ప్రజా సమస్యలపై ఎల్లవేళలా కృషి చేస్తా’

-

ప్రజా సమస్యలపై ఎల్లవేళలా కృషి చేస్తామని ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. వాడవాడలా తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news