manalokam tech
వార్తలు
జబర్దస్త్లో అడల్ట్, బాడీ షేమింగ్ కంటెంట్పై ఇంద్రజ హాట్ కామెంట్స్..
జబర్దస్త్ కామెడీ షో 2013 నుండి దాదాపుగా 10 సంవత్సరాలుగా అద్వితీయంగా నడుస్తున్న పాపులర్ షో. నాగ బాబు , రోజాలు జడ్జిలుగా ఉంటూ షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ షో ద్వారా ఎంతో మంది కొత్త ఆర్టిస్టులు పరిచయమయ్యారు. మారుమూల పల్లెల నుండి వచ్చే వారికి తమ ట్యాలెంటును నిరూపించుకునేందుకు మంచి...
ఆరోగ్యం
డబుల్ చిన్కు కారణాలు.. తగ్గించుకునే మార్గాలు..!
లావుగా ఉండటం ఒక సమస్య..అయితే కొందరు లావుగా ఉండరు కానీ.. ముఖం దగ్గరకు వచ్చే సరికి డబుల్ చిన్ ఉంటుంది. నిజానికి ఇది వచ్చింది అంటే.. మీరు లావు అవ్వబోతున్నారు అని సంకేతమే.. ఇలా గడ్డం కింద గడ్డం కనిపిస్తే.. ఫేస్ లుక్ మారిపోతుంది. మరీ ఈ సమస్యకు పరిష్కారం ఏంటో చూద్దామా..!
డబుల్ చిన్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
దక్షిణ భారతం ప్రత్యేక దేశమా ? ఎవరు కోరుకుంటున్నారు ఉత్తర కుమారా !
ఉత్తర భారతం, దక్షిణ భారతం కలిసే ఉంటాయి. ప్రజలూ సంస్కృతులూ ఎన్నడూ కలిసే ఉంటాయి..భాష సంబంధిత సౌందర్యం ఎన్నడూ కలిసే ఉంటుంది. మరి! ఓ వర్గం మీడియాకు కానీ లేదా ఓ వర్గం నాయకులకు కానీ దేశం లో అత్యున్నత పదవిని ఇవ్వనంత మాత్రాన అదొక ప్రాంతీయ వివక్ష అన్న అర్థం వచ్చేవిధంగా మాట్లాడుతున్నారు....
ఆరోగ్యం
నైట్ లైట్స్ ఆన్ చేసి పడుకుంటున్నారా..? వారికి ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట
నైట్ లైట్స్ ఆన్లో ఉంటే చాలామందికి నిద్రపట్టదు.. దాదాపు అందరూ లైట్స్ ఆపేసే పడుకుంటారు.. కానీ, కొందరికి వివిధ కారణాల వల్ల లైట్ ఆన్లో ఉంచి పడుకోవడమే అలవాటుగా ఉంటుంది. భయమనో, ఇంకేదో అయి ఉండొచ్చు. అయితే తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో షాకింగ్ విషయం వెల్లడైంది. అదేంటంటే.. లైట్స్ వేసుకుని నిద్రపోయే వాళ్లకు...
ఆరోగ్యం
OMG పత్తి మొక్కలో ఇన్ని ఔషధగుణాలా..? పిచ్చి చేష్టలకు బెస్ట్ మెడిసిన్
వర్షాలు పడుతున్నాయి.. రైతులు పత్తి విత్తనాలు కూడా వేయడం ప్రారంభించారు. పత్తి పంట సాగులో కేవలం మొక్క నుంచి వచ్చే పత్తి మాత్రమే ఉపయోగపడుతుందని మనకు తెలుసు. కానీ పత్తి ఆకుల వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. ఔషధ గుణాలు పత్తి మొక్కలో ఉన్నాయి. నమ్మశక్యంగా లేదు కదా..! పత్తి మొక్కతో ఎలాంటి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఖమ్మంలో కారుకు పంక్చర్లు.. మళ్ళీ హస్తగతమేనా?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మళ్ళీ కారుకు పంక్చర్లు పడటం ఖాయమేనా? జిల్లాలో మళ్ళీ కాంగ్రెస్ సత్తా చాటుతుందా? అంటే ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న పరిణామాలని బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది. మామూలుగా ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి పెద్ద పట్టు లేదు. గతంలో ఇక్కడ కాంగ్రెస్-టీడీపీ పోటీ పడి గెలిచేవి. తెలంగాణ వచ్చాక జిల్లాలో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
బాబు-పవన్ కొత్త ఎత్తు.. వైసీపీకి విరుగుడు?
