొయింది. కానీ...
Telangana - తెలంగాణ
అగ్నిపథ్ స్కీమ్ను రద్దు చేయాలి: ఎంపీ లింగయ్య
యువత ఆశలపై నీళ్లు చల్లే అగ్నిపథ్ స్కీమ్కు వెంటనే రద్దు చేయాలని నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. దేశ సైనికులను బలహీన పరిచే విధంగా అగ్నిపథ్ స్కీమ్ తీసుకొచ్చారని...
భారతదేశం
దేశ యువతకు సోనియాగాంధీ బహిరంగ లేఖ
జంతర్ మంతర్ లో అగ్నిపథ్ స్కీమ్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో సత్యాగ్రహ పేరిట నిరసన తెలుపనుంది. కాసేపట్లో ఈ కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్ష ప్రారంభంకానుంది. జంతర్ మంతర్ లో జరిగే ఆందోళనకు పార్టీ ఎంపీలు,సీడబ్ల్యూసీ మెంబెర్లు,పార్టీ సీనియర్ నేతలు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు.
అగ్నిపథ్ ఆందోళనల నేపధ్యంలో తాజాగా...
క్రైమ్
అగ్నిపథ్ ఆందోళనలు.. పరీక్షలు రద్దు కావడంతో యువకుడు ఆత్మహత్య!
కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా అల్లర్లు జరుగుతున్నాయి. అయితే ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం లిఖిత పరీక్షను రద్దు చేసింది. దీంతో మనస్థాపానికి గురైన ఒడిశా యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భారత సైన్యంలో చేరాలని తన కుమారుడి కల...
వార్తలు
ఆర్మీలో చేరాలనుకునే వారికి అడివి శేష్ మద్దతు..‘మేజర్’ హీరో అఫీషియల్ అనౌన్స్మెంట్
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటించిన ‘మేజర్’ ఫిల్మ్ శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నది. ఈ పిక్చర్ చూసి జనాలు భావోద్వేగానికి గురవుతున్నారు. థియేటర్లలో మూవీ చూసిన అనంతరం ‘మేజర్ అమర్ రహే’ అని నినాదాలు చేస్తున్నారు.
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు దేశవ్యాప్తంగా చక్కటి...
క్రైమ్
ఈత కొట్టేందుకు వెళ్లి.. హైదరాబాద్ యువకులు గల్లంతు..!!
సిద్ధిపేట జిల్లాలో విషాద ఘటన సంభవించింది. సిద్దిపేటలోని కొండపోచమ్మ జలాశయంలో హైదరాబాద్కు చెందిన ఇద్దరు యువకులు ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. జలాశయంలో ఈత కోసం దిగిన ఆ యువకులు.. లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగారు. దీంతో వారిద్దరు గట్టిగా కేకలు వేయడం మొదలు పెట్టారు. ఆ అరుపులు విన్న స్థానికులు పరుగెత్తుకుని రాగా.....
ఇంట్రెస్టింగ్
బార్, పబ్ లో ఇలాంటివి జరుగుతాయని మీకు తెలుసా?
సిటీ కల్చర్ అంటే ఎక్కువగా వినిపించేది పబ్ లు , బార్ లు..వీటిలో కొత్త అందాలు, రుచులు,సొగసులు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంద్రలోకం అని కొందరు అంటున్నారు. అసలు నిజంగా పబ్ లోపల అలాంటివి ఉంటాయా? లోపల ఏం జరుగుతుంది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బార్లకు, పబ్లకు, క్లబ్లకు తేడాలు ఏమున్నాయి అనే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
దేశ యువత అల్లూరి బాటలో ముందుకు పోవాలి : వెంకయ్య నాయుడు
దేశ యువతపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆసక్తి కర కామెంట్స్ చేశారు. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన స్వేచ్ఛా ఇతిహాసమే భారత స్వరాజ్య సంగ్రామ చరిత్ర అని చెప్పారు. స్వాతంత్ర్య సమరయోధుల జీవితాలను యువత అధ్యయనం చేయాలని వెల్లడించారు. వివక్షలకు తావులేని నవ భారత నిర్మాణమే స్వరాజ్య సమరయోధులకు అందించే నిజమైన నివాళి అని స్పష్టం...
Latest News
ముందస్తు ఎన్నికలపై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ముందస్తు ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తానని స్పష్టం చేశారు....
వార్తలు
స్ఫూర్తి: మిరియాల పంటతో రూ.17 లక్షల ఆదాయం.. ఈ రైతుని ఆదర్శంగా తీసుకోండి మరి..!
చాలామంది రైతులు కష్టాలు పడుతూ ఉంటారు పంట చేజారిపోవడం లేదంటే పంట నాశనం అయిపోవడం లేకపోతే పండిన పంటకి లాభాలు సరిగ్గా రాకపోవడం... ఇలా ఏదో ఒక సమస్యని రైతులు ఎదుర్కొంటూ ఉండొచ్చు....
Telangana - తెలంగాణ
మంత్రి కేటీఆర్ కు బండి సంజయ్ సవాల్
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికలకు బిజెపి జాతీయ నాయకత్వం సిద్ధంగా ఉందా అని తెలంగాణ మంత్రి కేటీఆర్ సవాల్...
ఆరోగ్యం
క్యాన్సర్స్ రావడానికి ముఖ్యమైన కారణాలు ఇవే..!
చాలా మంది క్యాన్సర్ సమస్యతో బాధ పడుతూ ఉంటారు అయితే క్యాన్సర్ ఎందుకు వస్తుంది...? క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. చాలా సందర్భాల్లో కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్...
వార్తలు
నాని “దసరా” కోసం నలుగురు స్టార్ హీరోలు..!
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ "దసరా". ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. గోదావరిఖని బొగ్గు...