సెంట్రల్ బడ్జెట్ : త్వరలోనే తగ్గనున్న వీటి ధరలు

-

కేంద్ర బడ్జెట్‌లో కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఫలితంగా భారత్ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు త్వరలోనే తగ్గనున్నాయి. దీంతో మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి పెరగనుంది. ఈ మేరకు కేంద్రం కస్టమ్స్ డ్యూటీని తగ్గించినట్లు తెలుస్తోంది.

ధరలు తగ్గేవాటిలో మొబైల్ ఫోన్స్, ఈవీ బ్యాటరీస్, మెరైన్ ప్రొడక్స్, ఎల్‌ఈడీ లైట్స్, వెట్ బ్లూ లెదర్, ఓపెన్ సెల్, 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్, మెడిసిన్స్ , ఫ్రెజెన్ ఫిష్ పేస్ట్ (సురిమి), కారియర్ గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్‌లు, 25 రకాల క్రిటికల్ మినరల్స్, జింక్, లిథియం అయాన్ బ్యాటరీస్క్రాప్ మొదలగునవి. ఇక ధరలు పెరిగే వాటిలో ప్లాట్ ఫ్యానెల్ డిస్ ప్లే, నిటెడ్ ఫ్యాబ్రిక్స్ (అల్లిన దుస్తులు) ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news