మొన్నటివరకు ఏపీ రాజకీయాల్లో టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది..కానీ ఈ మధ్య చంద్రబాబు-పవన్ మాటలు చూస్తుంటే రెండు పార్టీల పొత్తు ఉండదనే విధంగా రాజకీయం నడుస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు-పవన్ కలిస్తేనే జగన్ కు చెక్ పెట్టగలరని ప్రచారం నడుస్తోంది. ఇక ఆ దిశగానే బాబు-పవన్ సైతం పొత్తుకు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
లక్షా లేదు లక్కూ లేదు.. ఏమయింది మేకపాటి బ్రో !
ఆత్మకూరులో లక్ష ఓట్ల మెజార్టీతో గెలవాలి అని యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఈ మేరకు సంబంధిత శ్రేణులకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. కానీ ఇవాళ వచ్చిన రిజల్ట్ మాత్రం ఆ విధంగా లేదు. ఇక్కడ అనివార్యం అయిన ఉప ఎన్నికల ఫలితాల్లో మేకపాటి విక్రం రెడ్డి 82,888 ఓట్ల మెజార్టీతో విజయం...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
టీడీపీ టాక్స్ :ఏపీ మందులో మతలబేంటి ?
ఆంధ్రావనిలో ఎక్కువ ఆదాయం తీసుకువస్తున్నది ఆబ్కారీ శాఖ మాత్రమే! అందుకే సర్కారు కూడా అక్కడి నుంచే మరింత ఎక్కువ ఆదాయం తెచ్చుకునేందుకు నానా పాట్లూ పడుతోంది. ఆదాయం తో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా ! కానీ కోట్లలో ఆదాయం ఇస్తున్న మద్యం అమ్మకాలు ప్రజారోగ్యంపై విపరీతం అయిన దుష్ప్రభావాలు చూపిస్తున్నాయి అని...
భారతదేశం
డైలాగ్ ఆఫ్ ద డే : రాజసౌధం వీడండి వెంకయ్యా !
మరికొద్ది రోజుల్లో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ముప్పవరపు వెంకయ్య నాయుడు పదవీ కాలం పూర్తి కానుంది. ఇదే సందర్భంలో ఆయనకు వీడ్కోలు పలికేందుకు బీజేపీ,బీజేపీయేతర ప్రతినిధులు సమాయత్తం అవుతున్నారు. మరోవైపు కొత్త రాష్ట్రపతి రాక నేపథ్యంలో కొత్త సమీకరణాలు కొన్ని పోగవుతున్నాయి. వీటి అనుగుణంగానే రాజకీయం కూడా మారిపోతున్నది. అందుకే బీజేపీ బలమైన ...
About Me
Latest News
Breaking : రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఈనెల 28న విడుదల చేయనున్నట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. మంగళవారం ఉదయం 11గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెల్లడిస్తామని...
Telangana - తెలంగాణ
విపక్షాల అభ్యర్థికే మద్దతు ప్రకటించిన ఓవైసీ..
ఈ సారి రాష్ట్రపతి ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటికే విపక్షాల కూటమి యశ్వంత్ సిన్హాను అభ్యర్థిగా ప్రకటిస్తే.. బీజేపీ తరుపున అభ్యర్థిగా గిరిజన బిడ్డ ద్రౌపది ముర్మును రంగంలోకి దించారు. అయితే.....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
Breaking : వైసీపీ ఎమ్మెల్యేపై దాడికి యత్నం..
ఏపీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోని ప్రొద్దటూరులో స్థానిక ఎమ్మెల్యే రామచల్లు శివప్రసాద్ రెడ్డిపై సోమవారం దాడికి యత్నం జరిగింది....
Telangana - తెలంగాణ
మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై విజయశాంతి ఫైర్
మరోసారి బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ప్రభుత్వ వైద్యరంగాన్ని చాలా అభివృద్ధి చేశామని కేసీఆర్, ఆయన భజన బ్యాచ్ గొప్పలు చెప్పుకుంటున్నారని విజయశాంతి విమర్శించారు....
Telangana - తెలంగాణ
తెలంగాణపై కరోనా పంజా.. మళ్లీ భారీగా కేసులు..
తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ చాపకింద నీరులా వైరస్ వ్యాపిస్తోంది. రాష్ట్రంలో కొవిడ్ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన ఒక్క రోజులోనే మరోసారి...