అందుబాటులో పెసర, మినుము విత్తనాలు

-

వరంగల్: పెసర, మినుము విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం సహ వ్యవసాయ సంచాలకులు డాక్టర్ ఆర్ ఉమారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు ఫిబ్రవరి నుంచి మార్చి 15 వరకు విత్తనాలు వేసుకోవచ్చని సూచించారు. విత్తనాలు కావాల్సిన వారు స్టోర్ ఇన్చార్జి బీ.రమేష్ 9133446600కు సంప్రదించాలని కోరారు. పెసర విత్తనాలు కిలో రూ.110, మినుములు కిలో రూ.130 చొప్పున ధర ఉందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version