పిఠాపురంలో అపోలో ఆస్పత్రి నిర్మించనున్న రామ్ చరణ్ దంపతులు !

-

Ram Charan, Upasana couple to build Apollo hospital in Pithapuram: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ కోసం.. రామ్ చరణ్, ఉపాసన దంపతులు సంచలన నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం కోసం భారీ సాయం చేసేందుకు ముందుకు వచ్చారు రామ్ చరణ్, ఉపాసన దంపతులు. పిఠాపురంలో అపోలో ఆస్పత్రి నిర్మించనున్నారట రామ్ చరణ్, ఉపాసన దంపతులు.

Ram Charan, Upasana couple to build Apollo hospital in Pithapuram

పిఠాపురంలో అపోలో ఆస్పత్రి రామ్ చరణ్, ఉపాసన దంపతులు నిర్మించనున్నట్లు మెగా ఫ్యాన్స్ సంఘం అద్యక్షుడు స్వామి నాయుడు ప్రకటన చేయడం జరిగింది. పిఠాపురంలో అపోలో ఆస్పత్రి కట్టేందుకు 10 ఎకరాల ల్యాండ్‌ కూడా ఇటీవల కొనుగోలు చేశారని మెగా ఫ్యాన్స్ సంఘం అద్యక్షుడు స్వామి నాయుడు ప్రకటన చేశారు. అతి త్వరలోనే.. పిఠాపురంలో అపోలో ఆస్పత్రి అందుబాటులోకి రానుందని మెగా ఫ్యాన్స్ సంఘం అద్యక్షుడు స్వామి నాయుడు చేసిన వ్యాఖ్యలు వైరల్‌ గా మారాయి.

https://x.com/UttarandhraNow/status/1823939877110734958

Read more RELATED
Recommended to you

Exit mobile version