ఓటిటిలోకి వచ్చేస్తున్న “భైరవం” సినిమా

-

ఓటిటిలోకి వచ్చేసింది “భైరవం” సినిమా.. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించిన చిత్రం భైరవం. ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ డేట్ రిలీజ్ అయింది. విజయ్ కనకమేడల తెరకెక్కించిన భైరవం సినిమా జూలై 18న తెలుగు, హిందీ భాషలలో ZEE5 లోకి అందుబాటులోకి రానుంది.

Bhairavam, Bhairavam OTT
Bhairavam, Bhairavam OTT

మే 30న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ముగ్గురు హీరోల అద్భుతమైన నటనకి అభిమానులు ఫిదా అయ్యారు. భైరవం సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీత దర్శకుడిగా, చోటా కె. ప్రసాద్ ఎడిటర్ గా పనిచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news