ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్.. 28 మంది మావోయిస్టులు మృతి

-

ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దింతో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఆపరేషన్ కర్రెగుట్టలో భాగంగా భద్రతా బలగాల కూంబింగ్ నిర్వహించారు. కూంబింగ్ ఆపాలని ఇప్పటికే మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు.

Massive encounter in Chhattisgarh 28 Maoists killed

మావోయిస్టు కీలక నేతలే లక్ష్యంగా బలగాల కూంబింగ్ జరిగింది. దింతో ఎదురుకాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు.

Read more RELATED
Recommended to you

Latest news