నాగార్జున కేసులో ట్విస్ట్.. కొండా సురేఖకు నోటీసులు..?

-

మంత్రి కొండా సురేఖ పై హీరో నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పరువునష్టం పిటీషన్ పై ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. మంత్రి కొండా సురేఖ పై హీరో నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పరువునష్టం పిటీషన్ పై నేడు విచారణ కొనసాగనుంది. ఇవాళ ఈ పిటిషన్ లో రెండో సాక్షి స్టేట్మెంట్ రికార్డు చేయనుంది కోర్టు.

Key development today on the criminal defamation petition filed by Hero Nagarjuna against Minister Konda Surekha

ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత తదుపరి విచారణ చేయనుంది కోర్టు. ఈ నెల 8వ తేదీన పిటిషన్ దారుడు నాగార్జున, సాక్షిగా ఉన్న సుప్రియలు స్టేట్మెంట్ రికార్డు చేసింది కోర్టు. వీరి స్టేట్మెంట్లు పూర్తయితే మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే ఇవాళ ఈ పిటిషన్ లో రెండో సాక్షి స్టేట్మెంట్ రికార్డు చేయనుంది కోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news