సూర్యాపేట: గాడిదకు జన్మదిన వేడుకలు

-

సూర్యాపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాడిదకు జన్మదిన వేడుకలు నిర్వహంచారు. ఈ సందర్భంగా టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ పాలన.. గాడిద పాలనను తలపించేలా ఉందని, కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరూ పోటీపడి నిరుద్యోగులను మోసం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version