Medak: మరోసారి మూతపడ్డ ఏడు పాయల ఆలయం

-

తెలంగాణ రాష్ట్రంలో రెండు వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే… మెదక్ జిల్లాలోని ఏడు పాయల ఆలయం మరోసారి మూతపడింది. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో అమ్మవారి ఆలయ ఎదుట ఉదృతంగా ప్రవహిస్తోంది మంజీరా నది. ఇంకా వరద ఎక్కువగా వచ్చే అవకాశం ఉండటంతో ముందస్తుగా ఆలయాన్ని మూసేశారు అధికారులు.

Edupayala Vana Durga Bhavani Temple

రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలతో ఈ నెలలో మూడో సారి ఏడు పాయల ఆలయం మూతపడింది.

Read more RELATED
Recommended to you

Latest news