రంగారెడ్డి జిల్లాలో మరో దారుణం

-

రంగారెడ్డి జిల్లాలో దారుణఘటన వెలుగులోకి వచ్చింది. రాజేంద్రనగర్‌లో ఇద్దరు వ్యక్తులపై కత్తులతో దాడి చేశారు. హసన్‌నగర్‌కు చెందిన అక్రమ్, అతడి స్నేహితుడిపై.. అక్రమ్ బావమరిది, ఇంకొందరితో కలిసి దాడి చేశారని.. ఆస్తి తగాదాలే గొడవకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version